Home Search
యాత్రికులు - search results
If you're not happy with the results, please do another search
అయోధ్యలో మూడు లక్షల మందికి రామదర్శన భాగ్యం
అయోధ్య/లక్నో: అయోధ్యలో కొత్తగా ఆవిష్కరించిన రామాలయానికి లక్షలాది మంది తరలివస్తున్నారు. బుధవారం ఉదయం చలిగాలులు ముసురుతున్నా లెక్క చేయకుండా వెచ్చని దుస్తులు ధరించి రామదర్శనం కోసం వేలాది మంది బారులు తీరారు. మధ్యాహ్నం...
రానున్న రోజుల్లో భక్తజన సంద్రంగా అయోధ్య
రోజుకు 3 లక్షల మంది వచ్చే అవకాశం
రద్దీకి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన
న్యూఢిల్లీ: రానున్న రోజులలో అయోధ్యను ప్రతి నిత్యం మూడు లక్షల మందికి పైగా యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని, ఇందు...
దిగజారిన సంబంధాలు
మాల్దీవులతో సంబంధాలు ఇంతగా దిగజారిపోవడం ఆందోళనకరం. వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన దీవులపై అదుపు కోసం చైనాతో పోటీ పడుతున్న సమయంలో మనకు అతి సమీపంలోని మాల్దీవులతో మన సంబంధాలు ఇంతగా చెడిపోడం బాధాకరమైన...
తరలిరాకండి.. స్మరించుకోండి
అయోధ్య: వచ్చే నెల 22న ప్రజలు అయోధ్య కు దయచేసి రాకండి అని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఆరోజు ప్రాణ ప్రతిష్టాత్మక రీతిలో శ్రీరామాలయ ఆ రంభం జరుగుతుంది....
ఇండ్లలోనే ఉండి దిపాలు వెలిగించండి
ఇండ్లలోనే ఉండండి దివ్వెలు వెలిగించండి
జనవరి 22న అయోధ్యకు రాకండి
దేశ వికాసానికి రామాలయమే స్ఫూర్తి
రోడ్షో, ఎయిర్పోర్టు.. రైల్వేస్టేషన్ల ఆరంభం
అనంతర బహిరంగ సభలో మోడీ
అయోధ్య: వచ్చే నెల 22న ప్రజలు...
టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు
3 దశల్లో పంపిణీ
పీస్ రేట్ కార్మికులకు రూ.20 వేల పెంపు
టిటిడి ఛైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: తమ ఉద్యోగులకు ఇళ్ళపట్టాలు పంపణి చేయాలని టిటిడి నిర్ణయించింది. మంగళవారం జరిగిన...
హిమాచల్లో ట్రాఫిక్ జామ్..
సిమ్లా : క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకలకు దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విహార యాత్రికులు తరలిరావడంతో హిమాచల్ ప్రదేశ్ సందడిగా మారింది. అత్యంత సుందర పర్వత ప్రాంతాలైన లహౌల్,...
మలేషియాకు వీసా ఫ్రీ ట్రావెల్ ను అందిస్తున్న ఎయిర్ ఏషియా
రీసెంట్ గా భారతదేశం నుంచి వచ్చే యాత్రికుల కోసం వీసా ఫ్రీ ట్రావెల్ ను ప్రకటించింది మలేసియా. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కౌలాలంపూర్ కు లిమిటెడ్ పీరియడ్...
అయోధ్యలో సందడే సందడి
అయోధ్య : ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఇప్పుడు ధగధగల జగజ్జగల దివాలీ కాంతులను సంతరించుకుంది. అయోధ్యలో వచ్చే నెల 22 వ తేదీన అత్యంత చారిత్రక మైలురాయిగా శ్రీరామజన్మభూమిలో శ్రీరామమందిర బ్రహ్మండ ఆరంభానికి పలువిధాలుగా...
తమిళనాడు, కోస్తాంధ్రకు పెను ముప్పు
చెన్నై : సైక్లోన్ మిచాంగ్ తమిళనాడును తలడిల్లేలా చేసింది. కోస్తాంధ్రను కాటేసేలా మారింది. చెన్నైలో అర్థరాత్రి దాటిన నాటి నుంచి తుపాన్ కారణంతో భీకర గాలులు, కుండపోత వర్షాలతో పరిస్థితి దిగజారింది. పక్కనే...
7 రోజులుగా సొరంగ చీకటిలోనే 40 మంది కూలీలు
ఉత్తర్కాశీ : ఉత్తరాఖండ్ కుప్పకూలిన సిల్క్యారా టన్నెల్ వద్ద సహాయక చర్యలు పలు ఆటంకాలతో 24 గంటలుగా నిలిచిపొయ్యాయి. దీనితో సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కూలీల పరిస్థితి మరింత ప్రశ్నార్థకం అయింది....
తిరుమల టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం
మన తెలంగాణ /హైదరాబాద్ / తిరుమల: తిరుమల టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో...
తిరుమలలో బోనులో చిక్కిన ఆరో చిరుత
హైదరాబాద్ : తిరుమలలో ఆరో చిరుత బోనుకు చిక్కింది. అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అతి సమీపంలో పట్టబడింది. బాలిక లక్షతపై దాడి చేసి చంపేసిన ప్రదేశానికి...
మహాలయ అమావాస్యకు ఇండియన్ రైల్వే ప్రత్యేక రైలు
హైదరాబాద్ : మహాలయ అమావాస్యను పురస్కరించుకుని భారతీయ రైల్వే -భారత్ గౌరవ్ పథకం కింద ప్రత్యేక రైలును నడిపించనుంది. అక్టోబర్ 10 నుండి 21వ తేదీ వరకు (11 రోజుల పాటు )...
శవాల దిబ్బ
2 వేలకు చేరిన మొరాకో భూకంప మృతులు
వీధుల్లో గడుపుతున్న భూకంప బాధితులు
1400 మందికి తీవ్రగాయాలు
దేశాన్ని వీడి వెళ్తున్న టూరిస్టులు
విమానాశ్రయాలు కిటకిట
మారకేష్ : మొరాకోలో శుక్రవారం రాత్రి వచ్చిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య...
మొరాకోలో 2000 కు చేరిన మృతుల సంఖ్య
మారకేష్ : మొరాకోలో శుక్రవారం రాత్రి వచ్చిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 2012 కు చేరింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఓ ఫెంచివాసిని తాజాగా గుర్తించారు....
అమెరికా ఎడారి బురదమయం..
వాషింగ్టన్ : అమెరికాలోని నార్తర్న్ నెవాడా ఎడారి ప్రాంతం భారీ వర్షాల తాకిడితో పూర్తిగా అడుగుల మేర బురదతో నిండిపోయింది. ఏటా ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ మొదటివారం వరకూ ఇక్కడ జరిగే...
ఇరాక్లో బస్సు బోల్తా..18 మంది మృతి
బాగ్దాద్ : ఇరాక్లో ఓ బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది మృతి చెందారు. వీరు షియా యాత్రికులు అని వెల్లడైంది. యాత్రికులతో ఇరాక్ కర్బలా పట్టణానికి వెళ్లుతుండగా బస్సు అదుపు...
లోయలో పడిన బస్సు: ఏడుగురు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికుల బస్సు లోయలో పడడంతో ఏడుగురు మృతి చెందగా 20 మంది యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు....
వారం ముందే అమర్నాథ్ యాత్రముగింపు
శ్రీనగర్ : వార్షిక అమర్నాథ్ యాత్రను వచ్చే బుధవారం నుంచి నిలిపివేస్తున్నారు. సాధారణంగా ముగిసే వార్షిక యాత్రను వారం రోజుల ముందుగానే నిలిపివేయనున్నారు. తక్కువ సంఖ్యలోనే యాత్రికులు రావడంతో యాత్ర నిలిపివేత నిర్ణయం...