Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
బిసి కులగణన చేస్తామని ప్రధాని సభలో ప్రకటించాలి
బిసి ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీలకే బిసిల మద్దతు
టికెట్ల కేటాయింపులు అన్ని పార్టీలు అన్యాయం చేశాయి
స్థానిక ఎన్నికల నాటికి బిసిల పార్టీ ఏర్పాటు
బిసిలకు ద్రోహులెవరో...దొంగలెవరో రెండు రోజుల్లో తేలుస్తాం
బిసిల రాజకీయ...
ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య పోటీ: కెటిఆర్
ఆమనగల్లు : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో కడకు తెలంగాణ ప్రజలే విజయం సాధిస్తారని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి...
కాంగ్రెస్ వస్తే కొలువులు, కంపెనీలు బెంగళూరుకు…
కర్నాటక డిప్యూటీ సిఎం డి కె శివకుమార్ లేఖతో బట్టబయలు అయిన కాంగ్రెస్ కుట్ర
ఫాక్స్కాన్కు రాసిన లేఖలో కాంగ్రెస్ స్కెచ్ను వివరించిన డికె
తెలంగాణలో వచ్చేది ఫ్రెండ్లీ ప్రభుత్వమే
అక్కడ...
సిపిఎస్ను రద్దు చేయాలి !
టిఎన్జీఓ కేంద్ర సంఘం, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య
ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ
మనతెలంగాణ/హైదరాబాద్: సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్జిఈఎఫ్ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ...
తెలంగాణకు నేషనల్ గేమ్స్ ఆతిథ్య హక్కులు ఇవ్వండి
ఐఓసి సిఈఓను కోరిన జగన్మోహన రావు
హెచ్సిఏ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్ను అభినందించిన కల్యాణ్ చౌబే
మన తెలంగాణ / హైదరాబాద్ : ఫుట్ బాల్ ఐ-లీగ్లో భాగంగా శ్రీనిధి డెక్కన్ ఎఫ్సి మ్యాచ్...
విపక్షాలకు విజన్ లేదు
అధికారం కోసం అర్రాజ్ పాటలా హామీలు గుప్పిస్తున్నారు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అభివృద్ధిపై విజన్ లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అ ధికారం కోసం అర్రాజ్ పాటలా హామీలు గుప్పిస్తున్నారని...
నేడు బిఆర్ఎస్వి విద్యార్థి ప్రతినిధుల సమావేశం
ముఖ్య అతిథిగా మంత్రి కెటిఆర్ హాజరు
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ విజయం కోసం ఆపార్టీ విద్యార్ది విభాగం ప్రచారానికి సిద్దమవుతోంది. నేడు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్లో...
మళ్లీ కెసిఆర్ రాకుంటే…హైదరాబాద్ మరో అమరావతే
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ కెసిఆర్ రాకపోతే అమరావతి లెక్క హైదరాబాద్ అవుతుందని రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకుంటున్నారని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అమరావతి లాగా ఇక్కడ...
ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
వనపర్తి ప్రతినిధి: గోపాల్ పేట మండలం ఎదుట్ల గ్రామానికి సాయిరెడ్డి ఎంపిటిసి బాల్ రెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ ధర్మయ్య, ఉప సర్పంచ్ క్రాంతి, ఎస్.విష్ణు...
మేం మోసపోయాం.. మీరు మోసపోవద్దు
నిరంతరం కరెంటు ఇస్తామన్నారు, మూడు గంటలు కూడా ఇవ్వడం లేదు ఎండుతున్న
పైర్లు, రైతు గోస పట్టని కర్నాటక పాలకులు
మహిళలకు ప్రాణసంకటంగా మారిన ఉచిత ప్రయాణం ఇప్పటికే ఆచూకీ లేకుండా
పోయిన...
మోడీ, అమిత్ షాలకు ధన్యవాదాలు : రాజాసింగ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : పార్టీ సస్పెన్షన్ ఎత్తి వేసినందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా లకు ప్రత్యేక ధన్యవాదాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఆదివారం బిజెపి అధిష్టానం ఆయన సస్పెన్షన్ను...
ఈ నెల 29న బిసిల విస్తృతస్థాయి సమావేశం
బిసిల భవిష్యత్ కార్యాచరణపై రాజకీయ విధానం: జాజుల శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఈనెల 29న హైదరాబాద్లో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ...
రాజాసింగ్కు బిజెపి కేంద్ర నాయకత్వం గుడ్న్యూస్
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్పై సస్పెన్షన్ను ఎత్తివేసి రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను రంగంలోకి దింపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అక్టోబరు 20, శుక్రవారం చివర్లో న్యూఢిల్లీలో...
జగన్మోహన్ దే హెచ్సిఎ అధ్యక్ష పీఠం
ఉత్కంఠ పోరులో అర్శనపల్లి విజయం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. శుక్రవారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో...
రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగ ఖాళీల భర్తీ ఏది ?
ఉద్యోగాల భర్తీని విస్మరిస్తే చిత్తుగా ఓడిస్తాం : ఆర్ కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగ ఖాళీల ప్రస్తావన లేకపోవపడం పట్ల జాతీయ బిసి...
సింగరేణి ఉద్యోగులకు రేవంత్ రెడ్డి హామీ
భూపాలపల్లి : వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి గురువారం హామీ...
బోనెక్కిన ఎలెక్టోరల్ బాండ్లు!
రాజకీయ పార్టీలకు రహస్యంగా ఎన్నికల విరాళాలు చెల్లించడానికి అవకాశమిస్తున్న ఎలెక్టోరల్ బాండ్స్ పథకంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించడం హర్షించవలసిన పరిణామం. పారదర్శకం, జవాబుదారీ అని శ్లాఘిస్తూ...
రాహుల్, ప్రియాంక మాటలకు మోసపోకండి
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో: మరోసారి తెలంగాణలో సిఎం కెసిఆర్కు అవకా శం ఇవ్వాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ ప్రజా...
జడ్చర్లను పరిశ్రమల, ఐటి హబ్గా మారుస్తా: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల : జడ్చర్లను పరిశ్రమల, ఐటీ హబ్గా మారుస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని కల్వకుర్తి రోడ్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన...
ఉపా వేటలో ‘ప్రజాస్వామ్యం’
ఉపా, ఎన్ఐఎ దాడులతో ‘ప్రజాస్వామ్యం’ వేటాడబడుతున్నది. ప్రాథమిక హక్కుల అణచివేతే ఉపా చట్టం అనేది జగమెరిగిన సత్యం. దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్ లాగా చట్టవిరుద్ధమైన సంస్థగా ఉపా కేసుల దాడులకు...