Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారం: కెసిఆర్
హైదరాబాద్: కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై బుధవారం ప్రగతి...
తడి ధాన్యమూ కొంటాం
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో ఆరబెట్టి తెస్తే కొనుగోలు చేస్తాం : మంత్రి గంగుల
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్
ఆ మేరకు తడి ధాన్యాన్ని నిబంధనలకు...
రూ.4.61 కోట్ల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్
సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెక్కులను రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం పంపిణీ చేశారు. మండల, గ్రామ సమాఖ్య సంఘాలకు కమీషన్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో రూ.4.61...
ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ
హైదరాబాద్ తుక్కుగూడ సభలో
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
మన తెలంగాణ/హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు వెళ్తే తాము కూడా సిద్ధంగా వున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎంఐఎం,...
అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు..
హైదరాబాద్: తుక్కుగూడలో రాష్ట్ర బిజెపి పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
జవాబు చెప్పండి?
(1) విభజన చట్టం హామీలు ఏమయ్యాయి (2) కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సంగతేంటి (3) గుజరాత్ పక్షపాతమెందుకు (4) కేంద్ర విద్యాలయాల కేటాయింపులో వివక్ష (5) మెడికల్ కాలేజీ నిరాకరణ (6) బయ్యారం...
గజ్వేల్ లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు
గజ్వేల్ : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మర్కూక్ లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం పర్యటించారు. నూతన గ్రామ పంచాయతీ భవన...
మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే వదిలేయాలా?: సజ్జల
మాఫియాలా ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్
నారాయణ విద్యా సంస్థల్లో యథేచ్ఛగా అక్రమం
అన్నింటికీ ఆద్యుడు, కర్త, నిర్దేశకుడు నారాయణే
ఆ విషయాన్ని నారాయణ సిబ్బందే చెప్పారు
నేర అంగీకార స్టేట్మెంట్లో అది క్లియర్గా ఉంది
పక్కా ఆధారలతోనే నారాయణ అరెస్టు
అప్పటి...
జిప్మర్లో హిందీ విధింపుపై డిఎంకె నిరసన
పుదుచ్చేరి: జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్మర్)లో బలవంతపు హిందీ విధింపును నిరసిస్తూ ప్రతిపక్ష డిఎంకె సోమవారం ఆందోళన నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని జిప్మర్లో హిందీని బలవంతంగా...
వాళ్లు ఒయు అభివృద్ధిలో పాలుపంచుకోవాలి: రవీందర్
హైదరాబాద్: సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో విద్యార్థులు ముందుకు రావాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్ పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ లో టెక్నాలజీ విభాగం ఏర్పాటు చేసిన టెక్సోత్సవ్ ను...
మేము తలచుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం: దిమిత్రి రోగోజిన్
మాస్కో: రష్యా ‘విక్టరీ డే’ వేడుకల నేపథ్యంలో ఉక్రెయిన్, రష్యా దేశాల ముఖ్య నేతల వ్యాఖ్యలు కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు....
ఓవర్స్పీ‘ఢీ’
ట్రాలీ ఆటో, లారీ ప్రమాదంలో
8మంది దుర్మరణం
కామారెడ్డి
జిల్లా
అన్నసాగర్
తండా వద్ద
ఘోర
దుర్ఘటన
మన తెలంగాణ/ఎల్లారెడ్డి/నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా అన్నసాగర్ తండా వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం...
తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ పౌరులను వలసల పాలు చేసింది...
జాతీయ పార్టీలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నాయి..
హైదరాబాద్: జాతీయ పార్టీలు తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నాయని ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సుమన్.. ''దాదాపు ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీలు...
ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ తో సమంత ‘యశోద’
యశోద కళ్లు తెరిచి చూసింది. రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం. చుట్టూ పరిసరాలు, తను వేసుకున్న డ్రెస్సు, తన చేతికున్న వాచ్ తో పాటు అక్కడున్న నిశబ్దం...
వడ్లకు నిధులు పుష్కలం….
సేకరణ సవ్యంగా జరుగుతోంది
ఇప్పటివరకు 3679 కేంద్రాల
ద్వారా 61300మంది రైతుల
నుంచి 4.61లక్షల టన్నుల
ధాన్యం కొనుగోలు జరిగింది
4.3లక్షల టన్నులను మిల్లులకు
పంపించాం వరికోతలు
ఆలస్యంగా జరిగే జిల్లాల నుంచి
కొనుగోలు చేస్తాం : పౌర
సరఫరాలు, మార్కెటింగ్
సమీక్షలో సోమేశ్ కుమార్
ధాన్య సేకరణ...
చైనాకే చెల్లింది….
2020 నాటికి
రైతుల ఆదాయాన్ని
డబుల్ చేస్తానన్న ప్రధాని
మోడీ విఫలమయ్యారు
దేశంలో 65% జనాభా
సాగుమీదే ఆధారపడింది
కానీ జిడిపిలో వ్యవసాయం
వాటా 15% మించలేదు
చైనా, ఇజ్రాయెల్
విధానాలపై అధ్యయనం
జరగాలి : ములుగు
ఉద్యాన వర్శిటీలో జరిగిన
మంత్రివర్గ ఉపసంఘం
భేటీలో మంత్రి కెటిఆర్
రైతు ఆదాయం రెట్టింపు
మరే...
మీ హయాంలో రైతులకు తూటాలు
పదేళ్ల మీ పాలనలో అర్ధరాత్రి, అపరాత్రి
కరెంటుతో వేలమంది
పాముకాటుకు, విద్యుత్ షాక్లకు
బలయ్యారు పంట కొనాలని, బకాయిలు
చెల్లించాలని అడిగిన రైతులపై కాల్పులు
జరిపారు ముదిగొండ ధర్నా మీదకు
పోలీసులను ప్రయోగించి ఏడుగురి
ప్రాణాలను మీరు ఇయ్యాల
రైతుసభలు పెడతారా?: రాహుల్గాంధీకి
వ్యవసాయ మంత్రి...
రైల్వే పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి: మంత్రి హరీశ్
రైల్వే లైన్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చెయాలి...
జిల్లాకు అవసరమగు 4వేల టార్పెలిన్ కవర్లు వెంటనే ఇవ్వాలి..
జిల్లా వ్యాప్తంగా 413 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలి..
కొత్తగా మరో 88 ప్యాడి క్లినర్లు వచ్చే...
ఆయిల్ పామ్ పంటపై దృష్టి సారించాలి: హరీష్ రావు
సిద్ధిపేట: రైతులు ఆయిల్ పంటలపై దృష్టి సారించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కాలానికీ అనుకూలంగా ఎక్కువ దిగుబడి వచ్చే పంటలపై దృష్టి సారించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు...