Tuesday, May 7, 2024
Home Search

విమానం - search results

If you're not happy with the results, please do another search
Chiranjeevi greets to Mahesh on his wedding anniversary

మహేష్ బాబుకు పెళ్లీరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరు..

హైదరాబాద్: ఎపిలో నెలకొన్న సినిమా టికెట్ల అంశం, ఇతర సమస్యలపై సిఎం జగన్ తో చర్చించేందుకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, ఇతర సినీ...

ఈరోజుతో ఎండ్ కార్డు కాదు.. శుభం కార్డే పడుతుంది: మెగాస్టార్

హైదరాబాద్: ఎపిలో నెలకొన్న సినిమా టికెట్ల అంశం, ఇతర సమస్యలకు ఈరోజుతో ఎండ్ కార్డు కాదు.. శుభం కార్డే పడుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్...
Tollywood Heroes to meet AP CM Jagan

సిఎం జగన్‌తో భేటీ కానున్న టాలీవుడ్ హీరోలు..

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను మెగాస్టార్ చిరంజీవితోపాటు నాగార్జున, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, ప్రభాస్, పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు కలవనున్నారు. గురువారం ఉదయం 11...
Mamata Banerjee attacks BJP on GST rates

బీజేపీకి సిగ్గుందా?: మమతా బెనర్జీ ధ్వజం

లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తమ ఓటును వృధా చేసుకోవద్దని పశ్చిమబెంగాల్ సిఎం, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ ప్రజలను కోరారు. ఆమె మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) అధినేత అఖిలేశ్ యాదవ్...
Anand Deverakonda's "Gam Gam Ganesha" Launched

యాక్షన్ ఎంటర్ టైనర్ “గం.. గం.. గణేశా”

  "దొరసాని", "మిడిల్ క్లాస్ మెలొడీస్", "పుష్పక విమానం" చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటూ తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారీ యంగ్ స్టార్. ఈసారి...

శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో ప్రధాని మోడీకి ఘన స్వాగతం..

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ నుచి ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీని గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ...
Narendra Modi will visit Hyderabad today

నేడు మోడీ రాక

ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో , రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం, కార్యక్రమం అనంతరం వీడ్కోలు చెప్పనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీరామానగరం దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను...
India tests Rafale Marine Aircraft

ఐఎన్‌ఎస్ విక్రాంత్ కోసం

రాఫెల్‌ మెరైన్ విమానాన్ని పరీక్షించిన భారత్! కోల్‌కతా: రాఫెల్ యుద్ధ విమానం సముద్ర నమూనాను గోవా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ నావికా యుద్ధ విమానంను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక...

27 న రాహుల్ పంజాబ్ పర్యటన

  న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈనెల 27 న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మా...
Major collision between two India-bound flights averted in Dubai

తప్పిన విమాన ప్రమాదం.. వందలాదిమంది ప్రయాణికులు సేఫ్

  దుబాయ్ : యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఫలితంగా వందలాదిమంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం ఈకే-524 టేకాఫ్‌కు...

నిష్పక్షపాత దర్యాప్తు!

పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్య ఘటనపై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల విచారణ కమిటీని నియమించడం వొక మంచి పరిణామం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా...
RJD leader Tejaswi Yadav's team meets CM KCR

‘కమలం’పై కలిసి కదనం

సిఎం కెసిఆర్‌తో ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్ బృందం భేటీ బిజెపి విచ్ఛిన్నకర విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్యం కావాలని అభిప్రాయం త్వరలో భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు సూత్రప్రాయ నిర్ణయం మీకు మా సంపూర్ణ...
Pushback tow tug catches fire at Mumbai Airport

ముంబయి విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం

  ముంబయి: ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం 10 :45 సమయంలో విమానాలను లాగే వాహనం(పుష్‌బ్యాక్ టవ్‌టగ్) మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో అది ప్రయాణానికి సిద్ధంగా ఉన్న...

భటిండా భద్రత రాహిత్యం!

బుధవారం నాడు పంజాబ్‌లోని భటిండా-ఫిరోజ్ పూర్ రోడ్డు ఫ్లై ఓవర్ మీద 15-20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీ వాహన శ్రేణి నిలిచిపోయిన ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. దేశాధినేత అంతసేపు నిస్సహాయ...
Centre Govt letter to States on corona restrictions

అమృత్ సర్ విమానాశ్రయంలో కరోనా కలకలం..

చంఢీఘర్: పంజాబ్ లోని అమృత్ సర్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. గురువారం ఓ విమానం 179మంది ప్రయాణికులతో ఇటలీ నుంచి అమృత్ సర్ కు వచ్చింది. అయితే, దేశంలో కరోనా ఉధృతి...

హక్కుల కవచాలపై ఉక్కుపాదం

దేశంలోని కోట్లాది నిరుపేద ప్రజలను ఆదుకొంటున్న లక్షలాది ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జివొ)లు ప్రధాని మోడీ ప్రభుత్వంలో చెప్పనలవికానంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు అణగారిన వర్గాలకు లభించేలా చేయడంలో ఎన్‌జివొలు...
Rs 1.68Cr worth Gold Seized in Kochin Airport

కొచ్చిన్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..

కొచ్చిన్: కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ విమానంలో రూ.1.68కోట్ల విలువైన 3.36 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో...
345 gram Gold Seized at Shamshabad Airport 

శంషాబాద్‌లో బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తుండగా పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎఫ్‌జెడ్ 439 విమానం ద్వారా హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి నుంచి 244.150 గ్రాముల...
Kovind presents replica of 1971-era MIG 21 aircraft to Bangladesh

1971 నాటి మిగ్ 21 నమూనా బంగ్లాదేశ్‌కు బహుకరణ

అందచేసిన రాష్ట్రపతి కోవింద్ ఢాకా: పాకిస్తాన్‌తో 1971లో జరిగిన విముక్త యుద్ధంలో అమరులైన భారత, బంగ్లాదేశ్ సైనికుల స్మారకార్థం నిర్వహించిన 50వ వార్షికోత్సవంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌కు...
Captain Varun Singh Passes away

కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత

వారం రోజులుగా మృత్యువుతో పోరాటం బెంగళూరు సైనిక ఆస్పత్రిలో తుదిశ్వాస న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది సాయుధ దళాల సిబ్బంది మృతికి దారితీసిన హెలికాప్టర్...

Latest News