Home Search
బంజారాహిల్స్ - search results
If you're not happy with the results, please do another search
బిఎస్పితో బిఆర్ఎస్ పొత్తు: కెసిఆర్ మాస్టర్ ప్లాన్!
హైదరాబాద్: ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా...
కెసిఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. మంగళవారం బంజారాహిల్స్లోని నందినగర్ లో కేసీఆర్ నివాసానికి తన పార్టీ ప్రతినిధులతో...
దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల కెసిఆర్ సంతాపం
ఆమె పార్ధివ దేహానికి నివాళులర్పించిన కెటిఆర్, హరీశ్రావు, కేకే, సంతోష్కుమార్, వద్దిరాజు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం ప్రకటించారు. దామోదర్...
నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్..కెబిఆర్ పార్కులో గుర్తింపు
హైదరాబాద్ : నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ ఇది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కులో సంవత్సరాలుగా పడి ఉంది. కాగా హైదరాబాద్ నిజాం ప్రభువు వాహనాలకు పెట్రోలు పోసేందుకు...
హోంగార్డుపై సినీనటి దాడి
హైదరాబాద్: రాంగ్రూట్లో కారు తీసుకరావడమే కాకుండా ట్రాపిక్ సిబ్బందిపై సినీ నటీమణి దాడి చేసిన సంఘటన హైదరాబాద్లోని బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత శనివారం...
హైదరాబాద్ లో ‘యోధ’ ప్రమోషన్స్..
హైదరాబాద్: ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణం లో రూపుదిద్దుకోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లాక్బస్టర్ "యోధ" చిత్ర ప్రమోషన్స్ కోసం ఆ చిత్ర ప్రధాన తారాగణం సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నా హైదరాబాద్కు చేరుకోవటం...
సిఎం రేవంత్ రెడ్డి విజన్ 2050 బాగుంది
ప్రభుత్వ ప్రకటనలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు
వికారాబాద్ను రోల్మోడల్గా, జహీరాబాద్ దగ్గర 12 వేల ఎకరాల్లో ఫార్మాక్లస్టర్ల
ఏర్పాటుపై సిఎం ప్రకటన హర్షణీయం
నగరం నలువైపులా అభివృద్ధి చేయాలన్నదే సిఎం రేవంత్ నిర్ణయం
క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు వి.రాజశేఖర్...
కోల్ గ్యాసిఫికేషన్కు పెట్టుబడి రాయితీలు రూ. 8500 కోట్లు
హైదరాబాద్ : దేశంలో సుస్థిరమైన ఇంధన భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో కోల్ గ్యాసిఫికేషన్ ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 8,500 కోట్ల పెట్టుబడి రాయితీలను కేటాయించిందని , ఈ సదవకాశాన్ని...
ఎసిబి కస్టడీలో శివబాలకృష్ణ సంచలన విషయాలు వెల్లడి
బంధువుల పేరు మీద భారీగా ఆస్తులు
రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు
కుటుంబసభ్యుల పేర్లతో పెట్టుబడులు, షే ర్లు
శివబాలకృష్ణ కాల్డేటాపై ఎసిబి నజర్
మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏడో...
శంకర్పల్లిలోని ఐదెకరాల భూ కుంభకోణంపై ప్రభుత్వం విచారణ
సబ్ రిజిస్ట్రార్, హైదరాబాద్ డిఆర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు
అసలు యజమాని బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనులు
అసలు భూ యజమాని ఫిర్యాదుతో వెలుగులోకి సంఘటన
మన తెలంగాణ/హైదరాబాద్: ...
హైదరాబాద్లో 53 మంది ఇన్స్స్పెక్టర్ల బదిలీ
ఆదేశాలు జారీ చేసిన సిపి శ్రీనివాస రెడ్డి
మనతెలంగాణ, సిటిబ్యూరోః హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 53 మంది ఇన్స్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ...
కాంగ్రెస్ సీనియర్ నేత నర్సా రెడ్డి ఇకలేరు
తుది శ్వాస విడిచిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నర్సారెడ్డి
ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆయన భౌతికకాయానికి నివాళ్లు అర్పించిన రేవంత్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్...
కేర్ ఆసుపత్రిలో విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స
అనంతపురంకు చెందిన సాప్ట్వేర్ దినేశ్ ప్రాణాలు కాపాడిన వైద్య బృందం
అవయవ మార్పిడితో పునర్జీవం పొందవచ్చు
జీవన్దాన్ ఇంఛార్జి స్వర్ణలత
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రి వైద్యులు మరో గుండె మార్పిడి...
మాజీ పిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి కన్నుమూత
హైదరాబాద్: మాజీ పిసిపి అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి (92) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. పిసిసి అధ్యక్షుడిగా...
గ్రామీణ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తాం
ప్రతి గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చర్యలు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో, సిఎం రేవంత్రెడ్డి సారధ్యంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం...
రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు
మనతెలంగాణ, సిటిబ్యూరోః జూబ్లీహిల్స్ ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లంబోర్గిని కారు ర్యాష్గా నడిపింది ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడం అని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇటీవల...
ఉప ముఖ్యమంత్రిపై మూడు కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు....
నిర్మాత బండ్ల గణేష్ డ్రైవర్ భార్య ఆత్మహత్య..!
చట్నీ విషయంలో భార్యభర్తల మధ్య తలెత్తిన గొడవ...చివరికి భార్య ప్రాణం తీసింది. ఈ దారుణ సంఘటన నగరంలోని బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం...
కేసీఆర్ ను పరామర్శించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి గురువారం తెలంగాణా మాజీ సిఎం కేసీఆర్ ను పరామర్శించారు. తుంటి ఎముక విరగడంతో సర్జరీ చేయించుకుని, బంజారాహిల్స్ లోని తన ఇంట్లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న విషయం...
భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
మూడు పోలీస్ కమిషనరేట్లలో నమోదు
హైదరాబాద్లో 1,243, సైబరాబాద్లో 1,241. రాచకొండలో 517
మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు
కేసులు నమోదు చేసిన పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వాహనాలు...