Wednesday, May 8, 2024
Home Search

ధాన్యం - search results

If you're not happy with the results, please do another search
Revanth lies on farmer suicides:Palla

రైతు ఆత్మహత్యలపై రేవంత్ పచ్చి అబద్ధాలు

రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగాయని బొంకిన కాంగ్రెస్ నాయకుడు లోక్‌సభలో ఆయన ప్రశ్నకే కేంద్ర మంత్రి తోమర్ సమాధానమిస్తూ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 471కి తగ్గాయని ఇటీవల స్పష్టం చేశారు మెడికల్ కాలేజీ సీట్ల భర్తీపై రేవంత్‌వి తప్పుడు ఆరోపణలు...

అందుకే గ్లామర్ పాత్రలు చేయడం లేదు

సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు గ్లామర్ పాత్రలను ఎంచుకుని ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తుంటే.. కొందరు ముద్దుగుమ్మలు మాత్రం నటనకు మంచి స్కోప్ ఉన్న రోల్స్‌ని ఎంపిక చేసుకుంటూ స్టార్స్ గా ఎదుగుతున్నారు....

బండికి ఆర్‌డిఎస్ మొన, కొన తెలియవు

ప్రాజెక్టుల గురించి తెలియకుండా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా అతడికి లేదు వడ్లు మేమే కెసిఆర్ ప్రకటించగానే మీ విజయం అని సిగ్గు చెప్పుకున్నావు తెలంగాణ ఏపాత్ర లేనివారు, విద్రోహ...

ధాన్య సేకరణలో మిల్లర్లు పాలు పంచుకోవాలి

కేంద్రం నిరాకరించినా సిఎం కెసిఆర్ రైతుల ధాన్యం కొంటున్నారు రైతుకు, మిల్లులకు సంబంధం ఉండకూడదు, ఒక్క కిలో తరుగు పెట్టడానికి వీల్లేదు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పెండింగ్ సమస్యలను...
49.92 lakh tonnes of grain procured in Yasangi

బండి సంజయ్ కాదు బంగి సంజయ్

నీకు ఆర్డీఎస్ కొన తెల్వదు .. మొన తెల్వదు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మనతెలంగాణ/ హైదరాబాద్ : రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్)పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర...
Meeting of Special Committee on Purchases of Grain

వడ్ల కొనుగోళ్లపై ప్రత్యేక కమిటీ భేటీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : యాసంగి వడ్లను కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ భేటీ అయింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
49.92 lakh tonnes of grain procured in Yasangi

‘వానాకాలం పంటలు’ రైతుల ఇష్టం

వరిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు లాభసాటి పంటలు వేసుకోవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష: మంత్రి నిరంజన్ రెడ్డి మన : వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది రైతుల ఇష్టమని, ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర వ్యవసాయ...
Minister Gangula fires on central Minister Kishan reddy

కిషన్‌రెడ్డి విషం

రాష్ట్రం ఆత్మగౌరవం దెబ్బతినేలా మిల్లులలో బియ్యం మాయం అనడం విడ్డూరంగా ఉంది బియ్యం మాయమైతే భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది ఢిల్లీ వేదికగా అవగాహన లేకుండా మాట్లాడారు 3 కోట్ల 57లక్షల గన్నీ బ్యాగులు సిద్దంగా...

బలవంతుల బెయిల్!

  కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడం, పై కోర్టు దానిని రద్దు చేయడం లేదా సింగిల్ జడ్జి బెంచి జామీనును నిరాకరించడం అంతకంటే పెద్ద ధర్మాసనం దానిని అనుగ్రహించడం వంటివన్నీ మామూలే....
CM KCR review on Vaanakalam crop policy

కేంద్రం తప్పుడు విధానాల వల్ల సాగు చట్టుబండలు

ఆరుగాలం కష్టించి పని చేస్తున్న దేశ రైతాంగాన్ని కేంద్రం నిరుత్సాహపరుస్తుంది ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి కాళేశ్వరం ప్రాజెక్టును విస్తరింప చేస్తున్నాం, చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఏడాదిలో పూర్తి చేస్తాం పంటల దిగుబడిని పెంచడానికి బదులు ఉత్పత్తిని...
KCR

పారబాయిల్డ్ బియ్యం అంటే ఏమిటి?…కేంద్రం ఎందుకు కొననంటోంది?

న్యూఢిల్లీ: ఒకేరీతి ధాన్యం సేకరణ పాలసీ ఉండాలని గతవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు, ఆయన క్యాబినెట్ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ హౌస్ వద్ద ధర్నా చేశారు. పారబాయిల్డ్ బియ్యాన్ని కొనడం...
Gangula vehicles delivered under Dalit Bandhu scheme

ముమ్మరంగా ‘దళిత బంధు’

రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాలకు యూనిట్ల పంపిణీ హైదరాబాద్ : ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ నానుడిని నిజం చేసేలా ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకంతో...
kadiyam srihari tests positive for covid-19

బండిది సంగ్రామ యాత్ర కాదు…. విద్రోహ యాత్ర: కడియం

హన్మకొండ: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ది ప్రజాసంగ్రామ యాత్ర కాదని, విద్రోహ యాత్ర అని ఎంఎల్‌సి కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈ సందర్భంగా కడియం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని చూసి...

రైతు బంధువు!

 కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గత కొంత కాలం సాగిన యాసంగి వరి ధాన్య సేకరణ వివాదాన్ని చాలా మంది రాజకీయమైనదిగానే చూశారు గాని, అందులోని మానవీయ కోణాన్ని గమనించినవారు అరుదు....
Tenders for Gunny Bags

గోనె సంచుల కోసం టెండర్లు

మన తెలంగాణ / హైదరాబాద్ : యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన గోనె సంచులకోసం తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ టెండర్లు ఆహ్వానించింది. ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను దృష్టిలో ఉంచుకొని...
KCR Govt purchase Paddy

కొనుగోళ్లు షురూ

అంబేద్కర్ జయంతి కలిసి గురువారం నాడే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం నిజామాబాద్ జిల్లా వేల్పూరులో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ధాన్య సేకరణ ఖమ్మం జిల్లా మంచుకొండలో ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్రంలో కొన్నిచోట్ల గురువారమే మొదలైన ధాన్యం సేకరణ మన తెలంగాణ/హైదరాబాద్:  యాసంగి ధాన్యం సంక్షోభంలో...
KCR govt purchase paddy grain

కెసిఆర్ రైతుల పక్షపాతి: మల్లారెడ్డి

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు...

జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల...
Integrated New Agriculture Policy should come:cm kcr

మేమే కొంటాం

యాసంగి ధాన్యం ప్రతి గింజా డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది ధాన్యం కొనాలని...
Group 1 and 2 will not have interviews

గ్రూప్ 1, 2లకు ఇంటర్వ్యూలుండవు

పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి మూడేళ్లు పెంపు చెన్నూరు ఎత్తిపోతలకు ఆమోదం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర...

Latest News