Home Search
కరీంనగర్ - search results
If you're not happy with the results, please do another search
హస్తగతం.. కాంగ్రెస్ కు పట్టం కట్టిన ఓటర్
మిట్టపల్లి శ్రీనివాస్/హైదరాబాద్ : అసెంబ్లీలోని 119 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్ 2.02 శాతం ఓట్ల ఆధిక్యతతో 65 సీట్లను కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ప్రత్యేక తెలంగాణ సాధించిన...
ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తమకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇ చ్చారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పేర్కొన్నారు. ఇది కేవలం స్పీడ్ బ్రేక ర్ మాత్రమే అని,...
ఈ నెల 3వ తేదీన ఎగ్జిట్ పోల్స్ తారుమారు: బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తరువాత వివిధ సంస్ధలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ తారు మారు అవుతాయని బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. గతంలో కూడా బిజెపికి సీట్లే...
నేడు దీక్షా దివస్…ఉద్యమానికి ఊపిరిలూదిన రోజు
తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు
‘కెసిఆర్ సచ్చుడో... తెలంగాణ వచ్చుడో’ అంటూ నినదించి ఆమరణ దీక్షకు పూనుకుని ఉద్యమానికి ఊపిరిలూదిన కెసిఆర్
''కెసిఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో” అంటూ కెసిఆర్ చేసిన నినాదం...
అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తాం
సామాజిక న్యాయం మాతోనే సాధ్యం
బిజెపి రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మాకే పట్టం ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో/మహబూబాబాద్:...
ఆర్టీసీ క్రాస్ రోడ్ చేరుకున్న మోడీ
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్టీసీ క్రాస్ రోడ్ చేరుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వరకు మోడీ రోడ్ షో చేపడుతున్నారు. ఈ రోడ్ షోలో బిజెపి కార్యకర్తులు భారీ...
హైదరాబాద్ లో మోడీ రోడ్ షో… రెండో రోజు పర్యటన వివరాలు
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వీలైనన్నీ సీట్లు గెలిచి సత్తా చాటాలని బీజేపీ అదిష్ఠానం భావిస్తోంది. ఈక్రమంలో నిన్న(ఆదివారం) తెలంగాణకు...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీకి టిటిడి ఛైర్మన్, ఈవో, ఆలయ అర్చకులు ఆలయ మహాద్వారం...
కాంగ్రెస్ వస్తే రైతు చేతికి చిప్పే
గాలి లేదు, గత్తర లేదు... ఉన్నదంతా బిఆరెస్సే..
నా తన్లాట..కొట్లాటంతా రాష్ట్ర సుభిక్షిం కోసమే
ఎవరెన్ని చేసినా...మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే
ముఖ్యమంత్రి కుర్చీ కోసం 12 మంది కాంగ్రెస్ నేతల ఆరాటం
గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారం
ప్రజా...
నేడు తెలంగాణకు ప్రధాని మోడీ
కామారెడ్డి, మహేశ్వరం సభలకు హాజరు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. మూడు రోజులపాటు రాష్ట్రంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. నేడు కామారెడ్డి, మహేశ్వరంలో ప్రధాని ప్రచారం...
బిజెపితో సైద్ధాంతిక సమరం
మన తెలంగాణ/హైదరాబాద్: ఏరోజు కూడా తాము బిజెపితో పొత్తు పెట్టుకోలేదు, భవిష్యత్తులో కూడా బిజెపి వంటి పార్టీతో తాము ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు....
ఎసిబిలో వలలో సబ్ ఇన్స్పెక్టర్..
చింతలమానేపల్లి: సబ్ ఇన్స్పెక్టర్, హోంగార్డు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి వలలో చిక్కుకున్న సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీస్ కరీంనగర్, ఆదిలాబాద్...
ఇవాళ వరంగల్లో పవన్ ఎన్నికల ప్రచారం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి ప్రచారం ముమ్మరం చేశాయి. ఎనిమిది రోజుల సమయం ఉండడంతో అభ్యర్థులు, పార్టీ అధినేతలు, ఢిల్లీ నాయకులు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. బిఆర్ఎస్...
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
కరీంనగర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలైన కరీంనగర్, మానకొండూర్, హుజురాబాద్, చొప్పదండి త్రిముఖ పోటీ కొనసాగుతోంది. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి నాలుగవ సారి గెలిచి చరిత్ర సృష్టించాలని...
నా బొండిగె పిసికేందుకు వాళ్లిద్దరి మధ్య చీకటి బంధం
కాంగ్రెస్, బిజెపిపై ముఖ్యమంత్రి ఫైర్
మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి/చేర్యాల : కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా కటకటాల పాలవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల...
ఇక 24 గంటలు మంచి నీళ్లు
సరికొత్త స్కీం తెస్తాం... నయా రికార్డు సృష్టిస్తాం
30న తమాషా జరగబోతోంది... ప్రజలు మాతోనే ఉన్నారు
ఉద్యమకారులను బలి తీసుకుంది కాంగ్రెస్సే
కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన...
మైనారిటీ ఓటర్ల మొగ్గు ఎటు?
ఎన్నికల్లో కీలకం కానున్న మైనారిటీ ఓటర్లు
ఎంఐఎం మద్దతు కలిసొచ్చేనా
గతం పునరావృతం అవుతుందా..?
కాంగ్రెస్ గ్యారంటీలు ప్రభావితం చేసేనా
(సయ్యద్ తాజుద్దీన్/మన తెలంగాణ): ఎప్పటి లాగే ఈ సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపోటములకు...
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా నామినేషన్లు
ఏకాదశి, నామినేషన్లకు ఒక రోజే గడువు ఉండటంతో భారీగా నామినేషన్లు దాఖలు
బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కీలక నేతల నామినేషన్లు
భారీ ర్యాలీలతో అభ్యర్థుల హంగామా
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
రాళ్లు విసురుకున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తలు
మనతెలంగాణ/హైదరాబాద్...
ఎన్నికల్లో కీలకం కానున్న మైనారిటీ ఓటర్లు ?
ఎంఐఎం మద్దతు కలిసొచ్చేనా
గతం పునరావృత్తం అవుతుందా..
కాంగ్రెస్ గ్యారంటీలు ప్రభావితం చేసేనా
(సయ్యద్ తాజుద్దీన్ / హైదరాబాద్ ): ఎప్పటి లాగే ఈ సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపోటములకు మైనారిటీ ఓటర్లు...
మంత్రి గంగులకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ : బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు బిగ్ రిలీఫ్ దక్కింది. 2016 ఎన్నిక పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై...