Home Search
యాత్రికులు - search results
If you're not happy with the results, please do another search
బంగ్లాదేశ్ లో ఘోర పడవ ప్రమాదం.. 24 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ లోని పంచగఢ్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. కరాటోవ నదిలో పడవ మునిగి 24 మంది మృతి చెందారు. మరో 30మంది గల్లంతయ్యారు. ఉత్తర...
మక్కా, మదీనా మధ్య నడిచే హైస్పీడ్ హరమైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్
జెడ్డా: ఉమ్రా యాత్రికుల కోసం ‘మక్కా నుంచి మదీనా’కు హై స్పీడ్ ట్రైన్ ‘హరమైన్ ఎక్స్ప్రెస్’ను నడపనున్నట్లు తాజాగా సౌదీ అరేబియా వెల్లడించింది. ప్రపంచం నలుమూలల నుంచి ఉమ్రా యాత్రకు పర్యాటకులు వస్తుంటారు. వారంతా...
మళ్లీ నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: కశ్మీరులో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అమర్నాథ్ యాత్రను రెండు మార్గాలలో నిలిపివేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. అననుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పహల్గామ్తోపాటు బల్టామ్ మార్గాల ద్వారా సాగే...
మహారాష్ట్రలో భారీ వర్షాలు
మహారాష్ట్రలో భారీ వర్షాలు
గోదారి ఉధృతితో దెబ్బతిన్న నాసిక్ జిల్లా
పుణ్యక్షేత్రాల జలదిగ్బంధంతో భక్తుల విలవిల
గడ్చిరోలిలో ముగ్గురు మృతి పలువురు గల్లంతు
తాకిడి ప్రాంతాలకు సిఎం డిప్యూటీ సిఎం
ముంబై: మహారాష్ట్రలో వరుసగా కుండపోత...
అమర్నాథ్ యాత్ర పునరుద్ధరణ
4,026 మంది యాత్రికులు పయనం
జమ్మూ: అననుకూల వాతావరణం కారణంగా ఆదివారం రద్దయిన అమర్నాథ్ యాత్రను అధికారులు సోమవారం పునరుద్ధరించారు. 4,026 యాత్రికులతో 12వ బ్యాచ్ ఇక్కడి భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి...
భక్తుల బతుకుల్లో వరద సుడులు
16కు చేరిన అమర్నాథ్ మృతుల సంఖ్య
చిక్కుపడ్డ 15000 మంది తరలింపు
సైనిక సిబ్బంది అవిశ్రాంత సహాయ చర్యలు
శిథిలాలు కింద పలువురు బందీ
జమ్మూ : అమర్నాథ్ యాత్ర సందర్భంగా తలెత్తిన ఆకస్మిక...
జల విలయం
10 మంది యాత్రికుల మృతి, 40మంది గల్లంతు?
కొట్టుకుపోయిన యాత్రికుల టెంట్లు...కుంభవృష్టితో యాత్ర నిలిపివేత
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మికంగా వరద పోటెత్తింది. 15మంది...
ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
న్యూఢిల్లీ: జూన్ 30న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర మంగళవారం ఉదయం ప్రతికూల వాతావరణం కారణంగా పహల్గామ్ మార్గంలో తాత్కాలికంగా నిలిపివేయబడింది. పహల్గామ్లోని నున్వాన్ బేస్ క్యాంప్ నుండి సహజంగా ఏర్పడిన మంచు-శివలింగం ఉన్న...
అమర్నాథ్కు 2వ జట్టు యాత్రికుల పయనం
జమ్మూ: గట్టి భద్రతా ఏర్పాట్ల నడుమ రెండవ బృందానికి చెందిన 5,700మంది యాత్రికులు దక్షిణ హిమాలయాలలో కొలువై ఉన్న అమరనాథ్ పుణ్యక్షేత్ర సందర్శనకు గురువారం జమ్మూ నుంచి బయలుదేరి వెళ్లారు. 230 వాహనాలలో...
చెట్టును ఢీకొట్టిన ట్రక్కు: పది మంది మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం పిలీభీత్లోని గజ్రౌలా పరిధిలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులు హరిద్వార్ నుంచి వస్తుండగా చెట్టును ట్రక్కు ఢీకొట్టడంతో పది మంది మృతి చెందారు....
ముంబై నుంచి 410 మంది హజ్ యాత్రికుల తొలి బ్యాచ్కు జెండా ఊపిన కేంద్ర మంత్రి
1,800 మందికి పైగా ముస్లిం మహిళలు 'మెహ్రం' లేదా మగ తోడు లేకుండా హజ్కు వెళ్తున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.
ముంబై: ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ...
దేశవ్యాప్తంగా రైళ్ల రద్దు
వారణాసిలో చిక్కుకుపోయిన 800 మంది తెలుగు యాత్రికులు
హైదరాబాద్ : త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్నినిరసిస్తూ దేశవ్యాప్తంగా యువత, నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్ధులు నిరసన వ్యక్తం చేస్తున్న...
145 మందితో బయలుదేరిన హజ్- 2022 తొలి విమానం
శ్రీనగర్ : హజ్ యాత్ర మొదలైంది. హజ్ 2022 తొలి విమానం శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం నాడు సౌదీ అరేబియాకు బయలు దేరింది. 145 మంది యాత్రికులు ఇందులో ప్రయాణించారు....
హజ్ యాత్రికుల విమాన సంస్థలకు నియమాలు జారీచేసిన సౌదీఅరేబియా
జెడ్డా: సౌదీ అరేబియా అధికారుల నిబంధనల ప్రకారం యాత్రికులు 65 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి, కోవిడ్-19 వ్యాక్సిన్ల ప్రాథమిక మోతాదులతో రోగనిరోధక శక్తిని పూర్తి చేసి, ప్రతికూల PCRని...
నెలలోనే 78 మంది చార్ధామ్ యాత్రికుల మృతి
డెహ్రాడూన్: కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు రద్దయి ఇటీవల ప్రారంభమైన చార్ధామ్ యాత్రపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాదిమంది స్థానికులకు ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ యాత్ర మొదలైన నెలరోజుల్లోనే 78 మంది యాత్రికులు మరణించడం తీవ్ర...
బీహార్ లో రోడ్డు ప్రమాదం… నిజామాబాద్ మహిళ మృతి
పాట్నా: బీహార్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళ మృతి చెందింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 38 మంది యాత్రికులు కాశీకి వెళ్తుండగా బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో...
దార్శనిక నేత
తెలంగాణ హృదయ వీణను సవరించి
హరిత గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్రాన్ని
దేశానికే తలమానికం చేసిన
ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనను ప్రశంసిస్తూ ఎన్డిటివి ప్రత్యేక కథనం
అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించారు....
అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : వేసవిలో అనుకొని అగ్నిప్రమాదాల నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ని రక్షించేందుకు అటవీశాఖ, అగ్నిమాపక విభాగం కృషి చేస్తున్నాయి. అడవుల్లో స్థానిక చెంచులను అగ్నిమాపక పరిశీలకులుగా నియమించి.. వారితో నిరంతరం...
నేడు యాదాద్రికి సిఎం
వచ్చే నెల 3, 4 వారాల్లో ఆలయ పునఃసంప్రోక్షణ
అపూర్వ స్థాయిలో ప్రారంభ వేడుకలు
ఏర్పాట్ల పరిశీలన, సుదర్శన యాగం కోసం యాగశాల నిర్మాణంపై దిశానిర్దేశం
యాగంలో 1108 యజ్ఞ కుండాలు... పాల్గొననున్న 6వేలపైచిలుకు రుత్విక్కులు
చివరిదశలో ప్రధాన...
విధ్వంసం నుంచి పునరుద్ధరించిన పాక్ ఆలయంలో ప్రార్ధనలు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ ఏడాది క్రితం ధ్వంసం చేసిన మహరాజా పరమహంసజీ మందిరాన్ని పునరుద్ధరించడంతో ఆదివారం దాదాపు 200 మంది హిందూ యాత్రికులు ప్రార్ధనలు, పూజలు చేశారు. పకడ్బందీ...