Home Search
హాంకాంగ్ - search results
If you're not happy with the results, please do another search
అభిమానులను ఆకట్టుకుంటున్న ఆసియా కప్ ప్రోమో..
న్యూ ఢిల్లీ : ఆసియా కప్2022 టోర్నీ కోసం ప్రచారం ఊపందుకుంది. రాజకీయ సంక్షోభం కారణంగా శ్రీలంకలో జరగాల్సిన ఈ టోర్నీని యుఎఇకి మార్చారు. దీంతో యుఎఇ వేదికగా ఆగస్ట్ 27 నుంచి...
చైనా నుంచి పెట్టుబడులు వచ్చాయా?
‘నవంబరులో జీ జిన్పింగ్తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు భారత్కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది’ తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ‘తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్ ఐరోపా సమాఖ్య వాణిజ్య...
16000 మార్కును దాటిన నిఫ్టీ
ఆర్థిక, ఎఫ్ఎంసిజి షేర్లు లాభపడడంతో సెన్సెక్స్, నిఫ్టీ 1% మేరకు పుంజుకున్నాయి
400 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్
ముంబై: అనేక రోజుల ఒడుదుడుకుల తర్వాత స్టాక్ మార్కెట్ నేడు లాభాల్లో(గ్రీన్లో) వరుసగా రెండో రోజు...
లోన్ యాప్ సంస్థలపై ఇడి కొరడా
నాలుగు సంస్థలకు చెందిన రూ. 86కోట్ల జప్తు
మనతెలంగాణ/హైదరాబాద్: లోన్యా ప్ కేసులో నగరంలోని కుడుస్ ఫైనాన్స్, ఎస్ మనీ, రహినో, పయనీర్ లిమిటెడ్ సంస్థలపై ఇడి అధికారులు దాడులు నిర్వహించి రూ.86.65 కోట్లను...
పోటీతత్వ సూచీలో ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్న భారత్
న్యూఢిల్లీ : ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండి) అధ్యయనంలో భారత్ ఆరు స్థానాలు ఎగబాకి , 43 వ ర్యాంకు నుంచి...
‘ప్రజాస్వామ్యార్థం’ జాతీయ ధర్మార్పణం
ప్రజాస్వామ్యార్థం జాతీయ ధర్మార్పణం (నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ - ఎన్.ఇ.డి.) అమెరికా ప్రభుత్వ నిధులతో ప్రైవేట్లు నడిపే సంస్థ. రాజకీయ- వ్యాపార సమూహాలు, కార్మిక సంఘాలు, స్వేచ్ఛా మార్కెట్లు వగైరా ప్రజాస్వామ్య...
తియానన్మెన్ ఊచకోతకు 33 ఏళ్లు
జూన్ 4, 1989న, బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్లో చుట్టుపక్కల వేలాది మంది శాంతియుత నిరసనకారులపై చైనా దళాలు ముప్పేట దాడి జరిపి అమానుషంగా చంపాయి. వేల మంది జైలు పాలయ్యారు. ఈ సంఘటన...
అంతర్జాతీయ బలహీన సంకేతాలతో సెన్సెక్స్ 1,416 పాయింట్లు కోల్పోయింది!
నిఫ్టీ 430.90 పాయింట్లు నష్టపోయి 15,809.40 వద్ద ముగిసింది.
ముంబయి: 30 షేర్ల బిఎస్ఇ బెంచ్మార్క్ సెన్సెక్స్ 1,416.30 పాయింట్లు లేదా 2.61% క్షీణించి 52,792.23 వద్ద స్థిరపడింది. రోజులో, ఇది 1,539.02 పాయింట్లు...
పెట్రోల్ ధర భారత్లోనే ప్రియం!
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాగ్వాదాలు ఉన్నాయి. మీరు పన్నులు తగ్గించుకోండి అంటూ ఒకరినొకరు నిందించుకుంటూ కాలం గడిపేస్తున్నారే తప్ప ప్రజల ఘోష అర్థం చేసుకోవడం లేదు.పెట్రోల్...
దివంగత ఫోటోగ్రాఫర్ దానిశ్ సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు
భారత్లో కరోనా మరణ మృదంగ చిత్రాలు తీసినందుకు
న్యూయార్క్ : ఏడాది క్రితం అఫ్గానిస్థాన్ ఘర్షణల సమయంలో తాలిబన్ కాల్పుల్లో దుర్మరణం చెందిన భారత ఫొటోగ్రాఫర్ దానిశ్ సిద్దీఖీకి మరణానంతరం ప్రతిష్ఠాత్మక పురస్కారం...
ఇమ్రాన్ను దింపడంలో ‘విదేశీ హస్తం’!
గత 75 ఏళ్లుగా భారత దేశం రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది. ఎన్నో రకాల రాజకీయ మార్పులను చూసింది. ఎందరో నిరంకుశ విధానాల ద్వారా తమ అధికారాన్ని శాశ్వతం చేసుకొనే ప్రయత్నాలు చేశారు....
కైరోలో నీరవ్ మోడీ సహచరుడు సుభాష్ పరబ్ అరెస్ట్
ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్బి)ని మోసగించి రూ. 13,500 కోట్ల మేరకు ముంచేసిన నిందితుడు, నీరవ్ మోడీ సన్నిహితుడు అయిన మాజీ ఉద్యోగి సుభాష్ శంకర్ పరబ్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)...
ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో 483 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి: గ్లోబల్ ఈక్విటీలలో నష్టాల కారణంగా ఐటి, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ దాదాపు 483 పాయింట్లు పడిపోయింది. బెంచ్మార్క్ స్టాక్ సూచీలు సోమవారం మందకొడిగా ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 482.61...
సెన్సెక్స్ 412 పాయింట్ల ర్యాలీ !
17700కు పైన ముగిసిన నిఫ్టీ !
ఆర్ బిఐ పాలసీ ఫలితాలు మార్కెట్ కు ఊతం ఇచ్చాయి !!
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంచ్మార్క్ లెండింగ్ రేటుపై యథాతథ స్థితిని కొనసాగించడం మరియు...
మాస్కులు తొలగించే సమయం ఇంకా రాలేదు : నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకాలైన బీఎ 1, బీఏ 2ల మిశ్రమ ఉత్పరివర్తనాలైన ఎక్స్ ఈ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే బిఎ 2 కంటే...
చైనా విమాన ప్రమాదంలో లభించని బ్లాక్ బాక్స్
మృతదేహాల కోసంసాగుతున్న గాలింపు
బీజింగ్: దక్షిణ చైనాలో సోమవారం చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం సంభవించిన ప్రదేశంలో సహాయక బృందాల అన్వేషణ కొనసాగుతోంది. 123 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బందితో...
ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ క్రికెట్ టోర్నీ
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంక వేదికగా జరుగనుంది. శనివారం జరిగిన ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) వార్షిక...
చైనాలో మళ్లీ కరోనా మరణాలు!
బీజింగ్: చైనాలో ఈ మధ్య రోజువారీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా ఏడాది తర్వాత అక్కడ రెండు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని చైనా జాతీయ ఆరోగ్య...
వైరస్ ముప్పు తప్పలేదు
ప్రతి ఒక్కరూ
వ్యాక్సిన్ వేసుకోవాలి
12--14 ఏళ్ల పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభిస్తూ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 50పడకల సిహెచ్సి ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్...
చైనాలో కరోనా నియంత్రణ మరింత కట్టుదిట్టం!
బీజింగ్: హాంకాంగ్లో కొత్తగా 27600 కరోనా కేసుల, షాంఘైలో 22 కొత్త సంక్రమణ కేసులు వెలుగుచూడ్డంతో చైనా అధికారులు పాఠశాలలు, పార్కులు మూసేశారు. అంతేకాక ప్రజలు రాజధాని బీజింగ్ వదిలిపోకుండా ఆంక్షలు విధించారు.