Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్ పై గరంగరం
గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, కాంగ్రెస్లది ఫెవికాల్ బంధమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. 75వ...
ఎంఎల్సి కవిత వినతి విడ్డూరంగా ఉంది
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రతిష్టించాలంటూ బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత చేసిన వినతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కవితకు...
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత: భట్టి విక్రమార్క
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను...
ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలి : ఎంఎల్ఎ కూనంనేని
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రంపంచీకరణ ఫలితంగా వేగంగా ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివ రావు కోరారు. అనేకమంది చేతి వృత్తిదారులు...
జనన ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డు
ఇక నుండి పుట్టిన తేదీకి ధ్రువీకరణ పత్రంగా ఆధార్
స్పష్టం చేసిన కేంద్రం
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఇక నుండి పుట్టిన తేదీకి ధృవీకరణ పత్రంగా ఆధార్ సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం...
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశం ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంట్...
తెలుగు రాష్ట్రాల్లో సంబరంగా సంక్రాంతి వేడుకలు
నెక్లెస్ రోడ్డులో పతంగులు ఎగురవేసిన తలసాని, కిషన్ రెడ్డి
శిల్పారామంలోనూ ఉత్సాహంగా వేడుకలు
మన తెలంగాణ / హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పండుగ శోభతో తెలుగు...
దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఏడవసారి ఇండోర్
రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ముంబై
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా మధ్యప్రదేశ్లోని ఇండోర్, గుజరాత్లోని సూరత్ నగరాలు అవార్డులను దక్కించుకున్నాయి. మూడవ స్థానంలో ముంబై మరోసారి నిలిచింది. దేశంలోని పరిశుభ్రమైన...
పేదల పాలిట వరంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర:ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువజనులు సాధికారత సాధించిన నాడే భారత్ సాధికారతను సాధించినట్లవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత భారత్ సంకల్ప యాత్రనుద్దేశించి ఆయన...
నెల రోజుల పాలనలో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది
నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : నెల రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని నీటి పారుదల, పౌర సరఫరాల...
తెలంగాణ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలి
పిఆర్టియుటిఎస్ డైరీ ఆవిష్కరణలో సి.ఎం. రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో శనివారం పిఆర్టియుటిఎస్ నూతన...
రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసింది
క్షేత్రస్థాయిలో పని చేసే విఆర్ఏ, విఆర్ఓలను
రెవెన్యూ శాఖకు దూరం చేసింది
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
మంత్రి పొంగులేటి, సిఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపిన లచ్చిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రెవెన్యూ వ్యవస్థను గత...
మోడీ నాయకత్వంలో ఆర్థిక విదేశీ విధాన రంగాల్లో బలమైన శక్తిగా భారత్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఆర్థిక, సామాజిక పరిపాలన, విదేశీ విధాన రంగాల్లో గణనీయమైన విజయాలు సాధించిదని చైనాకు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. ప్రభుత్వ...
కొడంగల్ అభివృద్ధి కోసం KADA ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
కొడంగల్ నియోజకవర్గం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇకనుంచి కొడంగల్ అభివృద్ధి బాట పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసి...
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఓడీలు రద్దు
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖలో ఆన్ డ్యూటీ(ఓడీ)లను రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖలో ఉన్న ఎంవీఐ,...
2023లో రసవత్తరంగా రాజకీయం
స్వల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన కారు పార్టీ
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ను హైదరాబాద్ ఆదుకున్నా కలిసిరాని కాలం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి పార్టీ కేడర్ నిరాశ పడకుండా ప్రణాళికలు
అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా...
మనది ప్రజల ప్రభుత్వం… దొరల ప్రభుత్వం కాదు: భట్టి
హైదరాబాద్: మనది ప్రజల ప్రభుత్వమని దొరల ప్రభుత్వం కాదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ప్రజాపాలన కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి ప్రసంగించారు. ప్రజల దగ్గరకే...
పివి కీర్తి పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పివి నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పివి నరసింహా రావు 19వ...
పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నా స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ ఇప్పటికే స్టార్ మహిళా రెజ్లర్...
సాగునీటి రంగంపై సమగ్ర నివేదిక ఇవ్వండి
అధికారులకు సిఎం ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల...