Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
ఎమ్ఎల్ఎల కొనుగోలుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిన బిజెపి : రాహుల్
భోపాల్ : 2020లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఎమ్ఎల్ఎలను బీజేపీ కొనుగోలు చేసిందని, అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, నవంబర్ 17 న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230...
హెలికాప్టర్లతో ఎక్కువ సభల్లో పాల్గొనేలా పార్టీల వ్యూహాలు
హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంలో బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్లు ముందంజ
ఆ పార్టీల అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులకు అవకాశం
సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ధర రూ.1.5 లక్షలు,
డబుల్ ఇంజన్ హెలికాప్టర్ ధర రూ.2.75 లక్షలు
ఉదయం 10...
బిజెపిలో ఈటెల వర్గానికి పొగ…
పార్టీకి దూరమయ్యేలా సీనియర్ల ఎత్తుగడలు
తుల ఉమ, రవీందర్ రెడ్డిలను అవమానించిన నేతలు
టికెట్లు వచ్చిన నేతలను ఓడించేందుకు కుట్రలు
బిసి ఆత్మగౌరవ సభ, మాదిగల విశ్వరూపం సభ సక్సెస్
ఒక్కసారిగా ఈటెలకు హస్తిన పెద్దల వద్ద పెరిగిన...
కొడుకుకు పట్టం కోసం కోరలేదు: యడ్యూరప్ప
బెంగళూరు : తన కుమారుడు విజయేంద్రకు కర్నాటక బిజెపి అధ్యక్ష పదవి దక్కుతుందని తాను ఊహించలేదని, దీని కోసం తాను అడగనూ లేదని బిజెపి దిగ్గజ నేత బిఎస్ యడ్యూరప్ప తెలిపారు. ఢిల్లీలోని...
బిజెపి టికెట్ల పంపిణీలో ఈటెల మార్క్…
పెద్దసంఖ్యలో తన అనుచరులకు బీఫామ్లు
నాలుగు జాబితాల్లో సుమారు 45 మందికి అవకాశం
బిసివాదం పార్టీ నిర్ణయం వెనక్క ఆయనదే కీలక పాత్ర
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల సమరం జోరందుకుంది. ఇప్పటికే పార్టీలన్ని రేసు గుర్రాల...
కెసిఆర్ గొంతు నొక్కేందుకు దండు కట్టిండ్రు
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: తెలంగాణా కోసం పరితపించే ఒక్క కెసిఆర్ గొంతు పిసికేందుకు ఇంత మంది వస్తున్నారని, అయినా భయపడేది లేదని, సింహమెప్పుడూ సింగిల్ గానే వస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి...
40 మందితో బిజెపి ప్రచారకర్తల జాబితా విడుదల
ప్రధాని మోడీ, అమిత్షా, నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు
తెలంగాణకు చెందిన 19మందికి అవకాశం
ప్రచారానికి రాములమ్మ దూరం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బిజెపి ప్రకటించింది....
ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య పోటీ: కెటిఆర్
ఆమనగల్లు : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో కడకు తెలంగాణ ప్రజలే విజయం సాధిస్తారని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి...
మోడీ రాష్ట్ర పర్యటన
7, 11 తేదీల్లో తెలంగాణకు రాక
బిసి ఆత్మగౌరవ సభ, మాదిగ విశ్వరూప మహాసభకు హాజరు
నాలుగు జిల్లాలో సభ ఏర్పాట్లకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నిక ప్రచారానికి ప్రధానమంత్రి...
దేశ ప్రజలను ఏకం చేసిన ‘మేరీ మాటీ మేరా దేశ్’ : కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రజల్లో దేశ భక్తి భావనను జాగృతం చేయడంతో పాటు.. అందరినీ ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని రెండేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని...
ఉమాభారతిని మరిచిన బిజెపి
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 40 మంది ప్రముఖ ప్రచారకర్తల పేర్లతో బిజెపి శుక్రవారం ఓ జాబితా విడుదల చేసింది. ఈ స్టార్ కంపైనర్ల లిస్టులో ప్రధాని మోడీ, అమిత్ షా,...
త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు స్వీకరణ
స్వాగతం పలికిన సిఎం డా. మాణిక్ సాహు, మంత్రులు
మన తెలంగాణ/ హైదరాబాద్: త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనా రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. గురువారం అగర్తలాలో త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి
అధికార వ్యామోహంలో ప్రధాని మోడీ
రాహుల్తో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ముఖాముఖి
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వంపై జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ , బీజేపీ మాజీ నేత సత్యపాల్...
తెలంగాణలో సీట్ల పంపకంపై బిజెపి-జనసేన కసరత్తు
హైదరాబాద్: వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటుపై బిజెపి, జనసేన పార్టీ మధ్య చర్చలు జరగనున్నాయి. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, జనసేన పార్టీ...
డికె అరుణ దారెటు?
గద్వాలపై విముఖత, ముళ్లును ముళ్లుతోనే తీయాలనే స్కెచ్, బిజెపి నుంచి రంగంలోకి బోయ వీరబాబు ?, పాలమూరు,
నారాయణపేట అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్ఠానం సూచన, అంతుబట్టని డికె అరుణ రాజకీయం, నడిగడ్డలో...
ఇంద్రసేనా రెడ్డికి అభినందనల వెల్లువ
మనతెలంగాణ/ హైదరాబాద్ : త్రిపుర గవర్నర్గా నియమితులైన బిజెపి సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి అభినందనల వెల్లువ కొనసాగింది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని గురువారం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్...
కృష్ణానదీ జలాల వివాదంపై ట్రిబ్యునల్లో విచారణ ప్రారభం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాన దీజలాల వివాదాల పరిష్కారానికి సంబంధించిన అంశంపై బుధవారం జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో విచారణలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కృష్ణానదీజలాల పంపకాలకు సంబంధించి తెలంగాణ,...
అరుంధతీరాయ్పై కేసు!
ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ 2010లో చేసిన ప్రసంగానికి మాత్రమే కేసు పెట్టలేదు. మేధాపట్కర్తో ఆమెకున్న స్నేహం వల్ల, 1998 నుంచి ఆమె రాస్తున్న ‘ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్’ వ్యాసాల వల్ల కేసు...
సంహిత పేరిట క్రూర చట్టాలు.. కేంద్రంపై మమత బెనర్జీ నిరసన
కోల్కతా : దేశంలోని దేశద్రోహ చట్టం నిబంధనల ఎత్తివేత సాకుతో కేంద్రం మరింతగా నిర్బంధకాండకు దిగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రతిపాదిత భారతీయ న్యాయ సంహిత చట్టం...
అక్టోబర్ 15న బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అక్టోబర్ 15వ తేదీన జరుగుతుందని పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు...