Sunday, May 19, 2024
Home Search

యాత్రికులు - search results

If you're not happy with the results, please do another search

ఉమ్మడి పౌరస్మృతి పై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి

శ్రీనగర్: ఉమ్మడి పౌరస్మృతిని తీసుకు వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు....

ఉత్తరాదిని కుదిపేస్తున్న వర్షాలు..

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవానాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎడతెరిపి...

రైతు బాగు కోరే ప్రభుత్వం మాది

రాయికల్: తెలంగాణ ప్రభుత్వం రైతు బాగు కోరే పాలన సాగిస్తుందని అందుకే రైతుకు పెట్టుబడి సాయం, కోతలు లేని విద్యుత్, సాగు నీరు అం దిస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు....
Minister Flags off Last batch for Haj

హజ్ యాత్రికుల చివరి బ్యాచ్‌

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్ళే పిలిగ్రిమ్స్ చివరి బ్యాచ్‌కు మంత్రి మహమూద్ అలీ జెండాఊపి ప్రారంభించారు. గురువారం సాయంత్రం హజ్‌హౌజ్ నుండి హజ్ యాత్రికుల చివరి బ్యాచ్...
Jagannath Rath Yatra 2023

బ్రహ్మాండం పదిలక్షల జనంతో పూరీ రథయాత్ర

పూరీ : ఒడిషాలోని విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర మంగళవారం స్థానిక పురవీధుల్లో కనులపండువగా సాగింది. ప్రతి ఏటా జగన్నాథుడు ఈ సముద్ర తీర పట్టణంలోని 12వ శతాబ్ధపు రాతి ఆలయం బలభద్రుడు,...
37 Haj batches reached Makka from Hyderabad

మక్కాకు చేరుకున్న 37 హజ్ యాత్రికుల బృందాలు

హైదరాబాద్ : హజ్ యాత్రికుల 37వ బ్యాచ్‌ను హజ్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ సలీం జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం నాంపల్లి హజ్ హౌస్ నుండి 37వ బ్యాచ్ యాత్రికులు బస్సు ద్వారా...
35 teams to Haj on Sunday

ఆదివారం నాటికి హజ్ యాత్రకు 35 బృందాలు

22న జిద్దాకు చివరి ఫ్లైట్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి హజ్ యాత్రికుల రవాణా కొనసాగుతోంది. ఆదివారం 600 మంది హజ్ పిలిగ్రిమ్స్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నాలుగు ప్రత్యేక...

అమర్‌నాథ్ యాత్రికులకు 30 శాతం డిస్కౌంట్

జమ్ము : జమ్ము హోటళ్లలో బస చేసే అమర్‌నాథ్ యాత్రికులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే 30 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాడ్జెస్ అసోసియేషన్ (ఎజెహెచ్‌ఎల్‌ఎ) వెల్లడించింది. 62...
21 teams for Haj

హజ్ యాత్రకు 21 బృందాలు పయనం

రోజుకూ 3 ఫ్లైట్లు... ఈ నెల 22 వరకు ప్రయాణం హజ్ కమిటి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి ముస్లిం సోదరులు హజ్ యాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ నెల...
Road accident in Karnataka

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు ఏపీ వాసులు మృతి

కర్ణాటక: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ, యువతి సహా ఐదుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున...

హజ్ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు : మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ : హజ్ యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని హజ్ హౌజ్ కమిటీ భవనంలో వివిధ...
Haj Piligrimage

హజ్ యాత్రికులకు సౌదీ మార్గదర్శకాలు!

రియాద్: వచ్చే నెల హజ్ పవిత్ర యాత్ర కోసం సౌదీ అరేబియాకు వచ్చే యాత్రికులకు సౌదీ అరేబియా మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాలు సోమవారం నుంచి మొదలయి జూన్ 26 వరకు ఉంటాయి....
Minister Gangula in vaccination program of Haj pilgrims

సర్వ మతాల వేదిక తెలంగాణ…

హైదరాబాద్: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రకు వెళ్ళే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని బీసీ సంక్షేమ పౌరవ సరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు....

హజ్ యాత్రికుల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమాన సర్వీస్‌లు

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని జెడ్డా, మదీనాలకు వెళ్లే హజ్ యాత్రికుల కోసం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు ప్రత్యేక విమాన సర్వీస్‌లు నడపడానికి సిద్ధమయ్యాయి. జైపూర్, చెన్నై, కొజికోడ్, కన్నూర్,...
Vande Bharat Express

సికింద్రాబాద్ – తిరుపతి ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’కు 8 అదనపు బోగీలు!

రైలు నం. 20701 ఎస్‌సిటిపిటివై సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలు దేరి తిరుపతి చేరుకుంటుంది. హైదరాబాద్: ప్రయాణికుల డిమాండ్ పెరుగడంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా ఎనిమిది బోగీలను...

స్వర్ణాయలం వద్ద పేలుడు ..పలువురికి గాయాలు

అమృత్‌సర్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం రాత్రి ఓ రెస్టారెంట్‌లో పేలుడు జరిగింది. స్వర్ణ దేవాలయం సమీపంలో ప్రధాన రాదారిలో ఉండే రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే ఇది...
Hit and run case in Delhi

కారు రూఫ్‌పై ఎగిరిపడ్డ బైకర్: 3 కి.మీ. ప్రయాణం.. గాయాలతో మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని హై సెక్యూరిటీ విఐపి జోన్‌లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఒక యువకుడు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి కస్తూర్బా గాంధీ...
ClearTrip launches Premium Getaways

‘ప్రీమియం గెట్‌వేస్‌’ని ఆవిష్కరించిన క్లియర్‌ట్రిప్..

తన హోటల్స్ వ్యాపారాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో, ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అయిన క్లియర్‌ట్రిప్ సాటిలేని విలాసవంతమైన ప్రయాణ అనుభవాలను అందిస్తూ - ప్రీమియం గెట్‌వేలను ఆవిష్కరించింది. ప్రస్తుతం, ఈ సేవ 25కు పైగా...
Haj fee payment deadline extended to 28

హజ్ రుసుము చెల్లింపు గడువు 28కు పొడిగింపు

హైదరాబాద్ : తెలంగాణ హజ్ కమిటీ ద్వారా హజ్‌కు వెళ్ళేందుకు ఎంపికైన యాత్రికులు రెండవ విడుత హజ్ రుసుము రూ. 1,70,000 లు చెల్లించేందుకు గడువును ఈ నెల 28 కు పొడిగించారు....
Uttarakhand Char Dham Yatra 2023

చార్ ధామ్ యాత్ర మొదలు

డెహ్రాడూన్: అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాల పోర్టల్స్‌ను తెరవడంతో చార్ ధామ్ యాత్ర శనివారం ప్రారంభకానుంది. వేలాది మంది భక్తులు, పరిపాలన, ఆలయ కమిటీ అధికారుల సమక్షంలో...

Latest News