Tuesday, May 28, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search
BJP TDP Janasena alliance with BJP

ఎవరికి నష్టం, ఎవరికి లాభం?

మొత్తానికి త్వరలో జరగనున్న లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకుగాను బిజెపి తో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరింది. ఇప్పటికే బిజెపి ప్రధాన పక్ష్యంగా ఉన్న ఎన్‌డిఎ కూటమిలోని జనసేన పార్టీతో టిడిపి...
Muslim Unions Moves to Supreme Court Against CAA

సిఎఎపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముస్లీంలు

న్యూఢిల్లీ: కేంద్రం అమలులోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, వివక్షాపూరితమైందని ఆక్షేపించింది. దీని అమలుకు...

రేవంత్ రెడ్డి బిజెపితో జతకట్టడం ఖాయం: బాల్క సుమన్

పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో జతకట్టడం ఖాయమనిపిస్తోందని, మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ అన్నారు....

ఏపిలో బిజెపితో టిడిపి, జనసేన పొత్తు ఖరారు

ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకుంటున్నాయి. దాదాపు ఆరేండ్ల తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బిజెపితో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శనివారం రోజు...
BJP-TDP-Jana Sena alliance

పొత్తు పొడిచింది: జనసేన, బిజేపీలకు ఎన్ని సీట్లంటే…

తెలుగుదేశం, బిజేపి, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ జరిపిన సుదీర్ఘ మంతనాల అనంతరం సీట్ల పంపకంపై ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. జనసేన, బిజేపీలకు...
India declared LeT member Mohammad Qasim Gujjar as terrorist

లష్కరే తోయిబా వ్యూహకర్త గుజ్జర్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్

న్యూఢిల్లీ: దేశంలో అనేక ఉగ్ర దాడులకు, బాంబు పేలుళ్లకు సూత్రధారి, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా వ్యూహకర్త మొహమ్మద్ ఖాసీం గుజ్జర్‌ను ఉగ్రవాదిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది....
Road accident in nalgonda

హర్యానా రెవారి వద్ద రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి

రెవారి(హర్యానా): హర్యానాలోని రెవారి ప్రాంతం సిహ గ్రామం సమీపంలో మహేంద్రగఢ్ రోడ్డు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని పోలీస్‌లు బుధవారం వెల్లడించారు. హర్యానా రోడ్‌వేస్ బస్సు, కారు ఢీకొనడంతో...

జగమంతా మోడీ కుటుంబమే

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కుటుంబమే లేదంటూ ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోడీ కా పరివార్(మోడీ కుటుంబం) పేరిట బిజెపి నాయకులు, మోడీ అభిమానులు సోమవారం...

ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తారో చెప్పండి: బండి సంజయ్

తెలంగాణలో లక్షలాది కుటుంబాలు గత పదేండ్లుగా ఇండ్లు కోసం అల్లాడుతుంటే నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన 3,500 ఇండ్లు ఇస్తామని ప్రకటించిందో స్పష్టం చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్...
BJP MP Gautam Gambhir decided to quit active politics

రాజకీయ బాధ్యతలనుంచి నన్ను తప్పించండి: గౌతమ్ గంభీర్ విన్నపం

మనసులో ఏదీ దాచుకోకుండా మొహంమీద చెప్పేయడం మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కు అలవాటు. ఆయనలో దేశభక్తి ఉట్టిపడుతూ ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెటర్ల మీద ఒంటికాలిమీద లేస్తూ ఉంటాడు. క్రికెట్...
Gambhir Urges BJP Chief To Relieve Him From Political Duties

నడ్డాను ట్యాగ్ చేస్తూ గౌతమ్ గంభీర్ ట్వీట్.. రాజకీయాలకు గుడ్ బై

భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను ట్యాగ్ చేస్తూ గౌతమ్ గంబీర్ ట్వీట్ చేశాడు....

సిఎం రేవంత్ పవర్‌ఫుల్

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దే శంలోని 100 మంది అత్యంత శక్తివంతమై న భారతీయుల జాబితాను విడుదల చేయ గా, అందులో సిఎం రేవంత్ రెడ్డి...

తొలి జాబితా

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం గురువారం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించింది. రాష్ట్రం నుంచి పలువురు సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ...
Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం

అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో సిఎంకు 39వ స్థానం మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాను విడుదల చేయగా, అందులో సిఎం...

రైతు మృతిని హత్య కేసుగా నమోదుకు డిమాండ్

చండీగఢ్ : పంజాబ్ హర్యానా సరిహద్దులో ఆందోళన సాగిస్తున్న రైతు మృతి చెందడంపై సంయుక్త కిసాన్ మోర్చా గురువారం తీవ్ర సంతాపం వెలిబుచ్చింది. ఈ మృతిని హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్...

పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారు?:ఈటల రాజేందర్

ఇంద్రవెల్లి: అధికారంలోకి రాగానే అడవి బిడ్డలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు అందిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఊసెత్తకపోవడం శోచనీయమని మాజీ మంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు...
Contest as MP from Malkajgiri Says Etela Rajender

మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేయాలని ఉంది…

అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తానని బిజెపి మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మనసులో మాట బయటపెట్టారు. యాదాద్రిలో ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప...
When Will Pulwama Martyrs Get Justice Asks Rahul

రాహుల్ గాంధీకి బెయిల్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. ఆరేళ్ల క్రితం 2018లో రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో...
BJP Enthusiasm

కమలం కదనోత్సాహం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు ఎన్నికల పోరుకు నడుం బిగిస్తున్నారు. ఎన్నికలకు సమ యం సమీపిస్తుంటంతో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి పెద్దఎత్తున ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల...
PM after Modi

మోదీ తర్వాత పిఎం అయ్యే అవకాశం వారిద్దరికే!

మోదీ తర్వాత ప్రధానమంత్రి అయ్యే అర్హత ఎవరికి ఉంది? సిఓటర్, ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్‘ పేరిట ఈ అంశంపై సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయి. మోదీ...

Latest News