Saturday, May 18, 2024
Home Search

కేంద్ర రైల్వే - search results

If you're not happy with the results, please do another search
Booster dose distributed in 39 centres

బూస్టర్ డోసు 39 కేంద్రాల్లో పంపిణీ

సెంటర్లు తెలియకపోవడంతో ఒకే దగ్గర గుంపులు ఎక్కడ పంపిణీ చేస్తున్నారో ప్రచారం చేయాలంటున్న జనం 12 కేంద్రాల్లో కోవాగ్జిన్, 27 సెంటర్లో కోవిషీల్డ్ వేస్తున్న సిబ్బంది   మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలో వైరస్ విజృంభణ చేయకుండా వైద్యశాఖ ముందస్తు చర్యలో భాగంగా...
Parliament security breach

కేంద్రం కక్ష సాధింపు

చేతిలో కత్తి వున్నవాడికి బుర్రలేకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో ఊహకందని విషయం కాదు. దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వ సారథులకే మెదడు కొరవడితే ఇంకా ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఇటీవల వార్తలకెకిన రెండు విపరీత...

కేంద్ర మంత్రిపై కెటిఆర్ నజర్

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపి ఎంపిలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆగ్రహం కనబర్చారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావడంలో రాష్ట్రానికి...
KTR About Job Notifications 2022

బిజెపి నేతలు.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అస్సాంకు పోయింది… మనకేది: కెటిఆర్

  హైదరాబాద్:  బిజెపి ఎంపిలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. అస్సాంలోని కోక్రాఝార్ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ...

9.79 లక్షల కేంద్ర ఉద్యోగ ఖాళీలు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ విభాగాలలో 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రం తరఫున సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం లోక్‌సభకు తెలిపారు. మొత్తం...
Leaders of Samyukta Kisan Morcha set fire to centre

కేంద్రం దగా.. అన్నదాతలను వంచిస్తున్న మోడీ ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన...
Railway removes corrupt officials for every day

రైల్వేలో ప్రతి మూడు రోజులకో ఉద్యోగిపై వేటు..!

న్యూఢిల్లీ: పనితీరు సరిగా లేని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులపై రైల్వేశాఖ కొరడా ఝళిపిస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గత 16 నెలలుగా ప్రతిమూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. 2021...
Electric charging stations

టిఎస్‌ఐఐసి స్థలాల్లో ఎలక్ట్రిక్ చార్జీంగ్ కేంద్రాల ఏర్పాటు

మంత్రి కెటిఆర్‌కు వినతిపత్రం అందజేసిన రెడ్‌కో చైర్మన్ సతీష్ రెడ్డి సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్ పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాం   మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు...
Kishan Reddy review on Secunderabad Railway Station

విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతాం

విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతాం రూ.719.30 కోట్లతో స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచాం త్వరలోనే విజయవాడ టు సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైళ్లు వాటిని తిరుపతి వరకు పొడిగించాలని రైల్వే మంత్రిని...
First Indian Railways freight to Bhutan

భూటాన్‌కు తొలిసారి భారతీయ రైల్వేల సరకు రవాణా

అలీపూర్‌దువర్(ప.బెంగాల్): భారతీయ రైల్వేలు మొట్టమొదటిసారి భూటాన్‌కు బహుళ మార్గాల ద్వారా సరకు రవాణా వాహనాలను అందచేసినట్లు శనివారం అధికారులు తెలిపారు. భూటాన్ కొనుగోలు చేసిన 75 సరకు రవాణా వాహనాలను చెన్నై నుంచి...
South Central Railway announces special trains for summer

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్ పిఎల్‌బి నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం 11 లక్షల మందికి పైగా సిబ్బందికి వర్తింపు ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది రూ 17వేలు చమురు పిఎస్‌యులకు రూ...
Rs 10,000 crore expenditure approved for 3 railway stations

3 రైల్వేస్టేషన్లకు రూ 10వేలకోట్లు

కేంద్ర మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్ న్యూఢిల్లీ : అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లను మరింత తీర్చిదిద్దే పనులకు రూ 10,000 కోట్ల వ్యయ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రత్యేకించి స్టేషన్లలలో...
4 percent increase in DA for central government employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు

న్యూఢిల్లీ : దసరా పండగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం కరవు భత్యం పెంచుతున్నట్టు ప్రకటించింది. 2022 జులై...

దయలేని రైల్వే

 ముసలితనం మనిషిని ఎంతగా కుంగదీస్తుందో కేంద్ర ప్రభుత్వానికి వివరించి చెప్పాలా, సర్వశక్తులు ఉడిగిపోయిన తర్వాత వృద్ధాప్యం ఎన్ని బాధలకు గురి చేస్తుందో వివరించాలా... అవసరం లేదు. వయోవృద్ధులను సీనియర్ సిటిజెన్లు గా పరిగణించి...
Senior citizens should be given concessions in railway fares again

వృద్ధులకు రైల్వేఛార్జీల్లో మళ్లీ రాయితీలు కల్పించాలి

కేంద్రానికి డిఎంకె ఎంపి కనిమోళి వినతి న్యూఢిల్లీ : కరోనా కారణంగా 2020 మార్చిలో లాక్‌డౌన్ విధించినప్పుడు రైలు ఛార్జీల్లో వయోవృద్ధులకు, దివ్యాంగులకు రాయితీలు ఎత్తివేశారని, ఇప్పుడు మళ్లీ వాటిని కల్పించాలని డిఎంకె ఎంపి...

లంచం రాకెట్ : ముగ్గురు సీనియర్ రైల్వే ఆఫీసర్ల అరెస్టు

న్యూఢిల్లీ : రైల్వే సరకుల రవాణా లో లంచం పుచ్చుకుని రాక్‌ల కేటాయింపులో పాధాన్యం ఇచ్చారన్న రాకెట్‌కు సంబంధించి ముగ్గురు సీనియర్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్‌టిఎస్) అధికారులను, మరో ఇద్దరిని సిబిఐ...
SCR increased speed over Godavari Arch Bridge

గోదావరి ఆర్చ్ వంతెనపై గరిష్ట వేగాన్ని పెంచిన దక్షిణ మధ్య రైల్వే

వేగ పరిమితి గంటకు 50 కిలోమీటర్లకు పెంపు లక్ష్యాన్ని చేరుకోవడానికి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల నిర్వహణ హైదరాబాద్: రైల్వే ట్రాక్ మరమ్మతులపై దృష్టిని కేంద్రీకరించడం అత్యంత భద్రతతో పాటు పరిమితులకు లోబడి వీలైన చోట్లలో...
KTR tweet to railway minister Aswini

రైల్వే మంత్రి అశ్విన్ కు కెటిఆర్ ట్వీట్…

హైదరాబాద్: వయోవృద్ధులకు రైలు టికెట్ రాయితీ రద్దుపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ఓ వార్తా సంస్థ రాసిన న్యూస్ క్లిప్ ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని...
Indian Railways Suffered Recurring Loss

రైళ్లలో సీనియర్ సిటిజన్ల రాయితీకి కేంద్రం స్వస్తి

టికెట్ ధరలు తక్కువతో రైల్వేకు విపరీత నష్టం న్యూఢిల్లీ : రైల్వే టికెట్ ధరపై వృద్ధులకిచ్చే (సీనియర్ సిటిజన్లు) రాయితీని పునరుద్ధరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధులకిచ్చే టికెట్ రాయితీ గురించి...
BJP politics even on Army jawans

యువతకు కేంద్రం ద్రోహం

ఆర్మీ ఉద్యోగార్థులను అంధకారంలోకి నెట్టిన అనాలోచిత నిర్ణయం అగ్నిపథ్ పథకం అభాసుపాలు సికింద్రాబాద్ ఘటన బాధాకరం : ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మన తెలంగాణ/వేల్పూర్: అగ్నిపథ్‌తో దేశ యువతను అంధకారంలోకి...

Latest News