Monday, April 29, 2024

ఇండియా@4289…. తెలంగాణ@334

- Advertisement -
- Advertisement -

Corona Patients

భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా నుంచి 33 మంది కోలుకున్నారు. ప్రపంచంలో కరోనా రోగులు సంఖ్య 12,73,712 చేరుకోగా 69,458 మంది చనిపోయారు. అమెరికాను కరోనా గజగజ వణికిస్తోంది. అమెరికాలో 3,36,830 మందికి సోకింది. అమెరికాలో కరోనాతో మృత్యుఘంటికలు (9618) మోగుతున్నాయి. కరోనా మృతులు వివరాలు.. ఇటలీ (15,887), స్పెయిన్ (12,641), ఫ్రాన్స్ (8078), యుకె (4936), ఇరాన్ (3603), చైనా (3331) జెర్మనీ (1584)గా ఉన్నాయి.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా రోగుల సంఖ్య కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర 748 56 45
తిమళనాడు 571 8 5
ఢిల్లీ 503 16 7
తెలంగాణ 334 33 11
కేరళ 314 56 2
ఉత్తర ప్రదేశ్ 278 21 3
రాజస్థాన్ 266 25 1
ఆంధ్రప్రదేశ్ 252 5 1
మధ్య ప్రదేశ్ 193 3 13
కర్నాటక 151 11 4
గుజరాత్ 128 21 11
జమ్ము&కశ్మీర్ 106 4 2
హర్యానా 90 29
పశ్చిమబెంగాల్ 80 10 3
పంజాబ్ 68 4 7
ఒడిశా 39 2
బిహార్ 32 3 1
అస్సాం 26
ఉత్తరాఖండ్ 26 4
ఛండీగఢ్ 18 5
లడక్ 14 3
హిమాచల్ ప్రదేశ్ 13 1 2
అండమాన్ నికోబార్ దీవులు 10
ఛత్తీస్ గఢ్ 10 8
గోవా 7
పుదేచ్చెరీ 5
ఝర్ఖండ్ 3
మణిపూర్ 2
అరుణాచల్ ప్రదేశ్ 1
మిజోరం 1
మొత్తం 4289 328 118

ప్రపంచంలో కరోనా వివరాలు మీకోసం…

 

Corona Patients Increased in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News