Monday, April 29, 2024
Home Search

ధాన్యం - search results

If you're not happy with the results, please do another search
Farmers should be respected by everyone: Minister Niranjan Reddy

రైతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: రైతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వాణిజ్య పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీడు భూములన్నీ పచ్చగా మారాయని మంత్రి...

మెదక్, గజ్వేల్ కు గూడ్స్ ద్వారా వెంటనే ఎరువుల పంపిణీని చేపట్టాలి..

గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి, మనోహరాబాద్, మెదక్ రైల్వే లైన్లను భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) గోదాములతో అనుసంధానించే అంశంపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం సంబంధిత అధికారులతో...
Preparatory meeting for cultivation in Siddipet

అత్యధిక పంటలు పండించే విధంగా తెలంగాణ ఏర్పడింది: మంత్రి హరీశ్

సిద్దిపేట: వ్యవసాయ రంగంలో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి...
Preparatory meeting on monsoon crop cultivation

వానాకాలం పంటల సాగుపై సన్నాహాక సమావేశం

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో వానాకాలం పంటల సాగుపై మంగళవారం సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి...
Hyundai huge investment of Rs 1400 crore

హ్యూండై భారీ పెట్టుబడి

టెస్ట్ ట్రాకులతో పాటు ఇకో సిస్టం సంబంధ మౌలిక వసతులు కల్పించనున్న హ్యుండై  రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గల ఇతర అవకాశాలపై దావోస్‌లో మంత్రి కెటిఆర్‌తో చర్చించిన హ్యుండై సిఐఒ యంగ్చో...
Revanth Reddy writes open letter to PM Modi

మోడీకి రేవంత్ బహిరంగ లేఖ..

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందాయని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీకి ఆయన గురువారం లేఖ రాశారు. ఐటిఐఆర్‌పై నోరు ఎందుకు...
Modi Govt conspiracy on Telangana

తెలంగాణపై మోడీ ప్రభుత్వం కుట్రలు

రాష్ట్ర ఆర్ధిక వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది రాష్ట్రాల అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తోంది ప్రతిపక్షాల కుల రాజకీయాలను ప్రజలు నమ్మరు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: కేంద్రలోని బిజెపి ప్రభుత్వం కావాలని తెలంగాణ...
How many government hospitals in telangana

కార్పొరేట్ ఆస్పత్రులతో సర్కారు దవాఖానాల పోటీ

గాంధీలో రూ.30 కోట్లతో స్టేట్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం త్వరలో రూ. 2.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రం కరోనా సమయంలో గాంధీ ఎంతో మంది ప్రాణాలు కాపాడి ప్రభుత్వ ఆసుపత్రుల సత్తా చాటింది ప్రభుత్వాసుపత్రుల్లో మోకాలుమార్పిడి వంటి...

పెట్రోల్, డీజెల్ ధరలపై ఊరట

లీటరు పెట్రోల్ రూ.9.50 డీజిల్ రూ.10తగ్గే అవకాశం వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.200సబ్సిడి ఉక్కు స్టీల్‌పైసుంకాల తగ్గింపు మనతెలంగాణ/హైదరాబాద్ : వాహన వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్‌పై వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటిని...
TRS Candidate Vaddiraju Ravichandra nomination for RS Polls

టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధిగా రవిచంద్ర నామినేషన్..

హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా వ‌ద్దిరాజు ర‌విచంద్ర నామినేష‌న్ దాఖ‌లు చేశారు. గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో...
CM KCR review on Palle, Pattana Pragathi

‘కేంద్రం చిల్లర’ వ్యవహారం

రాష్ట్రాలను నమ్మకుండా నేరుగా పల్లెలకు నిధులు పంపడం మంచి పద్ధతి కాదు రాజీవ్‌గాంధీ నుంచి నరేంద్ర మోడీ వరకు ఇదే తీరు అనుసరించడం శోచనీయం జవహార్ రోజ్‌గార్ యోజన, గ్రామ్ సడక్ యోజన, ఉపాధి...

రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటాం

హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సిఎం కెసిఆర్ అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో...
Rajya Sabha candidates announced by CM KCR

కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారం: కెసిఆర్

హైదరాబాద్: కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై బుధవారం ప్రగతి...

తడి ధాన్యమూ కొంటాం

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో ఆరబెట్టి తెస్తే కొనుగోలు చేస్తాం : మంత్రి గంగుల తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ మేరకు తడి ధాన్యాన్ని నిబంధనలకు...
Minister Harish distributed cheques worth Rs 4.61 crore

రూ.4.61 కోట్ల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్

  సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెక్కులను రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం పంపిణీ చేశారు. మండల, గ్రామ సమాఖ్య సంఘాలకు కమీషన్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో రూ.4.61...
We always ready to Election:Amith shah

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

హైదరాబాద్ తుక్కుగూడ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మన తెలంగాణ/హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు వెళ్తే తాము కూడా సిద్ధంగా వున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎంఐఎం,...
Revanth Reddy writes letter to Amit Shah

అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు..

హైదరాబాద్: తుక్కుగూడలో రాష్ట్ర బిజెపి పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
KTR 27 questions to Amit Shah on all injustice to Telangana

జవాబు చెప్పండి?

(1) విభజన చట్టం హామీలు ఏమయ్యాయి (2) కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సంగతేంటి (3) గుజరాత్ పక్షపాతమెందుకు (4) కేంద్ర విద్యాలయాల కేటాయింపులో వివక్ష (5) మెడికల్ కాలేజీ నిరాకరణ (6) బయ్యారం...
minister harish rao visit in gajwel

గజ్వేల్ లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు

గజ్వేల్ : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మర్కూక్ లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం పర్యటించారు. నూతన గ్రామ పంచాయతీ భవన...
AP Govt Advisor Sajjala Press Meet over on narayana arrest

మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే వదిలేయాలా?: సజ్జల

మాఫియాలా ప్రశ్నపత్రాల మాల్‌ ప్రాక్టీస్‌ నారాయణ విద్యా సంస్థల్లో యథేచ్ఛగా అక్రమం అన్నింటికీ ఆద్యుడు, కర్త, నిర్దేశకుడు నారాయణే ఆ విషయాన్ని నారాయణ సిబ్బందే చెప్పారు నేర అంగీకార స్టేట్‌మెంట్‌లో అది క్లియర్‌గా ఉంది పక్కా ఆధారలతోనే నారాయణ అరెస్టు అప్పటి...

Latest News

నిప్పుల గుండం