Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి హయాంలో న్యాయం కోరడం నేరం
‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వాల కింద మరీ అన్యాయం
మహిళలపై నేరాల పెరుగుదలపై రాహుల్ విమర్శ
న్యూఢిల్లీ : ఇద్దరు బాలికలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలపై ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలను కాంగ్రెస్...
నేడు లోక్సభ అభ్యర్థుల జాబితా?
నేడు అభ్యర్థుల జాబితా
తొలుత 14, తర్వాత 3 సీట్లకు
అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
రాహుల్ పోటీపై రాని స్పష్టత
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పోటీ చేయనున్న కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల్లో కొందరిని ఆ...
జై శ్రీరామ్ అని నినదించండి.. తరువాత ఆకలితో చావండి
భోపాల్ : దేశంలో నిరుద్యోగితపై ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మంగళవారం తీవ్రంగా విమర్శించారు. ‘జై శ్రీరామ్ అని నినదించండి’ అని దేశ ప్రజలను కోరే ప్రధాని వారు...
తెలంగాణలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు: కిషన్ రెడ్డి
సంగారెడ్డి: కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి...
బడే భాయ్.. చోటే భాయ్ బంధం బయట పడింది
బిఆర్ఎస్ ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ వేదికగా ప్రధాని మోదీ, సిఎం రేవంత్ రెడ్డి అలయ్ బలయ్ చేసుకున్నారని,బడే భాయ్, చోటా భాయ్ మధ్య సంబంధం బహిర్గతమైందని బిఆర్ఎస్ ఎంఎల్ఎ...
జగమంతా మోడీ కుటుంబమే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కుటుంబమే లేదంటూ ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోడీ కా పరివార్(మోడీ కుటుంబం) పేరిట బిజెపి నాయకులు, మోడీ అభిమానులు సోమవారం...
ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయని మోడీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను ‘భర్తీ చేయడం లేదు’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం విమర్శించారు. యువతకు ఉద్యోగాలకు ‘తిరిగి అవకాశాల కల్పన’కు ఇండియా...
ఇండియా కూటమి ఎన్నికల శంఖారావం
పాట్నా : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ రానున్న లోక్సభ ఎన్నికల కోసం దాదాపుగా శంఖం పూరించింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సహా అగ్రశ్రేణి నేత లు బృహత్ ర్యాలీ కోసం...
తృణమూల్తో పొత్తుకు ఇంకా అవకాశం
బెంగాల్ సీట్లపై మమత ప్రకటించినా ఇండియా కూటమిలో సభ్యురాలే
బిజెపి ఓటమే ఆమెకు ప్రధానం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్
గ్వాలియర్ : పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ సీట్లకు పోటీ చేయాలని తృణమూల్...
బిజెపి ఓటమే ఆమెకు ప్రధానం: జైరామ్ రమేష్
గ్వాలియర్ : పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ సీట్లకు పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఒక వైపు నిర్ణయించగా, మరొక వైపు కాంగ్రెస్ తనదైన ధీమాతో ముందుకు సాగుతోంది. రానున్న...
అన్యాయం విద్వేషానికి దారి తీస్తోంది
నా యాత్రకు ‘న్యాయం’ చేర్చింది అందుకే
ఆర్థిక అంతరం, సాంఘిక అసమానత ఇంకా సమస్యలే
మధ్యప్రదేశ్ యాత్రలో రాహుల్ గాంధీ
గ్వాలియర్ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాను ప్రస్తుతం సాగిస్తున్న యాత్రలో ‘న్యాయ్’...
కెటిఆర్ తండ్రి చాటు కొడుకు!
మనతెలంగాణ/హైదరాబాద్: కెటిఆర్ తండ్రి చాటు కొడుకని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సెటైర్ వేశారు. బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే హరీష్ రావు కూడా బిజెపిలో చేరేవారని ఆయన అన్నారు. శనివారం అసెంబ్లీలో...
మద్దతు ధరలకు చట్టబద్ధత , కులాలవారి జనగణన
భోపాల్ : రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందిస్తుందని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతాంగానికి కనీస మద్దతు ధరలు (ఎంఎస్పి)పై చట్టబద్ధత...
మధ్యప్రదేశ్లో అడుగుపెట్టనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
భోపాల్: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ శనివారం మోరీనా జిల్లా మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఐదు రోజుల విరామం తర్వాత, యాత్ర శనివారం రాజస్థాన్లోని ధోల్పూర్...
సిఎం రేవంత్ పవర్ఫుల్
మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దే శంలోని 100 మంది అత్యంత శక్తివంతమై న భారతీయుల జాబితాను విడుదల చేయ గా, అందులో సిఎం రేవంత్ రెడ్డి...
మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా
హైదరాబాద్ : తెలంగాణాలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని బిఆర్ఎస్కు సిఎం రేవంత్రెడ్డి విసిరిన సవాల్పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కెటిఆర్ స్పందించారు. “నేను సిరిసిల్ల ఎంఎల్ఎ...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం
అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో సిఎంకు 39వ స్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాను విడుదల చేయగా, అందులో సిఎం...
కాంగ్రెస్లో కలవరం
రాయబరేలి అయినా కాంగ్రెస్కు మిగిలేనా?
లక్నో: ఉత్తర్ ప్రదేశ్కు చెందిన పలువురు సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్కు పాల్పడడం కాంగ్రెస్కు బెంబేలు పుట్టిస్తోంది. అయితే ఈ క్రాస్...
మేడిగడ్డ బ్యారేజీనా… బొందలగడ్డనా మీరే తేల్చాలి:జగ్గారెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
కర్నాటక విధాన సౌధలో పాకిస్థాన్ నినాదాలు
బెంగళూరు : కర్నాటక విధాన సౌధలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు వెలువడటం వివాదాస్పదం అయింది. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం తీవ్రస్థాయిలో స్పందించారు. దీనిని సీరియస్గా తీసుకుంటున్నామని, ఈ అభ్యంతకర నినాదాలు వెలువడినట్లు...