Home Search
మంత్రులకు - search results
If you're not happy with the results, please do another search
ఒకే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు
మరికాసేపట్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా మరో పదకొండు మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త మంత్రులలో ఒకే జిల్లానుంచి ముగ్గురు మంత్రులకు అవకాశం లభించడం విశేషం. ఖమ్మం జిల్లానుంచి భట్టి విక్రమార్కతోపాటు...
నాకూ మంత్రి పదవి వస్తుంది
కాంగ్రెస్ లో మంత్రిపదవుల మీద నమ్మకం పెట్టుకున్న ఆశావహులు చాలామందే ఉన్నారు. రెండో విడతలో తమకు తప్పకుండా పదవి లభిస్తుందని వారు ధీమాగా ఉన్నారు. అలాంటివారిలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఒకరు. కొత్త మంత్రులకు...
కేసీఆర్ కు, చంద్రబాబుకూ రేవంత్ ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, ఏఐసిసి ప్రతినిధులకు ఆయన ఆహ్వానాలు పంపారు.
అలాగే...
ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: జోగి రమేష్
హైదరాబాద్: ఓటర్ల జాబితా అవకతవకలు, టిడిపి నేతల అక్రమాలపై నేతలు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక చోటనే ఓటు ఉండాలని వైసిపి నేత జోగి రమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన...
టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే కష్టాలు తీరుస్తా
ఎపిలో సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర
మన తెలంగాణ / హైదరాబాద్: టిడిపి -జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎపి ప్రజల కష్టాలు తీరుస్తానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...
కేంద్ర మంత్రులు వచ్చేది… గెలిపించడానికా, ఓడించడానికా?
అవగాహన లేక నోరుజారుతున్న కేంద్రమంత్రులు
పార్టీకి డ్యామేజ్ అవుతున్న కేంద్రమంత్రుల వ్యాఖ్యలు
కేంద్రమంత్రులు వస్తున్నారంటే హడలెత్తిపోతున్న బిజెపి నేతలు
తెలంగాణలో పోటీ బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనేనన్న పీయూష్ గోయల్
పోటీలో బిజెపి లేదని చెప్పకనే చెప్పిన గోయల్
మీటర్లు పెట్టనందుకే...
రాజస్థాన్ లో బిజెపి సెల్ఫ్ గోల్ ?
రాజస్థాన్ ఎన్నికల్లో తరచూ ప్రభుత్వ వ్యతిరేకతే కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకే గత పాతికేళ్లుగా కాంగ్రెస్, బీజేపీ... ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఈ రెండు పార్టీలలోనూ...
మహోన్నత వ్యక్తిపై ఉదాత్త రచన
భారత మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు ఆ పదవిని చేపట్టిన తొలి తెలుగువాడన్న ఖ్యాతితో పాటు, ఐదేళ్ళ పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినవాడన్న కీర్తిని కూడా గడించాడు. ఆర్థిక రంగంలో కొత్త...
కండ్ల ముంగట పదేండ్ల ప్రగతి
కాంగ్రెస్ పాలన అంటే కరువులు, కర్ఫూలు, కరెంటు కోత లు ఉండేవని, అదే బిఆర్ఎస్ పాలనలో ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ వన్గా నిలిచిందని, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్...
అకస్మాత్తుగా సచివాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి నితీశ్కు షాక్
పాట్నా : మంత్రులు, ఉన్నతాధికారుల పనితీరు తెలుసుకోడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం రాష్ట్ర సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆశ్చర్యపోయారు. ఉదయం 9.30 గంటలకు ఆయన సచివాలయానికి వెళ్లి చూసేసరికి పలువురు...
శివరాజ్ సింగ్కు బిజెపి చెక్ పెడుతోందా?
రెండు జాబితాల్లోను అభ్యర్థిత్వం ప్రకటించని అధినాయకత్వం
ముగ్గురు కేంద్ర మంత్రులను బరిలోకి దించిన పార్టీ
ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేందుకేనంటున్న కొన్ని వర్గాలు
మధ్యప్రదేశ్లో వేడెక్కుతున్న రాజకీయం
భోపాల్: మధ్యప్రదేశ్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో...
కావేరీ జలాల వివాదం: కర్నాటక, తమిళనాడు సిఎంలకు అంతిమ సంస్కారం..
చెన్నై: కావేరీ జలాల వివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. కావేరీ జలాల విడుదలపై నెలకొన్న వివాదం నేపథ్యంలో తమిళ రైతులు మంగళవారం తీవ్ర నిరసనలకు దిగారు. కర్ణాటక,...
బిజెపివి నీచ రాజకీయాలు : మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సదస్సును పురస్కరించుకుని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి....
బెంగాల్లో ఎంఎల్ఎ లు, మంత్రుల జీతాలు పెంపు
కొల్కతా : పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేల జీతాలను నెలకు రూ 40 వేల చొప్పున పెంచారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. పెరుగుదలతో ఎమ్మెల్యేల...
ఎవరు పడితే వారు, ఏది పడితే అది మాట్లాడొద్దు
న్యూఢిల్లీ : డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మ సంబంధిత వ్యాఖ్యలు, ఇప్పుడు నెలకొన్న ఇండియా / భారత్ వివాదంపై మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ హితవుతో కూడిన సూచనలు వెలువరించారు. సనాతన...
జి 20 దశలో చేయకూడనివి…
న్యూఢిల్లీ : జి 20 నేపథ్యంలో మంత్రివర్గ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం కీలక సూచనలు వెలువరించారు. మంత్రులు ఈ సదస్సుకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు అధికారిక కార్లను వాహనాలను వాడరాదు. సదస్సుకు...
రాఖీ కానుక…విఒఎల వేతనాలు పెంపు
రూ.5వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ
అదనపు సాయం రూ.3వేలతో కలిసి రూ.8వేలకు చేరిన గౌరవ వేతనం
యూనిఫాం కోసం రూ.2కోట్ల నిధులు విడుదల
ఏడాదికొకసారి రెన్యూవల్ విధానం
మంత్రులకు రాఖీలు కట్టి సన్మానించిన మహిళలు
మనతెలంగాణ/ హైదరాబాద్ :...
పెరిక కులస్థులకు సముచిత రాజకీయ అవకాశాలు
పెరిక ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు
విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్
పెరిక కులస్థులకు బిసి బంధు
గంప గోవర్ధన్ కు త్వరలో ఉన్నత పదవి
ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు
మన...
ఘనంగా చాత్తాద శ్రీ వైష్ణవ ఆత్మగౌరవ భవనం శంకుస్థాపన
హాజరై పూజలు నిర్వహించిన మంత్రులు గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం వేలకోట్లతో బిసిల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనాలు వేగం పుంజుకున్నాయి. ఆదివారం ఉప్పల్ పీర్జాదిగూడలో చాత్తాద శ్రీవైష్ణవులకు కేటాయించిన...
రాజ్యాంగ నియమాలకు చెల్లు
కేంద్ర ప్రభుత్వ పరిపాలనా వైఖరిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైన అంగాలు మూడు. అవి 1. పార్లమెంటు, 2. కార్యనిర్వహక శాఖ, 3. న్యాయ శాఖలుగా ఉన్నాయి....