Home Search
వరదల్లో - search results
If you're not happy with the results, please do another search
రేవంత్రెడ్డి కనిపించడం లేదు పోస్టర్లు ?
వరదలతో జనం ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడంలేదు
మల్కాజిగిరి నియోజకవర్గంలో గోడలపై వెలసిన పోస్టర్లు
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి కనిపించడంలేదని నగరంలో వాల్ పోస్టర్లు వెలిశాయి. మల్కాజ్ గిరి...
ప్రాణనష్టం జరగొద్దు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షా ల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనల నుం చి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్య లు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధుల ను,...
వరద బీభత్సంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం : కిషన్ రెడ్డి
కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో రెండు హెలికాప్టర్స్, 5 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్
మనతెలంగాణ/ హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద బీభత్సంపై కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి స్పందించారు....
వరద బాధితులకు అండగా ఉందాం
భోజనం, తాత్కాలిక వసతి, బట్టలు పంపిణీ చేద్దాం
టి టిడిపి శ్రేణులకు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : వరుస వానలతో వరద బాధితులకు అండగా ఉందామని, బాధితులకు భోజనం,...
పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నాం
హైదరాబాద్: వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ తెలిపారు. డిజిపి కార్యాలయంలో ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాల్లోని పరిస్థితులు, సహాయ...
భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం.. వీడియోలు వైరల్
అహ్మదాబాద్: భారీ వర్షాల కురుస్తుండడంతో గుజరాత్ అతలాకుతలమైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వానలతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నీట మునిగింది. జునాగఢ్...
యూపీలో వరద నీటిలో ఇరుక్కున్న బస్సు.. 40 మంది సేఫ్
బిజ్నోర్ ( యుపి ) : ఉత్తర ప్రదేశ్ లోని కొత్వాలీ నది ఉధ్ధృతంగా ప్రవహిస్తుండడంతో యూపీఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని ఓ రోడ్డు పైకి భారీగా వరద నీరు ఉప్పొంగడంతో ఓ ప్రయాణికుల బస్సు...
భారీ వర్షాలపై జిహెచ్ఎంసి అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: నగరంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నానక్ రామ్ గూడలోని కార్యాలయంలో జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో మంత్రి కెటిఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,...
వరదలో చిక్కుకున్న కోటి రూపాయల విలువైన ఎద్దు
ఘజియాబాద్: ఢిల్లీలో గత నాలుగు రోజులుగా వరదల పరిస్థితి నెలకొంది. యమునా ఉధృతంగా ఉంది. రాజధానిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీతో పాటు ఎన్సిఆర్లోని ఇతర ప్రాంతాలలో యమునా విధ్వంసం కనిపిస్తోంది....
జలదిగ్బంధంలోనే ఢిల్లీ..
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పౌరులను వణికిస్తున్న యమునా నది వరద శు్రక్రవారం కాస్త నెమ్మదించినప్పటికీ నగరంలో వరద ప్రభావం మాత్రం తగ్గలేదు. రాజధానిలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ...
ముగ్గురు చిన్నారులు మృతి
హైదరాబాద్:గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పౌరులను వణికిస్తున్న యమునా నది వరద శు్రక్రవారం కాస్త నెమ్మదించినప్పటికీ నగరంలో వరద ప్రభావం మాత్రం తగ్గలేదు. రాజధానిలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భంధంలోనే...
వర్షాలు తగ్గినా.. ఆగని యమున ఉగ్రరూపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేనప్పటికీ యమునా నది ఉగ్రరూపం చూపిస్తూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో ప్రవహిస్తూ నగర వాసులను భయభ్రాంతులను చేస్తూ ఉంది....
ఉత్తరాఖండ్లో చిక్కుకున్న 4 వేల మంది ప్రయాణికులు
చమోలీ : ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో వరదలకు ఒక వంతెన కొట్టుకుపోవడంతో భారత్ టిబెట్ సరిహద్దు రహదారి మూసుకుపోయింది. డజను గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి జాతీయ...
ఉత్తరాదిలో వరద బీభత్సం!
రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్ప్రదేశ్ అత్యధికంగా...
ఉత్తరాదిని కుదిపేస్తున్న వర్షాలు..
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవానాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎడతెరిపి...
తెలంగాణపై మళ్ళీ అదే వివక్ష!
రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, తదితర రాష్ట్రాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. కేంద్రం మూడొంతుల ఆదాయాన్ని తీసుకుంటూ, ఖర్చుల భారాన్ని మాత్రం రాష్ట్రాల మీదే...
నరేంద్ర మోడీ భజన మీడియా!
ప్రధాని నరేంద్ర మోడీ ఇంద్రుడు చంద్రుడు అంటూ భజన చేస్తున్న గోడీ మీడియా పరిస్థితి మింగా కక్కలేకుండా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మోడీ, హిందూత్వ సంస్థలు, శక్తులకు సంబంధించి అనేక అతిశయోక్తులతో కూడిన...
ప్రకృతి విపత్తులను పట్టించుకోని కేంద్రం
హైదరాబాద్: ప్రకృతి విపత్తులతో యాసంగి రైతులు చిత్తవుతున్నారు. వర్షాలు వడగండ్ల వానలతో ల క్షలాది ఎకరాల్లో వివిధ రకాల పైర్లు దెబ్బతిన్నా యి. ఉద్యాన పంటలపై రైతులు పెట్టుకున్న ఆశలన్ని నేలరాలాయి. తెలంగాణ...
మానవ తప్పిదం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం:మంత్రి అంబటి
హైదరాబాద్: మానవ తప్పిదం వల్లనే పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్ట వాటిల్లిందని ఏపి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అంబటి రాంబాబు ఆదివారం...
దశ, దిశలేని బిజెపి హామీలు!
‘అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’ ప్రతి సమావేశంలోనూ బిజెపి ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి...