Home Search
మహేంద్ర సింగ్ ధోనీ - search results
If you're not happy with the results, please do another search
ధోనీకి చోటు కష్టమే
సునీల్ గవాస్కర్
ముంబై: ప్రస్తుత పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి టీమిండియాలో చోటు సంపాదిస్తాడని తాను భావించడ లేదని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో దోనీ...
‘ధోనీ కెరీర్ ముగిసినట్టే’
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్ ఇప్పటికే ముగిసి పోయిందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక్కడ ఓ స్పోర్ట్ స్టోర్ను ప్రారంభించిన...
ధోనీకి బిసిసిఐ షాక్…
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికి బిసిసిఐ ఝలక్ ఇచ్చింది. బిసిసిఐ ప్రకటించిన 2019-2020 కాంట్రాక్టు లిస్టులో ఏ కేటగిరీలోనూ ధోనీ పేరు లేదు. (ఎ+) జాబితాలో...
బెంగళూరుకు చావోరేవో
నేడు చెన్నైతో కీలక పోరు
బెంగళూరు: ఐపిఎల్లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చావోరేవోగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా...
సన్రైజర్స్కు సవాల్
నేడు ఉప్పల్లో సిఎస్కెతో పోరు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా శుక్రవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె)తో జరిగే మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్కు సవాల్గా మారింది. గుజరాత్తో...
సమరోత్సాహంతో చెన్నై
భారీ ఆశలతో బెంగళూరు
ఐపిఎల్ 17వ సీజన్ తొలి ఫేజ్ సమరానికి చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (సిఎస్కె) జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం చిదంబరం స్టేడియంలో...
అదే అశ్విన్ ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది: ద్రావిడ్
చెన్నై: స్పిన్నర్లకు అనుభవం వస్తున్న కొలదీ పరిణతి చెందుతారని టీమిండియా మాజీ ఆటగాడు, కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్లు తీసుకున్న సందర్బంగా తమిళనాడు క్రికెట్ సంఘం అతడిని...
రోహిత్ సెంచరీ… పలు రికార్డులు
ధర్మశాల: భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్లలో ఓపెనర్గా రోహిత్ 43వ శతకం బాది మూడో బ్యాట్స్మెన్గా రికార్డు...
ధోని అభిమాని ఆత్మహత్య
చెన్నై: మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమాని గోపికృష్ణన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అరంగూర్లో గోపి కృష్ణన్(35), అన్భరసి అనే దంపతులు...
టీమిండియాకు సవాల్ వంటిదే..
మన తెలంగాణ/క్రీడా విభాగం : సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ టీమిండియా కు సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2011 భారత్లో జరిగిన వన్డే విశ్వకప్లో భారత్ ఛాంపియన్గా నిలిచిన విషయం...
టీమిండియాకు సవాల్ వంటిదే..
క్రీడా విభాగం: సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ టీమిండియాకు సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2011 భారత్లో జరిగిన వన్డే విశ్వకప్లో భారత్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈసారి...
ధోని సేనకు బ్రహ్మరథం
ధోని సేనకు బ్రహ్మరథం
మహి పేరుతో దద్దరిల్లిన స్టేడియం..
అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్16లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీని సాధించిన విషయం తెలిసిందే. సోమవారం గుజరాత్ టైటాన్స్తో ఉత్కంఠభరితంగా సాగిన తుది సమరంలో చెన్నై చిరస్మరణీయ...
ఫైనల్ చేరేదెవరో?.. గుజరాత్తో చెన్నై ఢీ
ఫైనల్ చేరేదెవరో?
గుజరాత్తో చెన్నై ఢీ
నేడు క్వాలిఫయర్1 సమరం
చెన్నై: ఐపిఎల్ సీజన్16లో లీగ్ దశ ముగిసింది. ఇక మంగళవారం నుంచి నాకౌట్ పోటీలకు తెరలేవనుంది. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్...
హైదరాబాద్కు చావో రేవో.. నేడు చెన్నైతో కీలక పోరు
చెన్నై: ఐపిఎల్లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే పోరు సన్రైజర్స్ హైదరాబాద్కు కీలకంగా మారింది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక పోరులో హైదరాబాద్ పరాజయం పాలైన విషయం...
ఘనంగా ఐపిఎల్ ఆరంభ వేడుకలు.. అదరగొట్టిన రష్మిక, తమన్నా (వీడియో)
అహ్మదాబాద్: ఐపిఎల్ టి20 టోర్నమెంట్ 16వ సీజన్ ఆరంభ వేడుకలు ఘనంగా జరిగాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆరంభోత్సవ వేడుకలు అభిమానులను కనువిందు చేశాయి. బాలీవుడ్ స్టార్లు రష్మిక...
నేడు చెన్నైతో గుజరాత్ ఢీ
అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్ 2023లో భాగంగా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటల నుంచి...
పొట్టి క్రికెట్కు సర్వం సిద్ధం!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్కు శుక్రవారం తెరలేవనుంది. ఈసారి ఐపిఎల్లో పది జట్లు బరిలోకి దిగనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఆరంభ...
ఆ విమర్శలను పట్టించుకోలేదు
ముంబై: ఫెయిల్యూర్ కెప్టెన్ అని తనపై వచ్చిన విమర్శలను ఎప్పుడూ పట్టించుకోలేదని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ఆటగాడిగా ఎన్నో రికార్డులను సాధించినా కెప్టెన్గా మాత్రం తాను అభిమానుల ఆశలను నెరవేర్చలేక...
అందుకే కోపం తెచ్చుకోను
మహేంద్ర సింగ్ ధోనీ
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లోనే భారత మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీకి మిస్టర్ కూల్ అనే పేరున్న విషయం తెలిసిందే. తీవ్ర ఒత్తిడిలోనూ భావోద్వేగాలను నియంత్రించుకుంటూ జట్టును ముందుకు నడిపించడంలో...
ఐపిఎల్.. నేడు పంజాబ్తో సిఎస్కె ఢీ
ముంబై : ఐపిఎల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్కింగ్స్లకు సోమవారం జరిగే పోరు కీలకంగా మారింది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్లోనూ గెలవాల్సిన...