Monday, May 6, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search
No invitation needed for Ayodhya Ram Temple Ceremony: Digvijaya Singh

అయోధ్య రామాలయ వేడుకకు ఆహ్వానం అక్కరలేదు: దిగ్విజయ్ సింగ్

ఇండోర్: అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయ వేడుకలకు ఎవరి నుంచి ఆహ్వానం అవసరం లేదని, భగవాన్ రాముడు తన హృదయంలో నివసిస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు....
Manda Krishna Madiga in Warangal MP arena

వరంగల్ ఎంపి బరిలో మంద కృష్ణ మాదిగ

సమాలోచనలు చేస్తున్న కమలనాథులు ఆయనతో పార్టీకి మరింత బలం పెరిగే అవకాశం ఇటీవల అమిత్‌షా పర్యటనలో చర్చించినట్లు సమాచారం మూడోసారి కేంద్రంలో కొలువుదీరిన తరువాత ఎస్సీవర్గీకరణ చేస్తాం దళితులకు రాజకీయ దారులు బిజెపి చూపిస్తుందని పార్టీ సీనియర్ల వెల్లడి మన...
BJP national leaders Visit in parliamentary constituencies

పార్లమెంటు ఎన్నికలకు కమలం కసరత్తు..

హైదరాబాద్ ః రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు పోరుకు కసరత్తు వేగం చేశారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుంటంతో ముందస్తు ప్రచారానికి సిద్దమైతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో పాటు...
Left..democratic and secular forces should move forward unitedly against the Modi government

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలి

సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ సభలో వక్తల వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ స్వాతంత్య్రం, సమైఖ్యత,సమగ్రత కోసం ఏ రాజకీయ పార్టీలు చేయని త్యాగాలు కమ్యూనిస్టు పార్టీ చేసిందని పలువురు వక్తలు కొనియడారు....

వాజ్‌పాయ్, మాలవీయలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము నివాళులు

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పాయ్, మదన్‌మోహన్ మాలవీయల జయంతి సందర్భంగా ప్రధాని మోడీ సోమవారం నివాళులు అర్పించారు. వాజ్ పాయ్ 99వ జయంతిని పురస్కరించుకుని వాజ్‌పాయ్ గుణగణాలను ప్రశంసించారు. ఆయన తన...
Democracy in danger

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుం చి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు శుక్రవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన...
Rahul Gandhi Speech From Jantar Mantar

60 శాతం భారతీయుల గొంతు నొక్కిన కేంద్రం

పార్లమెంట్ నుంచి బిజెపి ఎంపీలు పరుగులు తీశారు ఇండియా కూటమి నిరసనలో రాహుల్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమికి...

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణం

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మ శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపికి చెందిన ఇతర అగ్రనాయకులు పాల్గొన్నారు. ఇటీవల...
Bhajan Lal Sharma sworn in as Rajasthan CM

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన భజన్ లాల్ శర్మ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జైపూర్‌లోని రామ్‌నివాస్ బాగ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తొలిసారి...
Vishnu Deo Sai takes oath as Chhattisgarh CM

ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుడియో సాయ్ ప్రమాణస్వీకారం

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుడియోసాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని...
Mohan Yadav sworn in as Madhya Pradesh CM

మధ్యప్రదేశ్ సిఎంగా నేడు మోహన్ యాదవ్ ప్రమాణం

హాజరుకానున్న మోడీ, అమిత్ షా, యోగి భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు...
Madhya Pradesh CM Mohan Yadav

మధ్యప్రదేశ్ సిఎం మోహన్ యాదవ్

భోపాల్: అనూహ్య రీతిలో మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 58 సంవత్సరాల మోహన్‌యాదవ్ ఎంపికయ్యారు. ఉజ్జయిన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ యాదవ్ గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆయనతోపాటు...

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్

భోపాల్: అనూహ్య రీతిలో మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 58 సంవత్సరాల మోహన్ యాదవ్ ఎంపికయ్యారు. ఉజ్జయిన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ యాదవ్ గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు....

త్వరలో పార్లమెంట్‌కు కొత్త క్రిమినల్ చట్ట సవరణ బిల్లు

న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో క్రిమినల్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ సాకు అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు...
BJP is targeting more Lok Sabha seats

సోమవారం ఎంపీ శాసనసభా పక్షనేత ఎంపిక

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని బీజేపీ నూతన ఎమ్‌ఎల్‌ఎలు తమ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోడానికి సోమవారం సమావేశం కానున్నారు. మొత్తం 230 స్థానాలకు 163 స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి...
Mirzapur in Uttar Pradesh

యువకుడిని కట్టేసి దారుణంగా కొట్టి… వీడియో వైరల్

లక్నో: దొంగతనం చేశాడనే అనుమానంతో యువకుడి దారుణంగా దాడి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాహరాన్‌పూర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
BC CM is not compatible with BJP

బిజెపికి కలిసిరాని బిసి సిఎం

ఎస్సీవర్గీకరణ హామీ ఇచ్చినా ఆదరించని ఓటర్లు ఆ పార్టీ అగ్రనేతలు ఓటమి బాట ఎంపిలుగా గెలిచిన ఎమ్మెల్యేగా పరాజయం సత్తా చాటని ఇద్దరు మాజీ మంత్రులు మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో అధికారం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ హస్తిన...
Counting is today in three more states

మరో మూడు రాష్ట్రాల్లో నేడే కౌంటింగ్

ఎన్‌డిఎకు, 'ఇండియా'కు కీలకంగా మారిన ఫలితాలు న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్,...

రేపు 4 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఓటర్ల నాడి ఏమిటనేది ఇప్పుడు...
Here after silent mode...

ఇక సైలెంట్ మోడ్..

ముగిసిన ప్రచారం.. తగ్గిన సందడి ఆగిన మైకులు.. ప్రచార రథాలు.. పాటల హోరు అమల్లోకి వచ్చిన 144వ సెక్షన్ 48గంటల పాటు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల మూసివేత హస్తిన చేరిన జాతీయ...

Latest News