Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
మాది రాజనీతి.. వారిది అవినీతి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే లాంటిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. బిఆర్ఎస్ సర్కారు అవినీతి చేసి ప్రజల సొమ్మును లూటీ చేసిందన్నారు....
14 వాగ్థానాలతో బిజెపి మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) ఆదివారం తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో తమ మేనిఫెస్టోను వెలువరిస్తున్నట్లు...
మరో 5 ఏళ్లు ఉచిత రేషన్
ఇంటింటికి గ్యాస్ పైప్
కనెక్షన్ పిఎం సూర్యఘర్
ద్వారా ఉచిత విద్యుత్
ముద్ర యోజన రుణపరిమితి
రూ.20లక్షలకు పెంపు
దేశం నలుదిక్కులకు
బుల్లెట్ రైలు ఆయుష్మాన్
పరిధిలోకి ట్రాన్స్జెండర్లు
మోడీకీ గ్యారంటీ పేరిట
బిజెపి...
చేప, ఏనుగు, గుర్రం దేనినైనా తినండి.. ఎందుకు ఈ షో?
తేజస్వి యాదవ్పై రాజ్నాథ్ ఆగ్రహం
పాట్నా : జైలులో ఉండి, బెయిల్పై విడుదల అయినవారు ప్రధాని నరేంద్ర మోడీని జైలుకు పంపడం గురించి మాట్లాడుతున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం విమర్శించారు....
పోఖ్రాన్లో యాంటీ ట్యాంక్ మిసైల్ ట్రయల్ విజయవంతం
న్యూఢిల్లీ : డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవొ) దేశీయంగా రూపొందించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎంపిఎటిజిఎం) ఆయుధ వ్యవస్థ యొక్క అభివృద్ధికి చెందిన క్షేత్రస్థాయి పరీక్షలు...
ప్రతీ గ్రామానికి రోడ్లు వేశాం: నడ్డా
హైదరాబాద్: డా బిఆర్ అంబేడ్కర్ జయంతి రోజు సంకల్ప్ పత్ర విడదల చేయడం సంతోషకరమైన విషయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. సామాజిక న్యాయంక కోసం అంబేడ్కర్ జీవితాంతం పోరాటం...
నేడే బిజెపి మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనున్నది. సంకల్ప పత్ర పేరిట బిజెపి మేనిఫెస్టోను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పార్టీ ప్రధాన...
పీఓకే మాదే… ఒక్క అంగుళమూ కదలనివ్వం: చైనాకు రాజ్నాధ్ హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అధికారంలో ఉండగా భారత దేశం నుంచి ఒక్క అంగుళం భూమిని ఆక్రమించలేరని, పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) భారత్దేనని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా,...
అప్పుడు పసుపు.. ఇప్పుడు చక్కెర
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా బోర్డుల ఏర్పాటు హామీలు
2014లో బిఆర్ఎస్ ఎంపిగా గెలిచిన కల్వకుంట్ల కవిత అనేకమార్లు లోక్సభలో పసుపు బోర్డు అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర మంత్రులను కలిశారు. కానీ బోర్డు...
నేడు బిజెపి నాలుగో జాబితా.. అభ్యర్థుల లిస్ట్ ఫైనల్..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆదివారం నాలుగో అభ్యర్థుల జాబితా ప్రకటించనుంది. ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్,...
బీజేపీ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ?
లక్నో: బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్లో అమేథీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలోఓ రోగి చనిపోగా, దాన్ని సాకుగా చూపించి...
త్రిమూర్తుల సాక్ష్యం పోఖ్రాన్ : ప్రధాని మోడీ
పోఖ్రాన్ : భారత దేశ ఆత్మనిర్భరత, విశ్వాసం, ఆత్మగౌరవం ఈ త్రిమూర్తుల సాక్షం పోఖ్రాన్ అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరానికి 100 కిమీ దూరంలో పోఖ్రాన్ వద్ద...
మిషన్ దివ్యాస్త్ర జయప్రదం
న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని 5 క్షిపణి తొలి పరీక్షను భారత్ సోమవారం విజయవంతంగా నిర్వహించింది. తన ‘మిషన్ దివ్యాస్త్ర’ కింద ‘మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్...
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
సాయుధ బలగాలు మరింత శక్తిమంతం
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్పై ఎవరు కన్ను వేసినా గట్టి...
మోడీ బాటలో కేంద్ర మంత్రులు
వికసిత భారత్ నిర్మాణం కోసం పటిష్టమైన చర్యలను చేపట్టేందుకు బిజెపి సాగిస్తున్న ప్రచారానికి తన వంతు సాయంగా ప్రధాని నరేంద్ర మోడీ రూ. 2,000 విరాళాన్ని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతోసహా పలువురు...
జగమంతా మోడీ కుటుంబమే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కుటుంబమే లేదంటూ ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోడీ కా పరివార్(మోడీ కుటుంబం) పేరిట బిజెపి నాయకులు, మోడీ అభిమానులు సోమవారం...
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
వారణాసి నుంచి మళ్లీ మోడీ పోటీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
తొలి జాబితాలోనే మోడీ, షా, రాజ్నాథ్ సింగ్
కిషన్ రెడ్డి, బండి, ధర్మపురికి అవే సీట్లు
నేడో రేపో 110 మంది పేర్లతో మొదటి జాబితా
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ...
రక్షణ భూముల్లో రయ్…రయ్
రాష్ట్రానికి భూములు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే
ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్ల్లియర్
8ఏళ్ల అపరిషృ్కత సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం
ప్రధాని, రక్షణ మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
రాష్ట్ర అభివృద్ధి...