Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
‘ఇండియా’ కూటమి వస్తే ఎంఎస్పికి చట్టబద్థత
ససారం (బీహార్) : దేశంలో దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రైతుల కోర్కెలను తమ పార్టీ ఆమోదిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రకటించారు. లోక్సభ ఎన్నికల అనంతరం ‘ఇండియా’...
బిజెపి అవినీతికి అడ్డుకట్ట పడింది
ఎన్నికల బాండ్ల తీర్పుపై కాంగ్రెస్ స్పందన
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. నోట్ల కన్నా ఓట్ల బలం గొప్పదన్న సత్యం ఈ...
సోనియా వారసులుగా రాయబరేలి నుంచి బరిలోకి ఎవరు?
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకోవడం, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తుండడం...
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి: దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సమావేశంలో దిగ్విజయ్ ప్రసంగించారు. రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయిందని,...
ఝార్ఖండ్లో న్యాయ్ యాత్ర రెండో దశ రద్దు
రాంచీ : ఝార్ఖండ్లో బుధవారం ప్రారంభం కావలసిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ రెండవ దశ రద్దు అయిందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. యాత్ర లోగడ ప్రకటించినట్లుగా గురువారం బీహార్లోని...
పుల్వామా అమరులకు న్యాయం ఎన్నడు ?
ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడిపై అసంఖ్యాక ప్రశ్నలకు ఇంకా జవాబులు రావలసి ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. ఆ దాడిలో అమరులైన భద్రత...
రాజ్యసభకు సోనియా పోటీ
రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు
సోనియా వెంట రాహుల్, ప్రియాంక కూడా
జైపూర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం రాజస్థాన్ నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు...
రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం రెడీ
ఢిల్లీ: తన డిమాండ్లను పరిష్కరించాలని రైతులు 'ఢిల్లీ చలో' కార్యక్రమం చేపట్టడంతో వారితో మాట్లాడేందకు కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అర్జున్ ముండా తెలిపారు. రైతులు పంజాబ్ నుంచి హర్యానాలోకి ప్రవేశించేటప్పుడు...
మేమొస్తే ఎంఎస్పికి చట్టబద్ధత తొలి గ్యారంటీ
రైతుల ఆందోళనకు మద్దతు: కాంగ్రెస్
న్యూఢిల్లీ : రైతులు తమ పంటలకు న్యాయసమ్మతమైన డిమాండ్లతో ముందుకు సాగుతున్నారని, వీరిని దమననీతితో కేంద్ర ప్రభుత్వం అడ్డుకొంటోందని కాంగ్రెస్ పార్టీ మంగళవారం విమర్శించింది. ఇండియా కూటమి...
ఎంఎస్పికి చట్టబద్ధమైన గ్యారంటీ
అంబికాపూర్ : ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పక్షంలో కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి చట్టబద్ధమైన గ్యారంటీలు ఇస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రకటించారు. న్యాయమైన డిమాండ్ల...
ఏది నీతి, ఏది అవినీతి!
స్వతంత్ర రాజ్యాంగ సంస్థలుగా ఉండాల్సిన సిబిఐ, ఇడి, ఐటి సంస్థల దాడులు, కేసులు విచారణ, అరెస్టు లు, పని విధానం ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. నిజంగానే ఈ సంస్థలు అవినీతి రాజకీయ నాయకుల...
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. 2006 నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్లోని రాయబరేలి నియోజకవర్గాన్ని...
బిసిలను అవమాన పర్చడం కాంగ్రెస్కు అలవాటుగా మారింది
నెహ్రూ కాలం నుంచి ఏనాడు బిసి సమస్యలను ఆపార్టీ పట్టించుకోలేదు
ముగ్గురు పెద్దలకు భారతరత్న ఇవ్వడంపై హస్తం నేతలు జీర్ణించులేకపోతున్నారు: ఎంపి లక్ష్మణ్
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఓబిసి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం...
దేశ ప్రజలకు ఉద్యోగాలు లేవు
వారిపై ద్రవ్యోల్బణ ప్రభావం ఉంది
ప్రజలు జాగృతం కావాలి
వారిని తప్పుడోవ పట్టిస్తున్నారు
ఛత్తీస్గఢ్ కోర్బాలో న్యాయ్ యాత్రలో రాహుల్
కోర్బా : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర...
భారత్ డిఎన్ఎలో ఉన్నదే ప్రేమ
విద్వేషం వ్యాప్తిలో బిజెపి, ఆర్ఎస్ఎస్
ద్వేషం, హింసాకాండకు తావు లేని హిందుస్థాన్ను కోరుతున్నాం
ఛత్తీస్గఢ్లో జోడో యాత్రలో రాహుల్ గాంధీ
రెండు రోజుల విరామానాంతరం తిరిగి మొదలు
రాయిగఢ్ : ఈ దేశం డిఎన్ఎలో ప్రేమ ఉండగా బిజెపి,...
ఎన్నికలకు ముందే సిఎఎ అమలు
న్యూఢిల్లీ : ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి...
ఎన్నికలకు ముందే సిఎఎ అమలు చేస్తాం: అమిత్ షా
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370...
మోడీ జన్మతః ఓబిసి కాదు
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
జుర్సుగూడ(ఒడిశా): ప్రధాని నరేంద్ర మోడీ ఇతర వెనుకబడిన కులానికి(ఓబిసి) కుటుంబంలో జన్మించలేదని, తతను తాను ఓబిసిగా చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశాలో...
ఒడిశాలో బిజెపి, బిజెడి భాగస్వామ్యం
ప్రజల శ్రేయస్సు కోసం వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది
రౌర్కెలాలో రాహుల్ గాంధీ
రౌర్కెలా : ఒడిశాలో బిజెపి, బిజెడి ‘భాగస్వామ్యం’ కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు...
400 సీట్లు ఖాయం
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలలో ఎన్డిఎ కూటమి 400 సీట్లకు పైగా లభిస్తాయని, బిజెపి క నీసం 370 సీట్లలో గెలుపొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లోక్సభలో...