Tuesday, April 30, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Woman cut her tongue in Madhya Pradesh

పిచ్చిభక్తి… నాలుక కోసేసి… అమ్మవారి పాదాలపైకి విసిరిన యువతి

  భోపాల్: రోజు రోజుకు భక్తులలో ముఢనమ్మకాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అమ్మవారికి బలి ఇవ్వాలనే తాపత్రయంతో ఓ యువతి తన నాలుక కోసి అమ్మవారి పాదాల చెంతకు విసిరేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సిధీ...
Draupadi Murmu is an NDA presidential candidate

రాష్ట్రపతి ఎవరైతే ఏమిటి?

ఒక గిరిజన మహిళ దేశాధ్యక్ష పీఠానికి పాలక పక్షం తరపున పోటీకి ఎంపికైన విషయం బయటపడగానే పత్రికల్లో వార్తలుగా, టివిల్లో కథనాలుగా అది ఆ జాతికి దక్కిన గౌరవమా లేక ఓ రాజకీయ...

3000కోట్లు

బాండ్ల వేలానికి ఆర్‌బిఐ అనుమతి రూ.3వేల కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు గ్రీన్ గతంలో బాండ్ల వేలానికి నిరాకరించిన ఆర్‌బిఐ ఈ వివక్షను జాతీయస్థాయిలో ఎండగట్టిన కెసిఆర్ తప్పు...
Youth arrested for snatching women's chains

అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

పరారీలో ఇద్దరు నిందితులు వాకీటాకీలతో సమాచారం పంచుకుంటున్న దొంగలు హైదరాబాద్: తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర నిందితులు ఇద్దరిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల...
5 dead in road accident at Madhya Pradesh

లోయలో పడ్డ బస్సు: ఐదుగురు మృతి

  ఇండోర్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 47 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముందు వెళ్తున్న వాహనాన్ని...

మహా సంక్షోభం

సంపాదకీయం: రాజకీయాల్లో క్రమశిక్షణను జుట్టుపట్టి, పెడరెక్కలు విరిచికట్టి మట్టి కరిపించిన హీన చరిత్రను మూట కట్టుకోడంలో భారతీయ జనతా పార్టీకి సాటి మరొక పార్టీ లేదు. ఈ క్రీడను అది నిరంతరం రక్తి...
Ranji Trophy: Mumbai 248/5 runs against Madhya Pradesh

రసవత్తరంగా రంజీ ఫైనల్

బెంగళూరు: రంజీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్కు దిగింది. మొదటి రోజు ఆట ముగిసే టైంకు...
Indian Presidential Election 2022 on July 18th

ద్రౌపదికి నల్లేరుపై నడకే!

ద్రౌపదికి నల్లేరుపై నడకే! రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థికే స్పష్టమైన గెలుపు అవకాశాలు ఎన్‌డిఎ, బిజెడి, వైసిసి ఓట్లు కలిపితే 52శాతం ఆమెకే న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ అనివార్యమైనందున ఇప్పుడు అందరి దృష్టి బలాబలాపైనే కేంద్రీకృతమైంది....
Agnipath recruitment scheme launched

ప్రధాని పరోక్షంలో అగ్నిపథ్?

అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద నిరసనలు తలెత్తటంతో సమర్ధించేందుకు మిలిటరీ అధికారులను దించింది. ఇది ఒక ప్రమాదకర సాంప్రదాయం. మనది పాకిస్థాన్, ఇతర అనేక దేశాల మాదిరి మిలిటరీ...
Congress Satyagraha Deeksha at Gandhi Bhavan

దేశాన్ని రక్షించే జవానుకే ఇప్పుడు కష్టమొచ్చింది..

దేశాన్ని రక్షించే జవానుకే ఇప్పుడు కష్టమొచ్చింది.. అగ్నిపథ్ పథకం బిజెపి ద్వంద వైఖరికి నిదర్శనం కాంట్రాక్ట్ సోల్జర్ విధానం వల్ల దేశ భద్రతకు ముప్పు అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలి గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్...
Centre appointed Ujjal Bhuyan as CJ of TS HC 

రాష్ట్ర హైకోర్టు సిజెగా ఉజ్జల్ భూయాన్..

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను నియామిస్తూ కేంద్రం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర హైకోర్టులో...

సికింద్రాబాద్ ఘటన తీవ్ర విచారకరం

మోడీ అనాలోచిత విధానాల వల్లే రోడ్లపైకి యువత అగ్నిపథ్ పథకంపై పునరాలోచన చేయాలి మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర విచారకరం, బాధాకరం, దురదృష్టకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్...
Arrest of gang of thieves for 98 thefts in hyderabad

98 చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 98 దొంగ తనాలకు పాల్పడిన 11మంది సభ్యులు గల దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో మధ్యప్రదేశ్‌లోని దార్ జిల్లాకు చెందిన అంతరాష్ట్ర దోపిడీ...
7 Killed After SUV Falls Into Well in Madhya Pradesh

బావిలో వాహనం పడి ఏడుగురి దుర్మరణం

భోపాల్ : మధ్యప్రదేశ్ చింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనం బావిలో పడిపోగా, ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నది. మరో ఆరుగురు గాయపడ్డారు. చింద్వారా జిల్లా...
Drought and water scarcity due to desertification

ఎడారీకరణ వల్ల కరువు, నీటి కొరత

2025 నాటికి 1.8 బిలియన్ల మంది ప్రజలు సంపూర్ణ నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచంలోని మూడింట రెండు వంతుల మంది నీరు అందని పరిస్థితులలో జీవిస్తారు. అయితే ఈ ఎడారికరణకు పరిష్కారం...
Thieves arrested in Police Command Control in Hyd

కమాండ్ కంట్రోల్ రూమ్ దొంగల అరెస్టు..

మనతెలంగాణ/హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కాపర్ వైర్లను చోరీ చేసిన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.38లక్షల విలువైన 38 కాపర్ వైర్ బండిళ్లు, అంబులెన్స్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం...
Woman Suicide in Mailardevpally

గ్వాలియర్‌లో యువ ఐఎఎఫ్ అధికారి ఆత్మహత్య

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఒక 25 సంవత్సరాల భారతీయ వైమానికి దళానికి(ఐఎఎఫ్) చెందిన అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని మహారాజ్‌పుర ఎయిర్ బేస్...

మళ్లీ కరోనా?

  దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సూచనలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వం తరపు నుంచి హెచ్చరికలూ వస్తున్నాయి. విమాన ప్రయాణికులు విధిగా మాస్క్‌లు ధరించాలన్న ఆజ్ఞలు జారీ...
Seven fake babas arrested in Yadadri Bhuvanagiri

ఈ దేశానికి ‘బాబా మీటర్’ కావాలి!

  కరోనా టెస్టులో భాగంగా అందరినీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. జ్వరమేమైనా వచ్చిందా? శరీర ఉష్ణోగ్రత ఎంత వుందీ? అనేది థర్మల్ స్క్రీనింగ్‌లో తేలిపోతుంది. థర్మామీటర్ అయినా తెలియజేస్తుంది. అలాగే ఈ...
Former Chambal dacoit wife elected sarpanch in MP

బందిపోటు మల్కాన్ భార్య సర్పంచ్

  భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయలో పేరు మోసిన బందిపోటు మల్కాన్‌సింగ్ భార్య లలితా రాజ్‌పుత్ సర్పంచ్ అయ్యారు. గుణ జిల్లాకు చెందిన సుంగాయయి గ్రామానికి లలిత ఏకగ్రీవ సర్పంచ్ అయ్యారు. అప్పట్లో...

Latest News

MI vs LSG in IPL 2024

ముంబైకి సవాల్