Sunday, May 5, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search
Ramappa temple developed

రామప్పను అభివృద్ధి చేయాలి: రేవంత్ రెడ్డి

ములుగు: మార్పు కోసమే హాథ్ సే హాథ్ జోడో యాత్రను మొదలుపెట్టామని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో రెండో రోజు రేవంత్ రెడ్డి హాత్ సేథ్ హాత్ జోడో...
Adani hindenburg explained

అదానీపై నోరు విప్పని ప్రధాని

అదానీ గ్రూపు కంపెనీల తీరుతెన్నుల గురించి వెలువడిన హిండెన్‌బర్గ్ నివేదిక దేశమంతటా సంచలనం సృష్టించింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమనే పల్లవిని అందుకున్నారు. అవినీతి మరకలేని కేంద్ర...

వనదేవతలను దర్శించుకున్న రేవంత్‌రెడ్డి

తాడ్వాయిః రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్‌రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర విజయవంతం అవ్వాలని తాడ్వాయి మండలం మేడారంలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క...
Rahul Gandhi

పార్లమెంటులో చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ వచ్చిన ఆరోపణలపై, హిండెన్‌బర్గ్ నివేదికపై ఎలాంటి చర్చ పార్లమెంటులో జరగకుండా ఉండేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘ప్రధాని...
Bhatti Vikramarka reacts on Telangana Budget 2023

బడ్జెట్ లో నిరుద్యోగ భృతి, రుణమాఫీ ఊసేలేదు: భట్టీ విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24పై కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ నేత భట్టీ విక్రమార్క మండిపడ్డారు. సోమవారం ఉదయం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం...
Congress Protest on Adani issue

అదానీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు!

హైదరాబాద్: ప్రతిపక్షాలు సోమవారం మోడీ ప్రభుత్వం తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేక సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్...
BRS is for transformation

పరివర్తన కోసమే బిఆర్‌ఎస్

మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్/భైంసా: దేశాన్ని నడపడంలో ఒక గొప్ప మార్పు అనివార్యమైందని బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ మార్పులు తీసుకురావడానికే తాను జాతీయ రాజకీయాల్లోకి వ...

తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతుంది: ఎంపి ఉత్తమ్

హైదరాబాద్ : ఈ నెలాఖరున తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుందని నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతుందన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు ....

బెంగాల్‌లో బాంబు దాడి.. టిఎంసి కార్యకర్త మృతి

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ లోని బీర్బూమ్ జిల్లా మార్గ్రామ్‌లో ఆదివారం బాంబు దాడికి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కార్యకర్త న్యూటన్ షేక్ మృతి చెందారు. ఆ పార్టీ పంచాయతీ చీఫ్ సోదరుడు లట్లూ...
Minister malla reddy speech

వెనుకబడిన వర్గాల చరిత్రలో సువర్ణాధ్యాయం

13 బిసి సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన భూమి పూజలో పాల్గొన్న మంత్రులు గంగుల, తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి అంబరాన్నంటిన బిసి కులాల సంబరాలు   మన తెలంగాణ / హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల చరిత్రలో...
Police Raid on Telangana Youth congress warroom

కోదాడలో 50 వేల మెజార్టీ ఖాయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట: ఈ నెలలో శాసన సభ రద్దు కాబోతోందని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతోందని, ఎంఎల్‌ఎ పాలన...

చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలి: కెసిఆర్

నాందేడ్: దేశంలో చాలా వస్తువులు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. నాందేడ్‌లో జరిగిన బిఆర్‌ఎస్ సభలో కెసిఆర్ ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా... జోక్ ఇన్...
Revanth Reddy's decision to do the padayatra

జోడో.. తోడో

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీ నియర్ల సమావేశంలో వాడీ వేడీగా చర్చ సాగింది. హత్ సే హత్ సే జోడో అభియాన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు తేడా...

కర్నాటక బిజెపి ఎన్నికల ఇన్‌చార్జిగా ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కర్నాటక బిజెపి ఎన్నికల ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను శనివారం కేంద్ర...
Dharmendra Pradhan

కర్నాటక బిజెపి పోల్ ఇన్‌ఛార్జిగా ధర్మేంద్ర ప్రధాన్

బెంగళూరు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జీగా బిజెపి నియమించింది. ఈ విషయాన్ని శనివారం ఓ ప్రకటన ద్వారా ఆ పార్టీ ధ్రువీకరించింది. తమిళనాడు బిజెపి యూనిట్ అధ్యక్షుడు...
KTR Speech At TS Assembly Budget Session 2023

అవును… మాది కుటుంబ పాలనే: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: కేంద్రం యాదాద్రి పవర్ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పిఎఫ్ సి, ఆర్ఇసి లకు ఫోన్ చేసి రుణాలు ఇవ్వద్దని బెదిరిస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణపై కేంద్ర...

ఏకమవుతున్న విపక్షం..

న్యూఢిల్లీ: అధికార ఎన్‌డియే ప్రభుత్వంపై వ్యూహాత్మక దాడి చేసేందుకు శుక్రవారం సుమారు 16 ప్రతిపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. అదానీ స్టాక్ కలకలంపై పార్లమెంటులో వెంటనే చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి....
Revanth Reddy letter to CM KCR

కెసిఆర్‌కు రేవంత్ లేఖ..

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు గురించి ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష...
BBC Documentary Issue: Supreme notice to Centre

బిబిసి డాక్యుమెంటరీ వివాదం: కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లు, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని విమర్శిస్తూ బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివదాదానికి దారితీయడం, దీంతో ఆ డాక్యుమెంటరీ ప్రసారంపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన...

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : కొత్త సచివాలయానికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రారంభానికి సిద్దమవుతున్న రాష్ట్ర కొత్త సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు...

Latest News