Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
ఈసీ నిర్ణయంపై సవాలుకు టిఎంసి సంసిద్ధత..
కోల్కతా: ఎన్నికల కమిషన్ తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా రద్దు చేయడంపై సవాలు చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ సంసిద్ధమౌతోంది. ఈమేరకు చట్టపరమైన అవకాశాలేమి ఉన్నాయో అన్వేషిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈసీ నిర్ణయం...
ఏడు చోట్ల సిపిఐ పోటీ
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ ఆధ్వర్యంలో ఏడు చోట్ల అభ్యర్థులు పోటీ చేస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు వినయ్ బిశ్వం వెల్లడించారు. వయ్యాలికావల్ లోని ఘాటె...
కర్నాటక ఎన్నికల్లో ఈశ్వరప్ప పోటీచేయబోవడం లేదు!
బెంగళూరు: శివమొగ్గకు చెందిన బిజెపి ఎంఎల్ఎ కె.ఎస్. ఈశ్వరప్ప రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేయబోవడంలేదని తేల్చేశారు. ఆయన కర్నాటక మాజీ ఉపముఖ్యమంత్రి కూడా. ఈసారి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి....
కెసిఆర్ వంద మంది దావూద్ ఇబ్రాహీంలకు సమానం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణకు ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ప్రమాదకారి అని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం గాంధీ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. భూకబ్జాలకు సంబంధించి...
ఈసి నిర్ణయాన్ని సవాలుచేసేందుకు సిద్ధమవుతున్న టిఎంసి
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్కు జాతీయ పార్టీ హోదా పోయాక, ఆ పార్టీ ఎన్నికల సంఘం(ఈసి) నిర్ణయాన్ని సవాలు చేసేందుకు ఐచ్ఛికాలను(ఆప్షన్స్) వెతుకుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సంఘం సోమవారం తృణమూల్...
అధిష్టానం హెచ్చరిక బేఖాతర్..పైలట్ దీక్ష షురూ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకత్వం హిచ్చరించినప్పటికీ రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం న్యూఢిల్లీ లోని అమరవీరుల స్మారకం వద్ద నిరశన దీక్ష చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సారథ్యంలోని...
దమ్మున్న సిఎం
మన తెలంగాణ/తంగళ్లపల్లి : రాముడెవరో..రావణుడెవరో రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట...
రూ.20 వేల కోట్ల లెక్క ఇదిగో
న్యూఢిల్లీ : గత 2019 సంవత్సరం నుంచి అదానీ గ్రూప్ సంస్థల్లో 2.87 బిలియన్ డాలర్ల (రూ.23,541 కోట్లు) వాటాల విక్రయం వివరాలను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ సోమవారం వెల్లడించింది....
జూపల్లి, పొంగులేటి నాకు స్నేహితులు :రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు తనకు పాత మిత్రులేనని పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి చెప్పారు. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తనతో సహచర ప్రజా ప్రతినిధిగాఉన్నాడని...
సుప్రీంలో కోదాడ ఎంఎల్ఎకు చుక్కెదురు…!
హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి అధికార టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతిపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన బొల్లం మల్లయ్య...
టిఎంసి, ఎన్సిపి, సిపిఐ జాతీయ పార్టీల హోదా రద్దు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక లోక్సభ ఎన్నికల దశలో కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) సోమవారం పలు పార్టీ హోదాలపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది....
రాముడెవరో..రావణుడెవరో ప్రజలే నిర్ణయిస్తారు: కెటిఆర్
తంగళ్లపల్లి ః రాముడెవరో..రావణుడెవరో రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో దళిత బందు...
కర్ణాటక సిఎం రేసులో ఖర్గే
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పదవికోసం మాజీ సిఎం సిద్ధరామయ్య, కెపిసిసి చీఫ్ డికె శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా పదవిని ఎఐసిసి చీఫ్ ఎం...
రాహుల్ గాంధీకి అవాంఛనీయ వ్యాపారవేత్తలతో సంబంధాలున్నాయి: గులాం నబీ ఆజాద్
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి కొందరు అవాంఛనీయ వ్యాపారవేత్తలతో లింకులున్నాయని ఆరోపించారు. "ఆ...
టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసు…. 17కు చేరిన అరెస్టులు
హైదరాబాద్: టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య 17కి చేరింది. డిఎఒ పేపర్ కొనుగోలులో లౌకిక, సుస్మితలను అరెస్ట్ చేశారు. ప్రవీణ్ నుంచి పేపర్ను ఆరు లక్షల రూపాయలు కొన్నట్లు గుర్తించారు. ...
‘దొంగే.. దొంగన్నట్లుంది’.. మోడీది బురద జల్లుడే
మన తెలంగాణ/సిద్దిపేట రూరల్: ప్రధాని మోడీ సికింద్రాబాద్ సభలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని బురద జల్లే ప్రయత్నం చేశారని మోడీ మాటలు దొంగే .. దొంగ అన్నట్లు ఉందని రాష్ట్ర...
రాహుల్ గాంధీపై అస్సాం సిఎం కేసు దాఖలు!
దిస్పుర్(గౌహతి): ‘అదానీ’పై ట్వీట్ చేసినందుకుగాను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
బీరమయ్య జాతరతో పులకించిన అటవీ ప్రాంతం..
మనతెలంగాణ/వాజేడు : గిరిజనులు అట్టహాసంగా ఏటా రెండు రోజులపాటు నిర్వహించుకునే బీరమయ్య(బీష్మశంకరుడు) జాతర ఆదివారం భక్త జనంతో అటవీ ప్రాంతం పులకించింది. తెలంగాణ, చత్తీస్ఘడ్ సరిహద్దున ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి...
రాజకీయ వేడిని పెంచిన అమూల్ పాలు..
బెంగళూరు : కర్ణాటకలో అమూల్ పాల విక్రయం రాజకీయ వేడెక్కించింది. కర్ణాటకలో అమూల్ పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ ప్రకటించింది. అందుకు ప్లాన్ చేయడం అధికార బీజేపీకి చిక్కులు తెచ్చి పెట్టింది. ఇందులో...
అదానీ కంపెనీలపై దర్యాప్తుకు ప్రతిపక్షాల డిమాండ్: సంజయ్ రౌత్
ముంబై: ఐక్యంగా ఉన్న ప్రతిపక్షాలు అదానీ గ్రూపు కంపెనీలపై దర్యాప్తు డిమాండ్పై ఒక్కత్రాటిగా ఉన్నారని ఆదివారం శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఆ డిమాండ్కు తమ పార్టీ కూడా మద్దతునిస్తోందన్నారు. ఆయన...