Monday, April 29, 2024
Home Search

ధాన్యం - search results

If you're not happy with the results, please do another search
Unseasonal rains in Telangana

అకాల వర్షాలతో ఆగమాగం

ఉపరితల ద్రోణి.. మూడు రోజులు వర్షాలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వాతావరణ పరిస్థితు లు వ్యవసాయరంగాన్ని కష్టాలపాలు చేస్తున్నా యి. యాసంగి పంటలు చేతికందుతున్న వేల ఉన్నట్టుండి కురుస్తున్న అకాల వర్షాలకు పైరు మీదే...
One should be mindful of Lakshman Rekha Says CJI

విధుల నిర్వహణలో లక్ష్మణరేఖను గుర్తుంచుకోవాలి: ఎన్.వి. రమణ

హైకోర్టుల సీజేలు, ముఖ్యమంత్రుల సదస్సులో చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ న్యూఢిల్లీ : మన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ...
CS Somesh Kumar review on Haritha Haram

హరితహారంలో 19.50 కోట్ల మొక్కలు నాటాలి: సిఎస్

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం, దళిత...
Harish rao Laying Foundation for Jakora Lift Irrigation

బాన్సువాడ ప్రజలకు ఏం కావాలో పోచారంకు తెలుసు

బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో జాకోరా ఎత్తిపోతల పథకానికి మంత్రి హారీశ్ రావు, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. బాన్సువాడలో ప్రజలకు ఏం కావాలో పోచారం శ్రీనివాసరెడ్డికి తెలుసని...
Israel's prime minister receives threatening letter

ఇజ్రాయెల్ ప్రధానికి ‘బులెట్’ బెదిరింపు లేఖ

పోలీస్, భద్రతా సంస్ధల దర్యాప్తు జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెనెట్‌ను, ఆయన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ బులెట్‌తో కూడిన లేఖ రావడంతో ఇజ్రాయెల్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపుపై...
Harish rao comments on BJP in TRS Plenary

 ఆత్మ నిర్భర్ భారత్ కాదు… బతుకు దుర్భర్ భారత్: హరీష్ రావు

  హైదరాబాద్: రానే రాదన్న తెలంగాణను సాధించి, దేశంలో తెలంగాణలోను ఆదర్శ రాష్ట్రంగా నిలిపిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ నేతలకు,...
TRS Plenary Meeting 2022 on April 27

తెరాస ప్లినరీలో 13 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్న నేతలు..

  హైదరాబాద్: నగరంలో గులాబీ ప్లీనరీ వేడుకకు సర్వం సిద్ధమైంది. అధికార పార్టీ టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని హెచ్ఐసిసి వేదికలో పార్టీ ప్లీనరీ వేడుక జరగనున్న...
CM KCR lays foundation for three TIMS hospitals

మతపిచ్చి ఓ కేన్సర్

ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా? టిమ్స్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం ఇండియాలో కరెంట్...
TRS 21st Emergence Day celebrations

నేడే ఆవిర్భావ వేడుక

దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్న టిఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో జరగనున్న సభా వేదిక నుంచి 11 తీర్మానాలు ఆమోదించనున్న పార్టీ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ స్థాయిలో పోషించనున్న పాత్ర.. భవిష్యత్ రాజకీయాల్లో...
Revanth lies on farmer suicides:Palla

రైతు ఆత్మహత్యలపై రేవంత్ పచ్చి అబద్ధాలు

రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగాయని బొంకిన కాంగ్రెస్ నాయకుడు లోక్‌సభలో ఆయన ప్రశ్నకే కేంద్ర మంత్రి తోమర్ సమాధానమిస్తూ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 471కి తగ్గాయని ఇటీవల స్పష్టం చేశారు మెడికల్ కాలేజీ సీట్ల భర్తీపై రేవంత్‌వి తప్పుడు ఆరోపణలు...

అందుకే గ్లామర్ పాత్రలు చేయడం లేదు

సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు గ్లామర్ పాత్రలను ఎంచుకుని ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తుంటే.. కొందరు ముద్దుగుమ్మలు మాత్రం నటనకు మంచి స్కోప్ ఉన్న రోల్స్‌ని ఎంపిక చేసుకుంటూ స్టార్స్ గా ఎదుగుతున్నారు....

బండికి ఆర్‌డిఎస్ మొన, కొన తెలియవు

ప్రాజెక్టుల గురించి తెలియకుండా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా అతడికి లేదు వడ్లు మేమే కెసిఆర్ ప్రకటించగానే మీ విజయం అని సిగ్గు చెప్పుకున్నావు తెలంగాణ ఏపాత్ర లేనివారు, విద్రోహ...

ధాన్య సేకరణలో మిల్లర్లు పాలు పంచుకోవాలి

కేంద్రం నిరాకరించినా సిఎం కెసిఆర్ రైతుల ధాన్యం కొంటున్నారు రైతుకు, మిల్లులకు సంబంధం ఉండకూడదు, ఒక్క కిలో తరుగు పెట్టడానికి వీల్లేదు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పెండింగ్ సమస్యలను...
49.92 lakh tonnes of grain procured in Yasangi

బండి సంజయ్ కాదు బంగి సంజయ్

నీకు ఆర్డీఎస్ కొన తెల్వదు .. మొన తెల్వదు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మనతెలంగాణ/ హైదరాబాద్ : రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్)పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర...
Meeting of Special Committee on Purchases of Grain

వడ్ల కొనుగోళ్లపై ప్రత్యేక కమిటీ భేటీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : యాసంగి వడ్లను కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ భేటీ అయింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
49.92 lakh tonnes of grain procured in Yasangi

‘వానాకాలం పంటలు’ రైతుల ఇష్టం

వరిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు లాభసాటి పంటలు వేసుకోవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష: మంత్రి నిరంజన్ రెడ్డి మన : వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది రైతుల ఇష్టమని, ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర వ్యవసాయ...
Minister Gangula fires on central Minister Kishan reddy

కిషన్‌రెడ్డి విషం

రాష్ట్రం ఆత్మగౌరవం దెబ్బతినేలా మిల్లులలో బియ్యం మాయం అనడం విడ్డూరంగా ఉంది బియ్యం మాయమైతే భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది ఢిల్లీ వేదికగా అవగాహన లేకుండా మాట్లాడారు 3 కోట్ల 57లక్షల గన్నీ బ్యాగులు సిద్దంగా...

బలవంతుల బెయిల్!

  కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడం, పై కోర్టు దానిని రద్దు చేయడం లేదా సింగిల్ జడ్జి బెంచి జామీనును నిరాకరించడం అంతకంటే పెద్ద ధర్మాసనం దానిని అనుగ్రహించడం వంటివన్నీ మామూలే....
CM KCR review on Vaanakalam crop policy

కేంద్రం తప్పుడు విధానాల వల్ల సాగు చట్టుబండలు

ఆరుగాలం కష్టించి పని చేస్తున్న దేశ రైతాంగాన్ని కేంద్రం నిరుత్సాహపరుస్తుంది ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి కాళేశ్వరం ప్రాజెక్టును విస్తరింప చేస్తున్నాం, చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఏడాదిలో పూర్తి చేస్తాం పంటల దిగుబడిని పెంచడానికి బదులు ఉత్పత్తిని...
KCR

పారబాయిల్డ్ బియ్యం అంటే ఏమిటి?…కేంద్రం ఎందుకు కొననంటోంది?

న్యూఢిల్లీ: ఒకేరీతి ధాన్యం సేకరణ పాలసీ ఉండాలని గతవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు, ఆయన క్యాబినెట్ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ హౌస్ వద్ద ధర్నా చేశారు. పారబాయిల్డ్ బియ్యాన్ని కొనడం...

Latest News

నిప్పుల గుండం