Saturday, May 18, 2024
Home Search

ప్రభుత్వ రంగ - search results

If you're not happy with the results, please do another search
National-Girl-Child-Day

బతకనిద్దాం బతుకునిద్దాం

సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...

నార్కట్ పల్లిలో బస్సును ఢీకొట్టిన ట్యాంకర్

    నార్కట్‌పల్లి: తెలంగాణలో గురువారం ఉదయం వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా పది మంది గాయపడ్డారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్-బస్సు- ట్యాంకర్ ఢీకొట్టడంతో ఎనిమిది...

మైలార్‌దేవ్‌పల్లిలో అగ్ని ప్రమాదం…

  మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతం దానమ్మ దోపిడి ప్రాంతంలో ప్లాస్టిక్ స్క్రాప్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ అగ్నిమాపక...
KTR meet with Google CEO Sundar Pichai

టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ

  హైదరాబాద్‌లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్‌పిచాయ్ బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్‌కార్, రాక్‌వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్‌వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...

రూ.500కోట్ల పెట్టుబడితో వస్తున్న పిరమాల్ ఫార్మా

  దావోస్‌లో మంత్రి కెటిఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధుల ఒప్పందం ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి అవకాశాలు ప్రస్తుత పిరమాల్ ఫార్మా ఫెసిలిటీని విస్తరించనున్న గ్రూప్ హైదరాబాద్: తెలంగాణలో మరో విదేశీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు...

పట్టణాభిషేకం మాకే

  100 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు మా ఖాతాలోనే చేరుతాయి ప్రతి ఓటరు నోట ఇదే మాట - టిఆర్‌ఎస్ నేతల ధీమా హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన పురపోరు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 90...

బడ్జెట్‌లో గ్రామీణానికే ప్రాధాన్యం

  ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. గ్రామాలను డిజిటల్ ఇండియాకు అనుసంధానం, రైతుల ఆదాయం రెట్టింపు లక్షం న్యూఢిల్లీ : గ్రామీణ భారత పరివర్తన ప్రధాన కేంద్ర బిందువుగా 2020-21 కేంద్ర బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ...

కేజ్రీవాల్‌కు తీవ్రమైన పోటీ

  న్యూఢిల్లీ సీటుకు బరిలో 93 మంది సిఎంకు పోటీగా క్యాబ్ డ్రైవర్లు, ఛక్ దే స్టార్ డిటిసి మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగుల పంతం కేజ్రీవాల్‌ను ఓడించాలనే కుట్ర : ఆప్ న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ...
KTR meet with Google CEO Sundar Pichai

కెటిఆర్ దావోస్ పర్యటన.. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశం

  మన తెలంగాణ/హైదరాబాద్: దావోస్ పర్యటనలో భాగంగా రెండవ రోజు మంత్రి కెటిఆర్‌తో పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్ లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల...
Kashmir

ఇంటర్నెట్‌పై అసమగ్ర తీర్పు!

నెట్ సేవలను విస్తృతం చేయడంలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానిని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పే ప్రభుత్వమే ఆ సామర్థ్యాన్ని మాత్రం పెంచడం లేదు. రెండు కారణాలవల్ల ప్రభుత్వం పదే పదే ఇంటర్నెట్...

ఎఐతో నవప్రపంచం

  2030 నాటికి ప్రపంచ జిడిపిలో 40 శాతం వృద్ధి : దావోస్ వేదిక నుంచి కెటిఆర్ అందుకే 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా తెలంగాణ ప్రకటించింది హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మార్చే సత్తా...

మద్దతు పెంచండి

  వరి, పత్తి, కందులకు ఎంఎస్‌పి పెంచాలంటూ కేంద్రానికి రాష్ట్రం లేఖ సాగు వ్యయం ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించాలి, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి ఎకరా వరి ఉత్పత్తి వ్యయం రూ.35వేలు క్వింటాల్ పత్తికి...

నష్టాల్లోనూ చెదరని నాణ్యత

  విద్యుత్ రంగంలో తెలంగాణ విశిష్టత హైదరాబాద్ : నష్టాలను భరిస్తూ కూడా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ వారికి కరెంటును ఉచితంగా సరఫరా చేస్తున్నది. ప్రజలకు, పరిశ్రమలకు...
Pig

అడవిపంది దాడిలో రైతుకు తీవ్రగాయాలు

  మన తెలంగాణ/ ఉట్నూర్‌: అడవిపంది దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సపూర్(బి) గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం...  అచ్చంత్‌రావ్ రాత్రి సమయంలో...

అనర్హతపై నిర్ణయాధికారాలు స్పీకర్‌కు మాత్రమే ఉండడం తగదు

న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాలు కేవలం స్పీకర్‌కు మాత్రమే ఉండడానికి బదులుగా ఒక స్వతంత్ర, శాశత వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంగళవారం సుప్రీం కోర్టు పార్లమెంట్‌కు...
CM KCR Meeting With TRS Leaders Ends

ఫలితాలొచ్చేవరకు అక్కడే పాగా!

హైదరాబాద్ : నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల స్థానిక ఇన్‌ఛార్జీలు ఫలితాలు వెలుబడే వరకు అక్కడే ఉండాలని టిఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశించింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో టిఆర్‌ఎస్ నాయకులు...

దాహం తీర్చిన తెలంగాణ

  దేశం కంటే ముందు నడుస్తోంది మిషన్ భగీరథకు జల్‌జీవన్ టాస్క్‌ఫోర్స్ బృందం ప్రశంస హైదరాబాద్ : 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రమే...

ఎపి త్రికేంద్రీకరణ

  మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...

ఆరోగ్య తెలంగాణే సిఎం కెసిఆర్ లక్ష్యం

  సిద్దిపేట : రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ వైద్యరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక...

ఈనెల 26వరకు బేటి బచావో బేటి పడావోపై అవగాహన సదస్సులు

  హైదరాబాద్ : జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బేటిబచావో, బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుండి 26వ తేదీవరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రవి సంబంధిత...

Latest News