Home Search
యాత్రికులు - search results
If you're not happy with the results, please do another search
లోయలోకి దూసుకెళ్లిన బస్సు..ఏడుగురి మృతి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఏడుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బస్సులో చిక్కుకున్నవారిని రెస్కూ సిబ్బంది కాపాడారు. గుజరాత్కు చెందిన 35...
విదేశీయులకు ఎవరెస్ట్ పర్వతారోహణ ఫీజు పెంచనున్న నేపాల్
కాట్మండు : ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి కోరే విదేశీ యాత్రికులకు రాయల్టీ ఫీజు 4000 డాలర్ల నుంచి 15000 డాలర్లకు పెంచడానికి యోచిస్తున్నట్టు నేపాల్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఈ పెంపు...
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు
హైదరాబాద్: గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అనేక మంది...
“ఆర్టికల్ 370” రద్దుకు నాలుగేళ్లు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జమ్ముకశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు( జమ్ము...
అమరవీరుల కోసం “మేరీ మాటి మేరా దేశ్”
న్యూఢిల్లీ: ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ “మన్కీ బాత్ ” కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతుంటారు. ఈ వారం 103 ఎపిసోడ్లో మోడీ కీలక ప్రకటన చేశారు. మేరీ...
మహారాష్ట్రలో బస్సు ప్రమాదం: ఆరుగురు మృతి
ముంబయి: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్కాపూర్ ప్రాంతంలోని నందూర్ నాకా ఫ్లైఓవర్పై ఈ రోజు తెల్లవారుజామున 2.30కు రెండు బస్సులు ఢీకొని ఆరుగురు మృతి...
కొండచరియలతో అమర్నాధ్ యాత్రకు స్వల్ప అంతరాయం
బనిహాల్ /జమ్ము : జమ్ము లోని భగవతి నగర్ శిబిరం నుంచి శనివారం తెల్లవారు జామున అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన 3472 మంది యాత్రికుల కాన్వాయ్ మార్గమధ్యలో రాంబాన్ వద్ద కొంతసేపు ఆగిపోయింది....
శంషాబాద్ విమానాశ్రయానికి హజ్ యాత్రికుల తొలి విమానం
స్వాగతం పలికిన మహమూద్ అలీ, సలీం
హైదరాబాద్ : హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుండి హజ్ తీర్థయాత్రకు బయలుదేరిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులు తిరిగి రావడం ప్రారంభించారు. శనివారం రాజీవ్ గాంధీ...
మరో 256 మంది టూరిస్టుల తరలింపు
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో భారీవర్షాలు, రవదలతో చిక్కుపడ్డ 256 మంది యాత్రికులను గురువారం సురక్షితంగా తరలించారు. చందర్తల్లో భారీ స్థాయిలో మంచు చరియలు విరిగిపడటంతో ఐదురోజులుగా రాకపోకలు నిలిచిపొయ్యాయి. దీనితో లాహౌల్,...
అమర్నాథ్ యాత్రలో విషాదాలు
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రలో పలు విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు యాత్రికులు మార్గమధ్యంలో మృతి చెందినట్లు అధికార యంత్రాంగం బుధవారం నిర్థారించింది. వీరి మృతికి గుండెపోటే కారణం...
ఉత్తరాదిలో వరద బీభత్సం!
రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్ప్రదేశ్ అత్యధికంగా...
మూడు రోజుల తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభం
జమ్ము : జమ్ము స్థావరం నుంచి అమర్నాథ్ యాత్ర మళ్లీ మంగళవారం ప్రారంభమైంది. రాంబన్ సెక్షన్లో జమ్ముశ్రీనగర్ జాతీయ రహదారి మరమ్మతుల కారణంగా మూడు రోజుల పాటు ఈ రూటులో యాత్రను రద్దు...
ఉత్తరాది జలవిల..
సిమ్లా : వానవరద నీటిలో నానినాని మునిగిపోతున్నపలు అంతస్తుల కాంక్రీటు భవనాలు, పడవలలాగా కొట్టుకుపోతున్న కార్లు, వాహనాలు, అతలాకుతలం అయిన జనజీవితం. ఇదీ ఇప్పుడు ఉత్తర భారతంలో సకాలంలో ప్రవేశించి హిమాలయాల్లో జల...
ఈ నెల 15 నుండి హజ్ యాత్రికుల ఆగమనం
ఎయిర్పోర్ట్లో ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ : హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ నెల 15 నుండి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికుల తిరుగు పయనం అవుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర హజ్...
పంజ్ తరణి నుంచి మళ్లీ అమర్నాథ్ యాత్ర ప్రారంభం
శ్రీనగర్ : వాతావరణం అనుకూలించక మూడు రోజులుగా నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర ఆదివారం మళ్లీ ప్రారంభమైంది. జమ్ము కశ్మీర్ లోని పంజ్ తర్ణి, శేష్నాగ్ క్యాంపుల నుంచి యాత్రికులు బయలుదేరారు. అమర్నాథ్ గుహక్షేత్రం...
రెండో రోజు నిలిచిన అమర్నాథ్ యాత్ర
జమ్మూ : ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మంచుచరియలు విరిగిపడటంతో అమర్నాథ్ యాత్రలో రెండోరోజు కూడా అంతరాయం ఏర్పడింది. దీనితో యాత్రికులు జమ్మూ బేస్క్యాంప్లో ఉండిపోవల్సి వచ్చింది. శనివారం కూడా యాత్రికులను ఇక్కడి భగవతినగర్...
అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్..
జమ్మూ/శ్రీనగర్: కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో యాత్రను నిలిపివేసినట్లు వెల్లడించారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్...
ఈ నెల 15 నుండి హజ్ యాత్రికుల తిరుగు ప్రయాణం : చైర్మన్ సలీం
హైదరాబాద్ : హజ్ యాత్ర పూర్తి చేసుకొని రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులు ఈ నెల 15 నుండి తిరుగు ప్రయాణం అవుతున్నారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ సలీం తెలిపారు....
అమర్నాథ్ యాత్ర … 4400 మంది యాత్రికులతో రెండో బృందం
జమ్ము: 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ క్షేత్రానికి జమ్ము లోని భగవతి నగర్ స్థావరం నుంచి 4400 మంది యాత్రికులతో రెండో బృందం శనివారం బయలుదేరింది. వీరు మొత్తం 188...
ఉమ్మడి పౌరస్మృతి పై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి
శ్రీనగర్: ఉమ్మడి పౌరస్మృతిని తీసుకు వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు....