Home Search
వరదల్లో - search results
If you're not happy with the results, please do another search
మానవ తప్పిదం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం:మంత్రి అంబటి
హైదరాబాద్: మానవ తప్పిదం వల్లనే పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్ట వాటిల్లిందని ఏపి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అంబటి రాంబాబు ఆదివారం...
దశ, దిశలేని బిజెపి హామీలు!
‘అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’ ప్రతి సమావేశంలోనూ బిజెపి ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి...
న్యూజిలాండ్లో చరిత్రలో మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ చరిత్ర లోనే మంగళవారం మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. గాబ్రియేల్ తుపాను ఆ దేశ ఉత్తర భాగంపై పెను ప్రభావం చూపిస్తోంది. వేల కుటుంబాలు విద్యుత్తు అందకపోవడంతో...
పాక్ పతనావస్థ!
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోడం ఆశ్చర్యపోవలసిన అంశం కాదు. అతి వేగంగా పురోగమిస్తున్నదనుకొన్న బంగ్లాదేశే ఆర్థిక కల్లోలాన్ని ఎదుర్కొంటుండగా సకల అరాచకాలు తాండవించే పాకిస్తాన్ కష్టాల పాలు కావడం విస్తుగొలపదు. దుకాణాలు,...
ఓ అడవి బిడ్డ రంగుల ప్రస్థానం
ప్రేమ్ ఆసక్తి ఎప్పుడూ వేరుగానే వుండేది. కొట్టుకు సరుకులకు పోయినా ఆ పేపర్లు ఆసక్తిగా చూడటం తెల్లపేపర్ ఇస్తే ఆ దుకాణుదారుని బొమ్మలేసి ఇవ్వటం - చుట్టుపక్కల ప్రకృతి అందాలు కన్పిస్తే చిత్రం...
పోలవరం పరేషాన్!
మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రప్రభుత్వ నిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ముందుకు సాగుతాయా? అసలు ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తవుతాయా? లేదా? అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్...
ఫిలిప్పీన్స్లో కుండపోత వర్షాలు
వరదలు, కొండచరియలు విరిగి పడి 42 మంది మృతి
కొలబాట (ఫిలిప్పీన్స్): దక్షిణ ఫిలిప్పీన్స్లోని మగ్యుండానావో ప్రావిన్స్లో కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 42 మంది మృతి...
పాక్ లో ఘోర బస్సు ప్రమాదం..
ఇస్లామాబాద్: వరద బాధితులతో వెళుతున్న ఒక బస్సులో మంటలు చెలరేగి 18 మంది సజీవదహనం అయ్యారు. మృతులలో 8 మంది పిల్లలు, 9 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘోర సంఘటన పాకిస్తాన్లోని...
గుజరాత్ అగరియాల అగచాట్లు
అగరియాలు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుండి వలస వచ్చి గుజరాత్లో స్థిరపడ్డ ముస్లిం గిరిజనులు. వీరి పూర్వీకులు సంప్రదాయ మోతుబరి రైతులు. కొందరు భూమి లేని వ్యవసాయ కూలీలు. అగరి తెగ ముస్లింలుగా మతాంతీకరించబడ్డారట....
యుపిలో భారీ వర్షాలు: 11 మంది మృతి
లక్నో: గత కొన్ని రోజుల నుంచి ఉత్తర ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే భారీ వర్షాలు కురవడంతో 11 మంది మృత్యువాతపడ్డారు. భారీ వర్షలు పడుతుండడంతో రోడ్లన్నీ జలమయంగా...
నిజాలు ‘జల’ సమాధి
పోలవరం బ్యాక్ వాటర్లో అసత్యాల వరద
జులైలో భద్రాచంలం వద్ద 71అడుగులకు 1986 ఆగస్టు 75.6అడుగుల నీటిమట్టం
కనికట్టేనా? సిడబ్ల్యుసి సాంకేతిక అధ్యయనంలోనే లోపమా? కేంద్రం చెవికెక్కని ముంపు రాష్ట్రాల గోడు
మన...
ముంపుపై అధ్యయనం చేయాల్సిందే
పోలవరం ముంపుపై అధ్యయనం జరిపితీరాల్సిందే
వరదల్లో నష్టపోయిన వారికే ఆ కష్టాలు తెలుస్తాయి
నష్ట నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి
ఢిల్లీ భేటిలో కేంద్రం ముందు తెలంగాణ ఏకరువు
తెలంగాణ బాటలోనే ఒడిశా చత్తీస్గఢ్
ప్రాజెక్టుకు అనుమతులపై ఘాటు...
విశ్వసించలేని విశ్వాసం-ఆత్మద్రోహమే!
మనుషులను చంపే శక్తి మంత్రాలకు ఉంటే, దేశ రక్షణ కొరకు వేల కోట్ల రూపాయలు వెచ్చించి సైన్యాన్ని, ఆయుధాల్ని, ఫైటర్ విమానాల్ని సమకూర్చుకోవడం ఎందుకూ? మంత్రాలు చదివే వాళ్లను ఓ నలుగుర్ని పంపితే...
కాళేశ్వరం ‘ప్రాణేశ్వరం’
తెలంగాణకు ప్రతిపక్షాలే శనేశ్వరం
గోదావరి వరదల్లో లక్ష కోట్ల ప్రాజెక్టు
మునిగిందని దుష్ప్రచారం చేశాయి
రెండు పంపులు మునిగితే ఇక నీళ్లు
రావంటూ శాపనార్థాలు పెట్టాయి
వరదలపై బురద రాజకీయం చేశాయి
పంపుల మరమ్మతు...
భారీ వర్షాలతో ఆరుగురి మృతి
న్యూఢిల్లీ : దేశం లోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల్లో ఆరుగురు మరణించారు. ఉత్తరాఖండ్ , కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తదితర రాష్ట్రాల్లో...
ఉత్తర ఒడిశాలో వరద ముంపు…10 లక్షల మంది ప్రభావితం
భువనేశ్వర్: బాలాసోర్తో సహా పలు ఉత్తర ఒడిశా జిల్లాల్లో సోమవారం వరద పరిస్థితి భయంకరంగా మారింది. పొంగుతున్న నదులు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. కనీసం 134 గ్రామాల ప్రజలు అతలాకుతలమయ్యాయని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో...
హిమాచల్, ఉత్తరాఖండ్లో ముంచెత్తిన వరదలు
కొట్టుకు పోయిన రైలు వంతెన
కొండచరియలు విరిగిపడి, వరదల్లో 20 మంది మృతి, పలువురు గల్లంతు
ఉత్తరాఖండ్లో కుంభవృష్టి
కట్టలు తెంచుకున్న నదులు, కొట్టుకు పోయిన వంతెనలు
ఇళ్లలోకి బురద ప్రవాహం
పలుగ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సిమ్లా/డెహ్రాడూన్/...
చైనాలో ఆకస్మిక వరదలకు 16 మంది మృతి
బీజింగ్: చైనాలోని వాయువ్య ఖింఘై ప్రావిన్పులో బుధవారం రాత్రి సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది మరణించగా మరో 36 మంది గల్లంతయ్యారు. దతోంగ్ హు, టు స్వయంపాలిత కౌంటీలలో ఆకస్మిక వరదలు...
వరద నుంచి వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్ను అభినందించిన సైబరాబాద్ సిపి
మన తెలంగాణ/సిటిబ్యూరో: వరదల్లో కొట్టుకెళ్తున్న వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. యువకుడిని కాపాడిన పోలీసులకు అవార్డులు అందజేశారు. భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయం...
తాండూరు కాగ్నా నదిలో రెండు మృతదేహాలు
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్నా నదిలో గురువారం ఉదయం రెండు మృతదేహాలు లభించాయి. మృతులు మంతటి గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల వర్షానికి వరదల్లో దంపతులు కొట్టుకపోయారు. కర్ణాటక ప్రాంత సరిహద్దులో...