Home Search
క్రికెట్ - search results
If you're not happy with the results, please do another search
బాలుడి ప్రాణం తీసిన క్రికెట్
ముంబయి: క్రికెట్ ఆడుతుండగా గొడవ జరగడంతో బాలుడిని కొట్టి చంపిన సంఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూన్ 3న బగడ్ కిడ్కి ప్రాంతంలో కొందరు బాలుర్లు క్రికెట్...
ఐపిఎల్ ఫైనల్ కు 3 దేశాల క్రికెట్ బోర్డు అధ్యక్షులు..
ముంబై: ఐపిఎల్ 16వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరుకుంది. ఇక, శుక్రవారం జరగనున్న రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో ముంబై, గుజరాత్ జట్ల...
భారత్ ఆస్ట్రేలియాది క్రికెట్ను మించిన బలీయ బంధం: మోడీ
సిడ్నీ : క్రికెట్, రుచికరమైన వంటల అనుబంధం, దీనికి మించిన విశిష్టమైన పరస్పర నమ్మకం , ఆదరణీయభావం భారత్ ఆస్ట్రేలియాల బంధానికి పెట్టని కోట అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మూడు...
క్రికెట్ బెట్టింగ్ ముఠాలు అరెస్ట్..
సిటిబ్యూరోః ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలను ఎల్బి నగర్ ఎస్ఓటి, వనస్థలిపురం, సరూర్నగర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో...
క్రికెట్ బెట్టింగ్… వనస్థలిపురం, సరూర్ నగర్ లో ఐదుగురు అరెస్టు
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరధిలోని రంగారెడ్డి జిల్లాలో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం, సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిదిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్...
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఉద్యోగి హఠాన్మరణం
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆట విడుపు కోసం క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో దుర్మరణం చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..... ఆంధ్రప్రదేశ్...
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.7లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం....రాజస్థాన్కు...
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
నల్గొండ : నల్లగొండ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.12 కోట్ల నగదు, 2 కార్లు, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ...
క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరి అరెస్టు..
హైదరాబాద్: పరారీలో ఉన్న క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఇద్దరిని మైలార్దేవ్పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఈనెల 17వ తేదీన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు...
క్రికెట్ బెట్టింగ్ : ఇద్దరు అరెస్టు
హైదరాబాద్: పరారీలో ఉన్న క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఇద్దరిని మైలార్దేవ్పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఈనెల 17వ తేదీన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు...
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఐదుగురి అరెస్టు
మహబూబాబాద్ : మహబూబాబాద్ టాస్క్ఫోర్స్, టౌన్ పోలీసు అధికారులు ప్రత్యేక నిఘాతో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యులతో కూడిన ముఠా సభ్యలపై కేసులు నమోదు చేసి వారిలో ఐదుగురిని అరెస్టు...
మహబూబాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు అరెస్ట్
మహబూబాబాద్: ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల క్రికెట్ బెట్టింగ్ ముఠాలు అరెస్ట్ అవుతున్నాయి. నిన్న మేడ్చల్ లో 12 మంది బెట్టింగ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి 50...
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ. 50లక్షల నగదు స్వాధీనం
మేడ్చల్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఐపిఎస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. 12 మంది సభ్యుల క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న...
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్ల చోరీ: విమానం కార్గోలోనే క్రికెట్ కిట్లు మాయం
షాదోల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రాంచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు చెందిన బ్యాట్లు, ప్యాడ్లు, ఇతర క్రీడా సామగ్రి చోరీకి గురయ్యింది. బెంగళూరు నుంచి న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వీరి...
క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో యువకుడు మృతి
హుస్నాబాద్: హుస్నాబాద్లో కర్ణకంటి మంజుల రెడ్డి క్రికెట్ టోర్నమెంట్లో ఆపశృతి చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ వేస్తున్న క్రమంలో గుండెపోటుతో శనిగరం ఆంజనేయులు (37) అనే యువకుడు మృతి చెందాడు. స్దానికుల...
హుస్నాబాద్లో క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి మృతి
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. అంజనేయులు అనే వ్యక్తి(37) క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో అతడు మృతి చెందినట్టు వైద్యులు...
క్రికెట్ మ్యాచ్లో తప్పుడు నిర్ణయం తీసుకున్న ఎంపైర్ను పొడిచిన ప్లేయర్స్
న్యూస్ డెస్క్: క్రికెట్ మ్యాచ్లో తప్పుడు నిర్ణయం తీసుకున్న ఎంపైర్ను కత్తితో పొడిచి చంపిన సంఘటన ఒడిశా రాష్ట్రం కటక్ జిల్లా చౌద్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
టి20క్రికెట్లో అరుదైన రికార్డు… చాహల్ @300
హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్ యుజ్వేద్ర చాహల్ టి20క్రికెట్లో అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. పొట్టి క్రికెట్లో 300వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం జరగిన మ్యాచ్లో చాహల్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో...
పొట్టి క్రికెట్కు సర్వం సిద్ధం!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్కు శుక్రవారం తెరలేవనుంది. ఈసారి ఐపిఎల్లో పది జట్లు బరిలోకి దిగనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఆరంభ...
ఉప్పల్లో క్రికెట్ సందడి..
హైదరాబాద్లో ఏడు మ్యాచ్లు
ఏప్రిల్ 2న తొలి పోరు
కనువిందు చేయనున్న ఐపిఎల్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ 2023 సీజన్లో భాగంగా ఈసారి హైదరాబాద్లో ఏడు మ్యాచ్లు జరుగనున్నాయి. కొన్నేళ్లుగా కరోనా...