Home Search
హాంకాంగ్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా వైరస్కు భారతీయ టీకా?
కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. దాని మూలాలు అంతుచిక్కట్లేదు. దాన్నుంచి తేరుకోవడం, ఆ మహమ్మారి అంతు చూడటం ఇప్పుడు విశ్వ మానవాళి ముందున్న పెను సవాలు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ (టీకా) కనుగొనడానికి...
జిడిపికి సెకండ్ వేవ్ ముప్పు
ప్రపంచ జిడిపి మరింత పతనం కానుంది
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్19 వైరస్
ఈక్విటీ మార్కెట్లలో రెండో దశ క్షీణత ప్రారంభం కావొచ్చు
మార్కెట్లు మళ్లీ నష్టపోయే దశలో ఉన్నాయని విశ్లేషకుల అంచనా
కొద్ది వారాల్లో నిఫ్టీ 8,800 స్థాయికి...
అమెరికా చైనాల ఆధిపత్య పోరు
అమెరికా చైనాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఏ చిన్న కారణమైనా విద్వేషాలకు దారి తీస్తోంది. కరోనా నుంచి హాం కాంగ్ వరకు ఎన్నో అంశాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇటీవల ట్రంప్ చేసిన...
భారత్కు తెచ్చిన నీరవ్ మోడీ ఆభరణాలు
వజ్రాలు, నగల విలువ రూ.1350 కోట్లు : ఇడి
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో హాంకాంగ్ నుంచి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీకి చెందిన రూ.1350 కోట్ల విలువైన వజ్రాలు,...
ట్రిపుల్ డ్రగ్
కరోనాపై హాంకాంగ్ వైద్యుల అస్త్రం
హాంగ్కాంగ్: కరోనా వైరస్ చికిత్సకు మందు ఆవిష్కరణలో ఓ ఆశారేఖ తళుక్కుమంది. వైరస్ నుంచి రోగులు త్వరితగతిన కోలకునే ట్రిపుల్ డ్రగ్ తయారైంది. ఈ విషయంలో తాము విజయం...
24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...
ముంబయిలో కరోనా కరాళ నృత్యం…. ఇండియా@ 16 వేలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కాగా 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. ఒక్క హైదరాబాద్లో...
ఇండియా@4289…. తెలంగాణ@334
భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11...
కరోనా మృదంగం
ఇంగ్లాండ్లో ఒకే రోజు 500మంది మృతి
రానున్న 15 రోజుల్లో అమెరికాలో మరణపుటంచుల్లో 2లక్షల మంది?
శ్వేతసౌధం బృందం విశ్లేషణ
ఈ రెండు వారాలు మనకు గడ్డుకాలమే
కనిపించని శత్రువుపై యుద్ధం చేస్తున్నాం
అమెరికన్లను ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా...
కరోనాకు యువత మినహాయింపు కాదు
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ హెచ్చరిక
రోమ్ : కరోనా వైరస్ మహమ్మారికి యువత మినహాయింపు కాదని దీనివల్ల యువతకు అంతగా ప్రమాదం ఉండదన్న అభిప్రాయం సరికాదని, ఎక్కువగా ఈ వైరస్...
ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలి: కెటిఆర్
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా(కోవిడ్-19)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 22, ఆదివారం(రేపు) ఉదయం...
నగరంలో కరోనా కేసు..
మన తెలంగాణ, హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నగరంలోకి ప్రవేశించింది. గత నెల రోజుల నుంచి 78మంది కరోనా అనుమానితులు ఆసుపత్రిలో చేరగా, వారిలో ఎవరికి కరోనా లక్షణాలు లేకపోవడంతో...
చైనాకు సవాలైన కరోనా
ప్రపంచంపై పంజా విసిరిన కొత్త కరోనా వైరస్కు కోవిద్ 19 అని పేరు పెట్టారు. దాదాపు 60 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు, 1369 మంది మరణించారు. ఇప్పుడు కొత్త...
కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం
88 మంది అనుమానితులకు పరీక్షలు
ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు
ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...
కరోనాపై పోరాటంలో సాయం చేస్తాం
చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ
భారతీయులపట్ల జాగ్రత్త తీసుకుంటాం : చైనా
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో కొట్టుమిట్టాడుతున్న చైనాకు ఈ తరుణంలో భారతదేశం సాయమందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్కు లేఖ...
కరోనా మృతుల్లో తొలి విదేశీయులు
అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి
చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు
జపాన్ ఓడలో మరికొందరికి కరోనా
బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...
పోయిందంతా వచ్చేసింది..
సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం
271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు
రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది
2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్
న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత...
10 రోజుల్లో ల్యాబ్ సిద్ధం
గాంధీలో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా...
చైనాలో వ్యాపిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్
వెంటిలేటర్ సహాయంతో కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఉపాధ్యాయిని
చైనాలోని యుహాన్, షెంజెన్ నగరాల్లో విజృంభిస్తున్న మహమ్మారి
2002లో కరోనా కాటుకు 650 మంది మృతి
చైనాలోని భారతీయ పర్యాటకులకు కేంద్రం హెచ్చరిక
బీజింగ్: చైనాలోని...