Wednesday, May 15, 2024
Home Search

ప్రమాద బీమా - search results

If you're not happy with the results, please do another search
Corona virus

కొవిడ్19తో ప్రపంచానికి ఇప్పటికీ ముప్పు పొంచి ఉంది

గాంధీనగర్: ప్రపంచ దేశాలకు కొవిడ్19 వల్ల ప్రస్తుతానికి హెల్ ఎమర్జెన్సీ లేనప్పటికీ అది ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య ముప్పుగానే ఉందని, కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ వేరియంట్‌ను గమనిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య...
Nepal to increase Everest climbing fee for foreigners

విదేశీయులకు ఎవరెస్ట్ పర్వతారోహణ ఫీజు పెంచనున్న నేపాల్

కాట్మండు : ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి కోరే విదేశీ యాత్రికులకు రాయల్టీ ఫీజు 4000 డాలర్ల నుంచి 15000 డాలర్లకు పెంచడానికి యోచిస్తున్నట్టు నేపాల్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఈ పెంపు...

ప్రొటెక్ట్ ఎన్ గెయిన్‌ను ప్రారంభించిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్

న్యూఢిల్లీ : ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ సరికొత్త ప్రోడక్ట్ ఐసిఐసిఐ ప్రు ప్రొటెక్ట్ ఎన్ గెయిన్‌ను విడుదల చేసింది. ఇది సమగ్ర జీవిత బీమా కవరేజితో పాటుగా ప్రమాదవశాత్తు మరణం,...
ICICI Prudential launched Pru Protect N Gain

ఐసిఐసిఐ ప్రు ప్రొటెక్ట్ ఎన్ గెయిన్ విడుదల

హైదరాబాద్: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ సరికొత్త ప్రోడక్ట్ ఐసిఐసిఐ ప్రు ప్రొటెక్ట్ ఎన్ గెయిన్ ను విడుదల చేసింది, ఇది సమగ్ర జీవిత బీమా కవరేజి అందించటంతో పాటుగా ప్రమాదవశాత్తు...

కాంగ్రెస్ అంటే కటిక చీకటి

అంతర్గాం: నాడు సమైక్యపాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని రైతు కంటక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో...

బిఆర్‌ఎస్‌తో ప్రజలకు భరోసా

గొల్లపల్లి: భారతీయ రాష్ట్ర సమితి ప్రజలకు భరోసానిస్తోందని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దికి పెద్దపీట వేస్తూ ప్రజలకు ఉన్నతికి కృషి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్...

వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్సే

జగిత్యాల : వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని,వారి హాయాంలో లో ఓల్టేజి విద్యుత్ సరఫరాతో కాలిపోయిన విద్యుత్ మోటార్లు, ఓవర్ లోడ్‌తో పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లతో పంటలు ఎండిపోయి రైతులు...

చంద్రబాబు వారసుడు రేవంత్ రెడ్డి

అంతర్గాం: సమైక్య పాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని అన్నారు. సోమవారం మండలంలోని సోమనపల్లి రైతు వేదికలో...

టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం అండ

ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్: టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ ప ట్టణంలోని స్థానిక క్యాంపు కార్యాయలంలో టాక్సీ బస్సు...
Antidote to flood damage

వరద నష్టాలకు విరుగుడు

నది ప్రవాహ మార్గాలు, హద్దులు (గట్లు) దాటి జలప్రవాహం నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే స్థితిని వరద అంటారు. భారత దేశంలో అనేక ప్రాంతాల్లో విభిన్న భౌగోళిక పరిస్థితులు శీతోష్ణస్థితులు వర్షపాతం...
Dasoju Shravan criticises Revanth Reddy

3 ఎకరాల రైతుకు 3 గంటల విద్యుత్ చాలు అని…

రైతులను అవమానించిన రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలి : దాసోజు శ్రవణ్ హైదరాబాద్ : మూడు ఎకరాల రైతుకు 3 గంటల విద్యుత్ చాలు అని రైతులను అవమానించిన పిసిసి చీఫ్ రేవంత్ వెంటనే...

తమిళనాడులో తెలంగాణ రైతు పథకాల కోసం ర్యాలీ

హైదరాబాద్ : తమిళనాడులో కూడా వ్యయసాయ రంగం అభివృద్ధికోసం తె లంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సం క్షేమ పథకాలను అమలు చేయలని ఆ రాష్ట్ర రైతు లు తమిళనాడు ప్రభుత్వాన్ని...
PM should apologize for breaking his promise: Minister KTR

మాట తప్పినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలి: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలకు మంత్రి కెటిఆర్ శ్రీకారం చూట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు...

అంబులెన్స్‌ను బాగు చేయ‘రూ’.. !

బాసర : బాసర అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు గ్రామస్తులకు ఆరోగ్య పరంగా సమస్యలు ఎదురైతే ఉపయోగపడేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. అయితే ఓ రహదారి ప్రమాదంలో దాని ముందుభాగం నుజ్జునుజ్జు...

రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే సిఎం కెసిఆర్ ధ్యేయం

నర్సంపేట: రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే సిఎం కెసిఆర్ ధేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నర్సంపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందిన 26...
Castrol hands with Mahindra Insurance Brokers

క్యాస్ట్రోల్, మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఒప్పందం

దేశంలోని ప్రముఖ లూబ్రికెంట్ సంస్థ అయిన క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్, ప్రముఖ బీమా బ్రోకరేజీ సంస్థ అయిన మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ (MIBL)తో ఒప్పందం కుదుర్చుకుంది. కాస్ట్రోల్ ఆటో సర్వీస్ (CAS)...

పాడి పంటలతో గ్రామాభివృద్ధి

నాగర్‌కర్నూల్ రూరల్ : గొల్ల కుర్మలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీ సుకెళ్లడమే ప్రభుత్వ లక్షమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ...

ట్రాన్స్‌జెండర్లను సాటిమనుషులుగా గౌరవించాలి

నిజామాబాద్ బ్యూరో : ట్రాన్స్‌జెండర్లను సాటి మనుషులుగా గుర్తిస్తూ వారిపట్ల మర్యాదగా వ్యవహరించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ హితవు పలికారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయంలో న్యాయసేవాధికార...
Rs 12.50 crore released for Geeta karmikulu: Srinivas Goud

గీత కార్మికులకు రూ.12.50కోట్ల ఎక్స్‌గ్రేషియా విడుదల

హైదరాబాద్: గీత వృత్తిలో పనిచేస్తూ ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ప్రభుత్వం రూ.12.50 కోట్ల ఎక్స్‌గ్రేషియాను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిధుల విడుదలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి...

సమైక్యంలో సంక్షోభం.. స్వరాష్ట్రంలో సంక్షేమం

హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా సంక్షోభం ఎదుర్కొన్నామని, అదే స్వరాష్ట్రంలో గడప గడప కు సంక్షేమం అందుతోందని ప్రతి కుటుంబంలో వెలకట్టలేని సంతోషం వెల్లివిరస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి...

Latest News