Home Search
హోం గార్డు - search results
If you're not happy with the results, please do another search
బాలికపై హోంగార్డ్ అత్యాచారం…
హైదరాబాద్: మభ్యపెట్టి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డుపై హైదరాబాద్ జిల్లాలోని ఈస్ట్ మారేడ్ పల్లి ప్రాంతం తుకారాంగేట్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
1,132 మంది పోలీసులకు పతకాలు
1,132 మంది పోలీసు పతకాలు
ధైర్యంలో సేవాపాలనకు గుర్తింపు
20మంది తెలంగాణ వారికి అవార్డులు
అదనపు డిజిలు సౌమ్యా మిశ్రా, చౌహాన్లకు గౌరవం
న్యూఢిల్లీ : ధైర్య సాహసాలు, విద్యుక్త ధర్మంలో అంకితభావం ప్రదర్శించిన...
ఎస్పితోసహా ఆరుగురు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు
చండీగఢ్: కస్టడీలో ఉన్న న్యాయవాదిని చిత్రహింసలకు గురించేయడమేకాకుండా అసహజ సెక్స్కు పురిగొల్పడం, అక్రమంగా నిబధించడం, ఆయన ప్రాణాలకు ముప్పు తీసుకురావడం వంటి ఆరోపణలపై పంజాబ్లోని ముక్త్సర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్తోసహా ఆరుగురు పోలీసులపై...
శ్రీశైలం ఆలయ పరిధిలో పేకాట కానిస్టేబుల్,
హైదరాబాద్ : పవిత్రమైన శ్రీశైలం పుణ్య క్షేత్రం పరిధిలో పోలీసులు పేకాట ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో నెటిజన్లు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం...
విద్యార్థులను కొట్టించిన ఘనత బిఆర్ఎస్దే : ఈటల
మనతెలంగాణ/ హైదరాబాద్ : 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఇచ్చారు అని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల...
హర్యానాలో కొనసాగుతున్న ఉద్రిక్తత
గురుగ్రామ్: రెండు వర్గాల మధ్య ఘర్షణతో హర్యానాలోని నూహ్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజులుగా జరుగుతున్న కాల్పులు, ఘర్షణల్లో ఇద్దరు హోం గార్డులు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. వీరిలో...
ఘోర ప్రమాదం.. ట్రాన్ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో విద్యుదాఘాతానికి గురై 15 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీస్లు కూడా ఉన్నారు. పలువురు గాయపడ్డారు. చమోడీ జిల్లా లోని అలకనందా నది...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊడ్చేయనున్న ‘ఆప్’: ఎగ్జిట్ పోల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ దుమ్మురేపబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని ‘ఇండియా...
యూనిఫామ్ కాదు, సంస్కరణలు!
పోలీసులు అందించే సేవల గురించి అటు ప్రభుత్వమూ, ఇటు పోలీసు అధికారులు లోతుగా ఆలోచించడం లేదు. దానికి బదులుగా, వారి యూనిఫాం మార్పు వంటి పనికిమాలిన విషయాలను ఆలోచిస్తూ తమ శక్తియుక్తులను వృథా...
‘హస్త’వ్యస్తం
రేవంత్ హోంగార్డు వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా కౌంటర్ అటాక్
3 దశాబ్దాలుగా పార్టీలో హోంగార్డుగా పనిచేస్తున్నా : కోమటిరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్లో ‘సారీ పాలిటిక్స్’ కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్...
మరో ‘పరువు హత్య’
కులాంతర వివాహం చేసుకున్న రామకృష్ణ గౌడ్ను
కిరాయి గ్యాంగ్తో హత్య చేయించిన మామ?
యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన మరో పరువు హత్య
యాదగిరిగుట్టకు చెందిన
వెంకటేశ్ కుమార్తె భార్గవి,
రామకృష్ణగౌడ్ల...
పంజాబ్ కొత్త డిజిపిగా వీరేష్ కుమార్ భావ్రా
చండీగఢ్: పంజాబ్ నూతన పోలీసు డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపిఎస్ అధికారి వీరేష్ కుమార్ భావ్రా శనివారం నియమితులయ్యారు. పంజాబ్తోసహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది గంటల ముందు...
మహా‘ప్రకంపన’
మహారాష్ట్రను కొవిడ్తో పాటు సరికొత్త అవినీతి కుంభకోణం ఆరోపణ అట్టుడికించినట్టు ఉడికిస్తున్నది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)కి చెందిన హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై ఇటీవలే హోం గార్డు విభాగానికి బదిలీ అయిన...
కట్టుదిట్టమైన భద్రత
మన తెలంగాణ/ సిటీ బ్యూరో : పా ర్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జ రిగేందుకు పటిష్టమైన భద్రతను ఏ ర్పాటు చేశామని డిజిపి రవిగుప్తా తె లిపారు. ఈ నెల 13వ తేదీన...
నెత్తురోడిన దండకారణ్యం
మన తెలంగాణ/చర్ల :ఛత్తీస్గఢ్లోని నా రాయణ్ పూర్, కంకెర్ జిల్లాలో సరిహద్దుల్లోని అ డవుల్లో మంగళవారం భద్రతా దళాల ఎదురు కా ల్పులలో ముగ్గురు మహిళలతోసహా 10మంది నక్సలైట్లు మ రణించారు. గత...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్, కంకెర్ జిల్లాలో సరిహద్దుల్లోని అడవుల్లో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ముగ్గురు మహిళలతోసహా 9 మంది నక్సలైట్లు మరణించారు. గత 15 రోజుల్లో భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇంత పెద్ద...
ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు కనిస్టేబుళ్ల అరెస్ట్
ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుతో మరికొందరు పోలీసులకు కూడా సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు...
గుజరాత్ వర్శిటీ ఘటన అధికారులతో కేంద్రం సమీక్ష
అహ్మదాబాద్లోని గుజరాత్ వర్శిటీలో విదేశీ విద్యార్థులపై దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. వెంటనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలని , దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకోవాలని కేంద్రం గుజరాత్ ప్రభుత్వానికి...
విలేకరుల బ్లాక్మెయిలింగ్కు కుటుంబం బలి
నార్సింగి: చైన్ సిస్టం స్కీం ద్వారా ఆర్థ్ధికంగా మోసపోవటంతోపాటు వేధింపులు తాళలేక ముగ్గురు కొడుకులకు ఉరివేసి అనంతరం తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శంకర్పల్లి మండలం మోకిల పోలీసు స్టేషన్ పరిధిలోని...
సినీనటి సౌమ్యజానుకు హైకోర్టులో ఊరట
సినీ నటి సౌమ్య జానుకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బంజారాహిల్స్ పీఎస్లో తనపై నమోదైన కేసులో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ సౌమ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది....