Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్లో కాంగ్రెస్ సమైక్యత పై స్పష్టం చేసిన రాహుల్
జైపూర్ : వచ్చేనెల జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యతతో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ధారించారు. రాజస్థాన్ కాంగ్రెస్ విభాగంలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్న...
రాజస్థాన్లో దారుణం..
జైపూర్: రాజస్థాన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దౌసా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు...
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు అదుప్పతప్పి బ్రిడ్జి నుంచి రైల్వే ట్రాక్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో...
రాజస్థాన్ లో ఐదో జాబితా విడుదల చేసిన బిజెపి
జైపూర్: భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ ఎన్నికల కోసం 15 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను ఆదివారం విడుదల చేసింది. రాజస్థాన్లో ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం...
రాజస్థాన్ లో బిజెపి సెల్ఫ్ గోల్ ?
రాజస్థాన్ ఎన్నికల్లో తరచూ ప్రభుత్వ వ్యతిరేకతే కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకే గత పాతికేళ్లుగా కాంగ్రెస్, బీజేపీ... ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఈ రెండు పార్టీలలోనూ...
రాజస్థాన్ బిజెపి అభ్యర్థుల మూడో జాబితా విడుదల
జైపూర్ : ఈనెల 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా గురువారం విడుదలైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై పోటీకి సర్దార్పుర అసెంబ్లీ స్థానం నుంచి మహేంద్ర సింగ్...
రాజస్థాన్ సిఎం కుమారుడికి ఈడీ సమన్లు
జైపూర్ : మరో నెల రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు...
రాజస్థాన్ సిఎం కుమారుడికి ఇడి సమన్లు
న్యూఢిల్లీ: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) సమన్లు జారీచేసింది.
విదేశీ మారకం నిర్వహణ చట్టం(ఫెమా)...
రాజస్థాన్లో 33 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల
న్యూఢిల్లీ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై రెండు వారాలు గడిచినా, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. ఎట్టకేలకు 33 మంది అభ్యర్థులతో మొదటి జాబితా శనివారం...
రాజస్థాన్ ఎన్నికల తేదీ మార్పు… ఈసీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలో మార్పు చేసింది. నవంబర్ 23న జరగాల్సిన పోలింగ్ తేదీని నవంబర్ 25కి మారుస్తూ బుధవారం...
రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ తేదీ నంబర్ 25కి మార్పు
న్యూఢిల్లీ: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను నవంబర్ 25వ తేదీకి మారుస్తున్నట్లు ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. ఇదివరకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...
రాజస్థాన్ బరిలో ఏడుగురు బిజెపి ఎంపిలు..
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడడంతో ఆ రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ మరో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. రాజస్థాన్లో తొలి జాబితాను విడుదల చేయగా, మధ్యప్రదేశ్,...
రాజస్థాన్లో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య
జైపూర్ : నీట్ కు ప్రిపేర్ అవుతున్న 18 ఏళ్ల విద్యార్థి రాజస్థాన్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఫేన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఈ సంఘటన జరిగింది. మృతుడు నితిన్...
రాజస్థాన్లో ‘ రాజే’కీయం..
జైపూర్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్లో ఇప్పుడు వెలువడ్డ ఓ ఫోటో రాజకీయ వేడిని రగిల్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్తో కలిసి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకురాలు...
చత్తీస్ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనకు రోల్ మోడల్
తెలంగాణలో ఈసారి విజయావకాశాలు మెండు
కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసాన్ని పెంచుకున్నారు
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
మనతెలంగాణ/హైదరాబాద్: ఐదేళ్లుగా అధికారంలో ఉన్న చత్తీస్ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనకు రోల్ మోడల్ అని ఏఐసిసి అధ్యక్షుడు...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం..
జైపూర్ : రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. మృతులు గుజరాత్కు చెందిన వారు. గుజరాత్ నుంచి బస్సులో ప్రయాణికులు...
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది దుర్మరణం
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భరత్ పూర్ జిల్లాలోని హంత్రా సమీపంలోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును వేంగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
రాజస్థాన్లో దుశ్శాసన భర్త
జైపూర్ : రాజస్థాన్లో 21 ఏండ్ల గిరిజన మహిళను భర్త నగ్నంగా గ్రామంలో ఊరేగించాడు. ప్రతాప్గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనను సెల్ఫోన్ ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ దారుణంపై...
రాజస్థాన్ సిఎం గెహ్లాట్కు హైకోర్టు షోకాజ్ నోటీస్లు
జైపూర్ : న్యాయవ్యవస్థపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం సీఎం గెహ్లాట్కు రాజస్థాన్ హైకోర్టు శనివారం షోకాజ్ నోటీస్లు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల...
రాజస్థాన్లో గిరిజన మహిళను నగ్నంగా ఊరేగించిన భర్త
జైపూర్: పర పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కోపంతో గర్భంతో ఉన్న ఏళ్ల గిరిజన మహిళను నగ్నంగా ఊరేగించి ఆమెపై దాడి చేసిన ఆమె భర్తతోసహా 8 మంది వ్యక్తులను రాజస్థాన్ పోలీసులు...