Home Search
యాత్రికులు - search results
If you're not happy with the results, please do another search
సురక్షితంగా భూమికి చేరిన అంతరిక్ష పర్యాటకులు
మానవ సహిత రోదసీ యాత్రల్లో ఇదో కొత్త అధ్యాయం
కేప్కెనెవరాల్ : పూర్తి స్థాయి సుశిక్షితులైన వ్యోమగాములు లేకుండా సాధారణ పౌరులతో మూడు రోజుల పాటు భూమి చుట్టూ పరిభ్రమించిన స్పేస్ఎక్స్కు చెందిన...
పర్యావరణం మీద పర్యాటక కత్తి!
కొందరిలో భ్రమణ కాంక్ష అధికంగా ఉంటుంది. రకరకాల ప్రదేశాలు చూడాలనీ, కొత్త మనుషులని కలవాలనీ, సరికొత్త అనుభూతులను పోగుచేసుకోవాలనీ ఒక చోట ఉండలేక ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. లాక్డౌన్ సవరణల తర్వాత ఇన్నాళ్ళూ...
హరిద్వార్లో కుంభమేళా ప్రారంభం
నెగటివ్ రిపోర్టు ఉంటేనే మేళాకు అనుమతి
ఉత్తరాఖండ్ సరిహద్దుల వద్ద ముమ్మరంగా తనిఖీలు
హరిద్వార్: ఉత్తరాఖండ్తోసహా దేశంలోని అనేక రాష్ట్రాలలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారం హరిద్వార్లో కుంభమేళా లాంఛనంగా ప్రారంభమైంది. కరోనా...
వెళ్లొస్తాం రాజన్న.. మళ్లీ వస్తాం..
* ముగిసిన మహాశివరాత్రి జాతర మహోత్సవాలు
* తిరుగు ప్రయాణమైన యాత్రికులు
* ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
వేములవాడ: సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత మూడు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి...
భక్తజనసంద్రం.. రాజన్న క్షేత్రం
శివనామ స్మరణలతో మారుమోగిన శివాలయాలు
ఉపవాస దీక్షలతో పోటెత్తిన భక్తులు
టిటిడి,ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేత
అలరించిన శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు
రాజన్నను దర్శించుకున్న విఐపీలు, మంత్రులు
మన తెలంగాణ/వేములవాడ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న...
గుజరాత్లో రోడ్డు ప్రమాదం: 11మంది మృతి
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
వడోదర: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, లారీ పరస్పరం ఢీకొన్న ఘటనలో 11మంది మృతి చెందగా, 16మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున వడోదర శివారులోని వాగోడియా...
చీకటి పర్యాటక స్థలాలు
హిట్లర్ నరమేధానికి జాతి ప్రక్షాళన ప్రధాన కార ణం. ఇది నేటి భారతంలో దాపురించింది. కోటలు, యుద్ధ భూములు, శ్మశాన వాటికలు, కారాగారాలు, సహజ/మానవ కల్పిత విపత్తు ప్రదేశాలు, మానవ మారణ హోమాల...
నిజామాబాద్ జిల్లాకు రానున్న తొలి శ్రామిక్ రైలు
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు తొలి శ్రామిక్ రైలు రానుంది. ముంబై నుంచి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు శ్రామిక్ రైలు రానుంది. ఈ రైలులో వలసకార్మికులు, యాత్రికులు, విద్యార్థులంతా కలిపి 1,725 మంది స్వస్థలాలకు...
పంజాబ్ యాత్రికులలో 173 మందికి కరోనా
ఛండీగఢ్: మహారాష్ట్ర నుంచి పంజాబ్ వచ్చిన యాత్రికులలో 173 మంది కరోనా పాజిటీవ్ వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్లో 3500 మంది సిక్కు యాత్రికులు చిక్కుకపోయారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం స్పందించి వారిని తన...
మూడో దశలో లేం
రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు, కొత్తగా 43 కేసులు
హైదరాబాద్ నారాయణగూడలోని 46 మంది ఉండే ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్
బాధితులంతా నిజాముద్దీన్ యాత్రికులు, వారి సంబంధీకులే, ఒకరు డిశ్చార్జి
అన్ని చికిత్సా కేంద్రాల్లో సరిపడా...
రాష్ట్రంలో ఆరు హాట్స్పాట్లు
1. భైంసా
2. నిర్మల్
3. నిజామాబాద్
4. హైదరాబాద్
(పాతబస్తీ)
5. గద్వాల
6. మిర్యాలగూడ
ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు మరింత కఠినం
మర్కజ్ యాత్రికులు సంచరించిన ప్రాంతాలపై నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
ఆ 169 మంది ఎక్కడ?
రాష్ట్రం నుంచి 1200 మంది మర్కజ్ యాత్రికుల్లో 1031 మంది గుర్తింపు, మిగతా వారి కోసం రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు
ఢిల్లీ వెళ్లొచ్చిన అందరి కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా
యాత్రికులు సహా వారి...
ఆపరేషన్ మర్కజ్
1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు
యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం
నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా
వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...
లారీ – టూరిస్ట్ బస్సు ఢీ: ఇద్దరు మృతి
భువనేశ్వర్: ఒడిశాలోని భద్రక్ జిల్లా బారిక్పూర్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ, టూరిస్ట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా... మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను...
లారీని ఢీకొట్టిన బస్సు దగ్ధం
అమరావతి: లారీని యాత్రకుల బస్సు ఢీకొని వాహనం పూర్తిగా కాలిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... యాత్రికుల బస్సు అదుపుతప్పి డివైటర్...