Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
జమ్మూలో సైనిక కేంద్రాల వద్ద మళ్లీ డ్రోన్ల కలకలం
శ్రీనగర్ : సైనిక శిబిరాల సమీపంలో మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. జమ్మూ నగరంలో బుధవారం ఉదయం మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను భారత సైనికులు కనుగొన్నారు. జమ్మూ నగరంలోని మిరాన్...
డ్రోన్ దాడులతో కేంద్రం అప్రమత్తం
సైన్యానికి ఆధునిక సాంకేతికతను
శీఘ్రగతిన అందించడంపై సమాలోచనలు
భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం
ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
పాల్గొన్న రాజ్నాథ్సింగ్, అమిత్షా, అజిత్దోవల్
న్యూఢిల్లీ: జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం...
ఫింగర్4 వద్ద తాత్కాలిక నిర్మాణాల్ని ధ్వంసం చేసిన చైనా
తూర్పు లడఖ్ వద్ద వెనక్కి వెళ్తున్న భారత, చైనా సైన్యాలు
తాత్కాలిక నిర్మాణాల్ని ధ్వంసం చేసిన చైనా
వివాదాస్పద ఫింగర్4 వద్ద గుడారాల తొలగింపు
ఉపగ్రహ చిత్రాలు, భారత సైన్యం విడుదల చేసిన వీడియోల్లో వెల్లడి
న్యూఢిల్లీ: భారత,...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
2021-22 బడ్జెట్ కేటాయింపులు
రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగానికి 202122 బడ్జెట్లో రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులకన్నా ఇది 19 శాతం అధికం. ఇందులో రిటైర్డ్ ఆర్మీ...
కొత్తతరం ఆకాశ్ క్షిపణి పరీక్ష సక్సెస్
బాలాసోర్: కొత్త తరం ఆకాశ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా చాందీపూర్లోని ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం మధ్యాహ్నం జరిపిన ఆకాశ్ఎన్జి క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణశాఖ అధికారి ఒకరు...
కొత్త చట్టాలు రెండేళ్లు అమలు కానివ్వండి
రైతులకు మేలు చేకూరకపోతే సవరించడానికి సిద్ధం : రాజ్నాథ్
చర్చలకు రండి : తోమర్
భూములు కార్పొరేట్లు లాక్కోలేవు : అమిత్ షా
లబ్ధి చేకూరకుంటే సవరణలు: రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను...
స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించిన ప్రధాని మోడీ
1971 యుద్ధంలో భారత్ విజయానికి 50 ఏళ్లు
ఏడాదిపాటు జరగనున్న ఉత్సవాలు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ వార్షికోత్సవాలను ప్రారంభించారు. 1971లో పాకిస్థాన్పై యుద్ధంలో...
అటల్ టన్నెల్ను ప్రారంభించిన ప్రధాని మోడీ (వీడియో)
సిమ్లా : హిమాలయ పర్యతాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం అటల్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. హిమాచల్ప్రదేశ్లోని రోహ్తంగ్లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ కూడా...
కంటోన్మెంట్ రోడ్లను తెరవండి
నిబంధనలు తుంగలో తొక్కుతూ రక్షణ విభాగం అధికారులు ఇష్టానుసారంగా రోడ్లు మూసి వేస్తున్నారు
వాళ్ల అనూహ్య నిర్ణయాలతో లక్షలాది మంది ప్రజలు కష్టనష్టాలు పడుతున్నారు
కొవిడ్సాకు చూపి ప్రజల హక్కులు కాలరాస్తున్నారు
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కు...
నేపాల్ మ్యాపు
నేపాల్తో సంబంధాలు మరింత దిగజారాయి. తాజా పరిణామం రెండు దేశాల మధ్య తక్షణమే చెరిపేయడానికి సాధ్యం కానంత దూరాన్ని పెంచాయి. ఇంత కాలం మన భూభాగంగా ఉన్న ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని లిపులేఖ్, కాలాపానీ,...
త్వరలోనే భారత్కు 4 రాఫెల్ జెట్లు : ఫ్రాన్స్
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాలను భారత్కు సరఫరా చేయడంలో ఆలస్యమేమీ ఉండదని ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయెల్ లెనెయిన్ తెలిపారు. భారత వైమానిక దళానికి వీలైనంత త్వరగా నాలుగు రాఫెల్ జెట్లను అందిస్తామని ఆయన...
కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం: కెటిఆర్
హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. భారత్లో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొబైల్ వైరాలజీ ల్యాబ్ను కేంద్ర...