Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
మానవాభివృద్ధిలో గుజరాత్రే!
ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది. (దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను...
నిరాటంకంగా సాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ నిరాటంకంగా, విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి రోజు ఆయన 25 కిమీ. సునాయాసంగా నడుస్తూ ముందుకుసాగుతున్నారు. ఆయన రాబోయే 14ం రోజుల్లో మొత్తం...
‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!
బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు...
ఇబిసి కోటా చట్టంపై కీలక నిర్ణయం
ఇడబ్లూఎస్ కోటా చట్టంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
మూడు అంశాలను పరిశీలించాలని నిర్ణయం
ఈ నెల 13నుంచి విచారించనున్న రాజ్యాంగ ధర్మాసనం
ఐదు రోజుల్లో వాదనలు పూర్తి చేయాలని పిటిషనర్ల లాయర్లకు సూచన
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు...
సంఘ్ పరివార్ ఆటలు సాగనివ్వం
ఏ ఒక్కరి సొత్తూ కాదు
బిజెపి సంఘ్పరివార్ ఆటలు సాగనివ్వం
భారత్కు జోడోంగో తోడ్నే వాలేకో రోకేంగే
వ్యవస్థల విఘాతం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం
కాషాయ పార్టీ వైఖరిపై విమర్శనాస్త్రాలు
కాంగ్రెస్ నేత...
తనయుడి కోసం పులితో పోరాడిన తల్లి….
భోపాల్: ఓ మహిళ పులితో పోరాడి తన కుమారుడిని దక్కించుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉమరియా జిల్లా రోహానియా గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాంధవగఢ్ పులు అభయారణ్య ప్రాంతంలో...
షబానా అజ్మీ, జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షా… తుక్డే-తుక్డే గ్యాంగ్ స్లీపర్ సెల్ సభ్యులు: ఎంపి మంత్రి
భోపాల్: నటులు షబానా అజ్మీ ,నసీరుద్దీన్ షా , గీత రచయిత జావేద్ అక్తర్లు "తుక్డే-తుక్డే గ్యాంగ్ స్లీపర్ సెల్ సభ్యులు" అని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. రాజస్థాన్లోని...
బిజెపి రాష్ట్రాల్లో అవినీతి ప్రాజెక్టులు!
మధ్యప్రదేశ్లోని కరవ్ు నదిపై నిర్మించిన ప్రాజెక్టుకు గండిపడింది. ప్రాజెక్టుల నాసిరక నిర్మాణాలకు ఇది తాజా ఉదాహరణ. ఈ ప్రాజెక్టును ఇంత నాసిరకంగా నిర్మించడం వెనుక రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల హస్తముందని చాలా...
అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాల అరెస్ట్
మూడు ముఠాలకు చెందిన ఎనిమిది మంది, 30మంది వినియోగదారులనుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
140 గ్రాముల చరాస్, 184 ఎల్ఎస్డి, 10 గ్రాముల ఎండిఎంఏ
స్వాధీనం చేసుకున్న పోలీసులు
డార్క్ వెబ్సైట్ ద్వారా సరఫరా
క్రిప్టో కరెన్సీ...
వైద్యుల నిర్లక్ష్యం.. తల్లి ఒడిలోనే పసివాడి మృతి
భోపాల్ : ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు పట్టించుకోకపోవడంతో తల్లి ఒడిలోనే ఓ ఐదేళ్ల చిన్నారి కన్నుమూశాడు. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జబల్పూర్కు చెందిన సంజయ్ పాండ్రే దంపతుల ఐదేళ్ల...
పెళ్లి చేసుకోలేదని… యువతిని కత్తితో పొడిచి…. యువకుడు ఆత్మహత్య
భోపాల్: యువతి పెళ్లికి నిరాకరించిందనిఆమెను కత్తితో పొడిచి అనంతరం యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖంద్వా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బబ్లూ అనే యువకుడు పక్కింట్లో...
బిజెపి దురుత్సాహం!
సంపాదకీయం: ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిరంతరం పడగ నీడలోనే గడుపుతుంటుంది. ఆ పాము, ఆ పడగ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో...
మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు
2021 ఉదంతరాల జాబితా వెలుగులోకి
న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక సంఖ్యలో మహారాష్ట్రలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ తరువాతి స్థానంలో తమిళనాడు , మధ్యప్రదేశ్లు ఉన్నాయి. 2021 సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల...
భారతదేశ నదులు
భూ ఉపరితలం మీద గల నీరు.. ఉపనదు లు, నదులలోనికి వెళుతుంది. ఈ నదులు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి.
నదులు నీటి అవసరాలు తీర్చడంతోపాటు నీటి పారుదలకు, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తికి, నౌకాయానంనకు, వినోదానికి కూడా...
ప్రాచీన 86 బంగారు నాణేల చోరీ : 8 మంది కార్మికుల అరెస్ట్
ధార్ : మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో పాత ఇంటి శిధిలాల తొలగింపులో దొరికిన 86 బంగారు నాణేలను కాజేసిన 8 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. పురాతన చారిత్రక ప్రాధాన్యం...
ఎంబిబిఎస్ ఇన్ హిందీ?
భోపాల్: 2022-2023 అకడమిక్ సెషన్ నుండి హిందీలో ఎంబిబిఎస్ కోర్సును ప్రారంభించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మార్గం సరికొత్త నిర్ణయం తీసుకున్నప్పటికీ, హిందీలో పుస్తకాలు లేనందున వైద్య రంగంలో నిపుణులు ఈ చర్యపై అభ్యంతరాలు...
రైతు సంక్షేమం కోసం ఐక్య పోరాటం
రైతు సంఘాల నేతల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పాల్గొన్న వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలు
రైతు సంఘం నేతలు ముందువరుసలో ఉండాలి
స్వాతంత్య్ర సమర స్ఫూర్తితో దేశాభివృద్ధికి మనం...
గంటకు 180 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకున్న వందేభారత్ రైలు
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ అదరగొట్టింది. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్...
హైవేపై రూ 12 కోట్ల మొబైల్స్ దోపిడి
24 గంటలలో ఇండోర్లో స్వాధీనం
సాగర్ (మధ్యప్రదేశ్) : నలుగురు దోపిడి దొంగలు రూ 12 కోట్లు విలువచేసే మొబైల్ ఫోన్లను సినీ ఫక్కిలో సంచార శకటం నుంచి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని...
డబుల్ ఇంజిన్లకు ట్రబుల్ ఇస్తున్న తెలంగాణ పింఛన్లు
సూర్యాపేట: ప్రధాని నరేంద్రం మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్దులకు ఇచ్చే పింఛన్ కేవలం 750 రూపాయలు మాత్రమే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో వికలాంగులకు...