Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా హాట్స్పాట్లో 170 జిల్లాలు
హాట్స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్జోన్లో
దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు
మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు
24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా...
కరోనా@20 లక్షలు…. ఇండియా@ 11,500
హైదరాబాద్: కరోనా వైరస్తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు,...
ఇండియా@10 వేలు…. రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు
ఢిల్లీ: ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య పది వేలు దాటింది. కరోనా వైరస్ 10,586 మందికి సోకగా 358 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలోని 2334 మందికి కరోనా సోకగా 160 మంది...
మర్కజ్ పాయె.. దేవ్బంద్ వచ్చె!
నిజాముద్దీన్ తరహాలో యుపిలోని ప్రార్థనా స్థలికి రాష్ట్రం నుంచి 100 మంది?
వెళ్లి వచ్చిన నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నలుగురికి కరోనా
మిగతా వారి ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు
మనతెలంగాణ/హైదరాబాద్ :...
ఇండియా@9240… అమెరికా@5.6 లక్షలు
వాషింగ్టన్: కరోనా వైరస్తో అగ్ర రాజ్యం అమెరికా గడ గడ వణికిపోతుంది. యుఎస్ఎలో ఒక్క రోజులోనే 1514 మంది చనిపోయారు. అమెరికాలో కరోనా వైరస్ 5,60,433 మందికి సోకగా 22,115 మంది చనిపోయారు....
కరోనా ప్రతాపం
ఒక్క రోజే దేశంలో 909 కొత్త కేసులు, 34 మరణాలు
ముంబయి, ఢిల్లీలో భారీగా పెరిగిన మరణాలు
తమిళనాడులో వెయ్యి దాటిన బాధితులు
రాజస్థాన్లోనూ పెరుగుతున్న బాధితులు
11 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి
అభివృద్ధి దశలో 40 వ్యాక్సిన్లు :...
24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: ఆదివారం కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 86 వేలకు పైగా...
30 దాకా కఠినంగా లాక్డౌన్
ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేస్తాం
1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆటోమేటిక్ ప్రమోషన్
వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలకు మినహాయింపు
ఏప్రిల్ 15 వరకూ పంట పొలాలకు నీళ్లు
విచిత్ర, విపత్కర సంక్షోభాన్ని అధిగమించడానికి సహకరించండి
క్యూఈ విధానంలో...
రెండూ ముఖ్యమే
పిఎం నోట కొత్త నినాదం
జాన్ భీ ఔర్ జహాన్ భీ
(ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి)
లాక్డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు
రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా
13...
లాక్డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు
పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం
భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ
24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...
కరోనా మృతులు లక్షకు చేరువలో….
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్తో మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 16,15,092 చేరుకోగా 96,791 మంది మృతి చెందారు. ఒక్క అమెరికాలో కరోనా వైరస్ 4,68,895...
ఇండియా@6041…. తెలంగాణ@453
హైదరాబాద్: కరోనా వైరస్తో ప్రపంచం గడగడ వణికిపోతుంది. అమెరికా ప్రజలకు అయితే కరోనా అంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగులు సంఖ్య 15,19,218కి చేరుకోగా 88,531 మంది మృతి చెందారు....
కోరలు చాస్తున్న కరోనా
24 గంటలు... 773 కొత్త కేసులు
వైరస్తో 32 మంది మృతి
దేశంలో మొత్తం కేసులు 5149
149కి చేరిన మరణాలు
సరిహద్దుల బంద్తో కట్టడి
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటలలో...
అరవింద్ నీకిది తగునా?
తప్పుడు పత్రాలంటూ టిఆర్ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్, పార్టీ స్టేట్ సెక్రటరీ వై.సతీశ్ రెడ్డి ట్విట్
పార్లమెంట్కు వెళ్లేందుకు అనర్హుడంటూ ఆరోపణలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ జనార్ధన్ రాయ్...
ఇండియా@5480… అమెరికా@4 లక్షలు
హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడవణికిస్తోంది. అమెరికా అయితే కరోనాతో చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 14,44,822కు చేరుకోగా 83,109 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క అమెరికాలో నాలుగు లక్షల మందికి...
పొడిగింపే?
నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు
అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం
కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
సంప్రదింపులు సాగుతున్నాయి
లాక్డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్...
ఆగని కరోనా తీవ్రత
దేశంలో 24 గంటల్లో 508 కొత్త కేసులు
4,789కు చేరిన బాధితుల సంఖ్య
మృతులు 124మంది
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...
ఇండియా@4289…. తెలంగాణ@334
భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11...
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 104మంది మృతి
హైదరాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 3,730కి చేరుకోగా.....
సముదాయపు కేసులపై సరికొత్త వ్యూహం
తెలంగాణ, ఎపి సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 211 జిల్లాలకు కేంద్రం కొత్త వ్యూహం
n వైరస్ అధిక వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల గుర్తింపు, క్వారంటైన్, భౌతిక దూరం, నిశిత పర్యవేక్షణ, ర్యాపిడ్ టెస్టులు, సత్వర...