Home Search
వరదల్లో - search results
If you're not happy with the results, please do another search
బిసి కులాల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసిఆర్
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు జిల్లా ప్రతినిధి: బిసి కులాల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెలుగులు నింపారని రాష్ట్ర...
విధ్వంసం నుంచి విజయ తీరాలకు
సమైక్య పాలనలో సంక్షుభిత తెలంగాణ.. స్వపరిపాలనలో సుభిక్ష తెలంగాణ
పదేళ్ల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె పిండేస్తుంది
నేడు పిన్న తెలంగాణే దేశానికి ప్రగతి పతాకగా అవతరించింది
ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రక్షాళన
అనతికాలంలోనే తిరుగులేని...
విద్యుత్ డిమాండ్ భవిష్యత్తులో 17వేల మెగావాట్లకు చేరుకున్నా ఇబ్బంది లేదు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ట్రాన్స్కో, జెన్ఎకో సీఎండి ప్రభాకర్రావు
మన తెలంగాణ / హైదరాబాద్ః భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదని ట్రాన్స్కో,జెన్కో సీఎండి దేవుల పల్లి...
14 మంది అధికారులకు అవార్డులను ప్రదానం చేసిన సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల కాలంలో సంభవించిన భారీ వరదలు, వర్షాల్లో ధైర్య సాహాసాలు ప్రదర్శించిన 14మంది అధికారులకు అవార్డులను సిఎం కెసిఆర్ ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు....
ఆదివాసీలు ఉన్నత ధ్యేయం సాధించే దిశగా ముందుకు సాగాలి
ములుగు జిల్లా ప్రతినిధి : ఆదివాసీలు ఉన్నతలక్ష్యాన్ని ఎంచుకుని సాధించే దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏటూర్నాగారంలోని ఐటిడిఏ...
దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు ఐఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీ నెల రోజుల్లో పూర్తి చేస్తామని, రాష్ట్రంలో మళ్లీ అధికారం తమదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని...
మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం: ఎర్రబెల్లి
భద్రాద్రి కొత్తగూడెం: పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్ తిప్పి పంపిన బిల్లును...
వరదపై వాగ్యుద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో నివేదికలు అందగానే రైతులకు, ప్రజలకు నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....
అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్, ఎఎన్ఎంలు
హైదరాబాద్: అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నం చేశాయి. దీంతో కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్, ఇతర నేతలను అరెస్టు చేశారు. వరద బాధితులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వరదల్లో...
రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ భరోసా
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు...
వరద బాధితులకు సాయం అందించాలి: షర్మిల
హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వదరలకు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. వర్షాలకు ఇండ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41...
ముంపు బాధితులకు అండగా ఎమ్మెల్యే నన్నపునేని
ఖిలా వరంగల్: వరంగల్లో భారీ వర్షాలు కురిసిన కారణంగా ముంపునకు గురైన బాధితకులకు తూర్పు నియో జకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అండగా నిలిచారు. వర్షాల వల్ల వరదల్లో తిరుగుతూ సహాయక చర్యల్లో...
చితికిన బతుకులకు బాసట
పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న 5450మంది
కంటికి రెప్పలా కాపాడుతున్న సిబ్బంది
బాధిత ప్రాంతాలో ప్రత్యేక వైద్య శిబిరాలు
ర్యాపిడ్ రెస్పాన్స్ టీంల ఏర్పాటు
యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు
బాధితులకు పదిరోజులకు సరిపడా నిత్యావసరాలు
ప్యాకెట్ల రూపంలో సరుకుల పంపిణీ
హైదరాబాద్ :...
అమరవీరుల కోసం “మేరీ మాటి మేరా దేశ్”
న్యూఢిల్లీ: ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ “మన్కీ బాత్ ” కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతుంటారు. ఈ వారం 103 ఎపిసోడ్లో మోడీ కీలక ప్రకటన చేశారు. మేరీ...
భద్రకాళి చెరువుకు గండి
హైదరాబాద్ :గోదావరి పరివాహంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను నిలువునా నీట ముంచిన భారీ వర్షాలు వరదలు ఘోర దృశ్యాలను మిగిల్చాయి. వర్షం తెరిపినిచ్చి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో గుట్టకొకరు చెట్టుకోకరుగా పరుగులు...
వరద ఘోరం ..బురద బతుకులు దుర్భరం
హైదరాబాద్ : గోదావరి పరివాహంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను నిలువునా నీట ముంచిన భారీ వర్షాలు వరదలు ఘోర దృశ్యాలను మిగిల్చాయి. వర్షం తెరిపినిచ్చి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో గుట్టకొకరు చెట్టుకోకరుగా...
వరద బాధితులకు అండగా నిలవండి
బాధితులకు తోచిన సహాయం చేయండి
టెలికాన్ఫరెన్స్లో టిడిపి పార్లమెంటు అధ్యక్షులతో కాసాని
ప్రాణ, పంట నష్టంపై జిల్లాల వారీగా వివరాల సేకరణ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకొని...
వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
మణిపూర్ మరణహోమాలపై ప్రధాని మోడీ నోరు విప్పాలి
గజ్వేల్ తరహాలోనే ఇంటింటికి బంధు ప్రకటించాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు...
సహాయ, పునరావాస చర్యలపై సిఎం కెసిఆర్ ఆరా
రెండోరోజూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్న ముఖ్యమంత్రి
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమన్వయానికి ఆదేశం
బాధితులకు సిఎం కార్యాచరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సిఎం కె.చంద్రశేఖర్రావు రెండో...
వరద సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ : వరద సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైకోర్టులో భారీవర్షాలపై దాఖలైన పిటిషన్పై విచారణ నిర్వహించింది. వరద ప్రాంతాల్లో ఏం చర్యలు చేపట్టారో...