Home Search
వరదనీరు - search results
If you're not happy with the results, please do another search
ప్రాణహిత పరవళ్లు
ప్రాణహితలో వరదనీటి పరవళ్లు
ఈ సీజన్లో తొలిసారిమేడిగడ్డ వద్ద 36గేట్లు ఎత్తివేత
మనతెలంగాణ/హైదరాబాద్: పరివాహక ప్రాంతంలోని ఉపనదులతో గోదావరి నది జీవం పోసుకుంటోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది వరదనీటితో పరవళ్లు...
ఖరీఫ్కు కలిసిరాని కాలం
ఉత్తరాదిన అతివృష్టి.. అనావృష్టి
గత ఏడాదికంటే 33శాతం తగ్గిన పంటల సాగు, విస్తీర్ణం వరినాట్లలో 17లక్షల హెక్టార్లు కోత
61లక్షల హెక్టార్ల వద్దే ఆగిన నూనెగింజ పంటలు, పత్తి సాగులో భారీ లోటు
ఉత్తర భారతం...
బాక్స్ డ్రైన్ పనులు వేగవంతం చేయాలని గుత్తేదారుపై ఎమ్మెల్యే ఆగ్రహాం
ఎల్బీనగర్ : బాక్స్ డ్రైన్ పనులు వేగవంతం చేయాలని గు త్తేదారుపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. మన్సూరాబాద్ డివిజన్ సరస్వతీనగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న బాక్స్డ్రైన్ పనులను...
జోరందుకున్న వర్షాలు.. నగరానికి ఎల్లో అలర్ట్
సిటీబ్యూరో : నగరంలో వర్షాలు జో రు అందుకున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి అప్రమత్తమైంది. గత రెండు రోజులుగా నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా బుధవారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు...
లక్ష్మిబ్యారేజ్ వద్ద 12 గేట్లు ఎత్తివేత
కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మిబ్యారేజ్ వద్ద గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదికి వరద నీరు చేరుకోవడం ద్వారా...
మెదక్ జిల్లా ప్రజా పరిషత్ పనుల స్థాయి సమావేశం
మెదక్: జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మెదక్ జిల్లా ప్రజా పరిషత్ పనుల స్థాయి సంఘం సమావేశాలలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్...
వరద నీరు ఆగకుండా పక్కనే స్ట్రామ్ వాటర్ లైన్ వేస్తా : సుధీర్రెడ్డి
ఎల్బీనగర్ : ప్రజయ్ నివాస్ 1 వరదనీరు ఆగకుండా పక్కనే స్ట్రామ్ వాటర్ లైన్ వేస్తానని ఎల్బీనగర్ ఎంఎల్ఎ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. కొత్తపేట డివిజన్ ప్రజయ్ నివాస్1లో సమస్యలను పర్యటించి కాలనీవాసులతో...
వరద నీటిని ఒడిసి పడదాం
మక్తల్ : గత ఏడాది కంటే ముందుగానే ఈసారి కృష్ణానది వరద నీటిని పంపింగ్ చేస్తున్నామని, వరదనీరు ముందుకు వృథాగా పోకుండా ఒడిసి పట్టుకొని మక్తల్ నియోజకవర్గంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్,...
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదు
అల్వాల్ : మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శనివారం అల్వాల్ డివిజన్లోని శ్రీ బేకరీ లైన్ లో తలెత్తుతున్న...
కీసరలో భారీ వర్షం
రహదారిపై విరిగి పడిన చెట్లు, నేల కూలిన విద్యుత్ స్తంభాలు
కీసరః మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి రహదారుల గుండా ఉన్న...
పశ్చిమ మయన్మార్లో మోచా తుపాన్ బీభత్సం..
ఢాకా : బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలను వణికించిన మోచ తుపాన్ ఆదివారం మధ్యాహ్నం తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మయన్మార్ తీరం పొడుగునా 12 అడుగుల లోతు సముద్ర ఉప్పెన...
నీట మునిగిన పంప్ హౌస్.. భారీగా నష్టం
చిన్నకోడూరు: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేసే పంప్ హౌస్లో సాంకేతిక లోపం వల్ల ఆదివారం రాత్రి పంపులు నీట ముగిసాయి. విద్యుత్ సరఫరాలో హెచ్చు...
ప్రారంభమైన 6 రోజులకే నీట మునిగిన బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వే..(వీడియో)
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆరు రోజుల క్రితం ప్రారంభించిన కర్నాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రామనగర ప్రాంతంలో నీట మునిగింది. రూ.8,480 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ...
టర్కీ భూకంప ప్రాంతాల్లో వరదలకు 10 మంది బలి
అంకారా( టర్కీ ): టర్కీలో గత నెల భూకంపానికి గురైన రెండు ప్రావిన్స్ల్లో పెనుగాలివానతో వరదలు ముంచుకొచ్చి మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కనీసం...
అదనపు టిఎంసికి లైన్క్లియర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడవ టీఎంసీ నీటిని ఉపయోగించుకునేందుకు అవసరమైన భూసేకరణ కేసులో గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సుప్రీంకోర్టు...
కప్పల చెరువు నాలా మింగేశారు!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో రియల్టర్ల కబ్జాలకు హద్దే లేకుండా పోతోంది. చెరువులు, నా లాలు, కాల్వలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకోవడం పరిపాటిగా...
దక్షిణ ఫిలిప్పీన్స్ లో వరదల కారణంగా 31 మంది మృతి
మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతాన్ని రాత్రిపూట ముంచెత్తిన కుండపోత వర్షాల కారణంగా ఏర్పడిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 31మంది మరణించారు, 9 మంది తప్పిపోయినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. దాతు...
కృష్ణాలో తగ్గని వరద ప్రవాహం
శ్రీశైలంకు 3.32లక్షల క్కూసెక్కులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లోకి గణనీయంగా వరదనీటి చేరికలతో ప్రాజ్కెక్టుల వద్ద అధికారులు ముందు జాగ్రత్త...
భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
కుండపోత వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
ప్రకాశం బ్యారేజి వద్ద ప్రమాద హెచ్చరిక
లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం
మనతెలంగాణ/మనతెలంగాణ: కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ప్రాంతాలతోపాటు రాయలసీమ,...
‘కృష్ణా’పై గేట్లు బార్లా
నారాయణపూర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు గేట్లు ఎత్తివేత
ఉప్పొంగిన ఉప నదులు జూరాలకు పోటెత్తిన వరద శ్రీశైలానికి
2.71లక్షల క్యూసెక్కుల విడుదల.. 10గేట్లు ఎత్తివేత సాగర్కు 4లక్షల
క్యూసెక్కుల వరద.. 22గేట్ల...