Home Search
వాట్సాప్ - search results
If you're not happy with the results, please do another search
కవితను కోర్టులో ప్రవేశపెట్టిన సిబిఐ
న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) నాయకురాలు కె.కవితను సిబిఐ గురువారం కోర్టులో ప్రవేశపెట్టింది. ఆమెను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టుకు సమర్పించిన తర్వాత ఆమెను...
సిబిఐ అదుపులో ఎంఎల్సి కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు చేసినట్లు ప్రకటించిన సిబిఐ
ఐపిసి 477,120బి, అవినీతి నిరోధక చట్టంలోని 7వ సెక్షన్
కింద నిర్బంధంలోకి తీసుకున్నట్లు వెల్లడి
నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు.. కస్టడీ కోరనున్న సిబిఐ...
ఆ పార్టీ నేతల వద్ద డబ్బు తీసుకోండి: ఓటర్లకు మన్సూర్ అలీఖాన్ సూచన
చెన్నై: ఓట్ల కోసం వచ్చే అన్నాడిఎంకె నేతల వద్ద ఓటర్లు మాట్లాడుకుని డబ్బులు తీసుకోవాలని సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ సూచించారు. ఇండియా జననాయగ పులిగల్ పేరుతో పార్టీని స్థాపించిన ఆయన వేలూరు...
ఫోన్ ట్యాపింగ్…రాజకీయ మలుపు
మనతెలంగాణ/హైదరాబాద్ : టాస్క్ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ ట్యాపిం గ్ కేసులో రాధాకిషన్రావును ఎ4గా పోలీసులు చే ర్చారు. రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో...
స్పీడ్గా సిట్ దర్యాప్తు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు వేగవంత మైం ది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రో జుకో...
ఆ లింక్ క్లిక్ చేస్తే రూ. 2 లక్షలు పోయాయి: కీర్తిభట్
హైదరాబాద్: అంతా డిజిటల్ మయం అవుతుండడంతో పాటు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు, సెలెబ్రిటీలు కూడా మోసపోతున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కీర్తిభట్ కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు....
పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసం
పార్ట్టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్థులు నిండాముంచుతున్నారు. ఇటీవల కాలంలో నిరుద్యోగులు పెరగడంతో వారిని నిండాముంచుతున్నారు. కొందరు నేరస్థులు, వారికి ఇంట్లో కూర్చొని ఉద్యోగం చెయవచ్చని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం...
ఆప్ సోషల్ మీడియా డిపి ప్రచారం ప్రారంభం
రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలకు పిలుపు
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు తమను బలపరచాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సోమవారం సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆమ్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ...
అమెరికా తీసుకు వెళ్తానని ఛీటింగ్
విదేశాలకు పంపిస్తానని చెప్పి యువతి వద్ద నుంచి కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు పాస్బుక్లు, పది...
సైబర్ నేరస్థుల న్యూడ్ దందా
డబ్బులు వసూలు చేసేందుకు సైబర్ నేరస్థులు ఎంతకైనా తెగిస్తున్నారు. యువతులను ఎరగా వేసి వారితో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వాట్సాప్లో యువతులు, మహిళలతో వీడియో కాల్స్...
ఇడి కస్టడీకి కవిత
మన తెలంగాణ/సిటీబ్యూరో: ఢిల్లీ మద్యం కేసు లో అరెస్టు అయిన బిఆర్ఎస్ ఎంఎల్సి కవితను ఏడు రోజులు ఇడి కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అ వెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పు...
ఎమ్మెల్సీ కవితకు ఏడు రోజుల కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్...
మార్పు దిశగా వందరోజుల ప్రజాపాలన
సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయరు, దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు. సామాన్య రైతు...
ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
3 రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తింపు
సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం
ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు అనుమానం
మొత్తం 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ట్యాపింగ్కు పాల్పడ్డ వైనం
ప్రణీత్రావు నుంచి మూడు సెల్ఫోన్లు, ఓ...
ఔను.. ఫోన్లు ట్యాపింగ్ చేశా
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబి) మాజీ డిఎస్పి ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే...
ప్రేమించకున్నా, చెప్పినట్టు వినకున్నా వేధింపులు
స్నేహితులుగా పరిచయం అవుతారు
ఛాటింగ్, ఫొటోలు తీసుకున్న తర్వాత మొదలుపెడతారు
ప్రేమించకున్నా, చెప్పినట్టు వినకున్నా వేధింపులు
మార్ఫింగ్ ఫొటోలను అప్లోడ్ చేస్తున్న నిందితులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః ముందు స్నేహితుడిగా పరిచయం అవుతారు, తర్వాత ఛాటింగ్ చేస్తారు, సన్నిహితంగా ఉన్నప్పుడు...
హర్యానా రెవారి వద్ద రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి
రెవారి(హర్యానా): హర్యానాలోని రెవారి ప్రాంతం సిహ గ్రామం సమీపంలో మహేంద్రగఢ్ రోడ్డు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని పోలీస్లు బుధవారం వెల్లడించారు. హర్యానా రోడ్వేస్ బస్సు, కారు ఢీకొనడంతో...
మానవ సంబంధాలన్నీ ఆర్థికమేనా?
ఒకప్పుడు సమాజంలో ఎవరికైనా ఆపదవస్తే ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. నేడు పరిస్థితులు మారిపోయాయి మనకెందుకులే అనుకునే సంస్కృతి సమాజంలో పెరిగిపోయింది. వ్యక్తి ఎంత సేపు ఆర్థిక సంబంధాలు కోసం మాత్రమే మానవ...
‘నో వాట్స్ రియల్’ ప్రచారాన్ని ప్రారంభించిన మెటా
నేటి డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారంతో పోరాడటం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో మెటా ‘ నో వాట్స్ రియల్’ అనే సమగ్ర భద్రతా ప్రచారాన్ని ప్రారంభించింది. డిజిటల్ బెస్ట్ ప్రాక్టీస్లను...
ధరణి సమస్యలకు మోక్షం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుం ది. దీనికి సంబంధించి ధరణి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పోర్టల్లో సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారాలను బదిలీ...