Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
రాజస్థాన్ శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమై కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాజస్థాన్ ఎన్నికల కోసం 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం...
నేడే రాజస్థాన్లో పోలింగ్..
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచారం ముగియగా శనివారం పోలింగ్ జగనుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలుండగా, కరన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్...
రేపే రాజస్థాన్ లో పోలింగ్….
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. కరన్ఫూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ సెప్సిస్ కన్నుమూయడంతో ఆ...
రాజస్థాన్లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన: రాహుల్
జైపూర్ : రాజస్థాన్లో మళ్లీ కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కులగణన నిర్వహిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాజస్థాన్లో ఎన్నికలు జరగుతున్న ధోల్పూర్, భరత్పూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార...
రాజస్థాన్లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
జైపూర్: రాజస్థాన్ లోని కుచమన్ జిల్లా లడ్నూస్ ప్రాంతంలో 16 ఏళ్ల మైనర్ బాలికను ఇంట్లోనుంచి కిడ్నాప్ చేసి, అడవి లోకి తీసుకెళ్లి ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్...
రాజస్థాన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
రైతులకు రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు,
పంచాయతీ స్థాయిలో రిక్రూట్మెంట్,
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుప్రకారం ఎంఎస్పి
చిరంజీవి ఆరోగ్యబీమా రూ.25 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంపు
జైపూర్ : రాజస్థాన్...
రాజస్థాన్ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం
జైపూర్: రాజస్థాన్లో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఐక్యతా రాగం వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఉప్పు,నిప్పులా ఉండిన సిఎం అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్లు ఐక్యతా...
రాజస్థాన్లో కాంగ్రెస్ సమైక్యత పై స్పష్టం చేసిన రాహుల్
జైపూర్ : వచ్చేనెల జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యతతో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ధారించారు. రాజస్థాన్ కాంగ్రెస్ విభాగంలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్న...
రాజస్థాన్లో దారుణం..
జైపూర్: రాజస్థాన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దౌసా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు...
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు అదుప్పతప్పి బ్రిడ్జి నుంచి రైల్వే ట్రాక్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో...
రాజస్థాన్ లో ఐదో జాబితా విడుదల చేసిన బిజెపి
జైపూర్: భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ ఎన్నికల కోసం 15 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను ఆదివారం విడుదల చేసింది. రాజస్థాన్లో ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం...
రాజస్థాన్ లో బిజెపి సెల్ఫ్ గోల్ ?
రాజస్థాన్ ఎన్నికల్లో తరచూ ప్రభుత్వ వ్యతిరేకతే కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకే గత పాతికేళ్లుగా కాంగ్రెస్, బీజేపీ... ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఈ రెండు పార్టీలలోనూ...
రాజస్థాన్ బిజెపి అభ్యర్థుల మూడో జాబితా విడుదల
జైపూర్ : ఈనెల 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా గురువారం విడుదలైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై పోటీకి సర్దార్పుర అసెంబ్లీ స్థానం నుంచి మహేంద్ర సింగ్...
రాజస్థాన్ సిఎం కుమారుడికి ఈడీ సమన్లు
జైపూర్ : మరో నెల రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు...
రాజస్థాన్ సిఎం కుమారుడికి ఇడి సమన్లు
న్యూఢిల్లీ: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) సమన్లు జారీచేసింది.
విదేశీ మారకం నిర్వహణ చట్టం(ఫెమా)...
రాజస్థాన్లో 33 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల
న్యూఢిల్లీ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై రెండు వారాలు గడిచినా, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. ఎట్టకేలకు 33 మంది అభ్యర్థులతో మొదటి జాబితా శనివారం...
రాజస్థాన్ ఎన్నికల తేదీ మార్పు… ఈసీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలో మార్పు చేసింది. నవంబర్ 23న జరగాల్సిన పోలింగ్ తేదీని నవంబర్ 25కి మారుస్తూ బుధవారం...
రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ తేదీ నంబర్ 25కి మార్పు
న్యూఢిల్లీ: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను నవంబర్ 25వ తేదీకి మారుస్తున్నట్లు ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. ఇదివరకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...
రాజస్థాన్ బరిలో ఏడుగురు బిజెపి ఎంపిలు..
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడడంతో ఆ రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ మరో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. రాజస్థాన్లో తొలి జాబితాను విడుదల చేయగా, మధ్యప్రదేశ్,...
రాజస్థాన్లో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య
జైపూర్ : నీట్ కు ప్రిపేర్ అవుతున్న 18 ఏళ్ల విద్యార్థి రాజస్థాన్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఫేన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఈ సంఘటన జరిగింది. మృతుడు నితిన్...