Home Search
రాజ్యసభ - search results
If you're not happy with the results, please do another search
జాతి సమైక్యతను చాటాలి: మంత్రి తలసాని
హైదరాబాద్: దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఫ్రీడమ్ పార్క్ లో మంత్రి తలసాని, రాజ్యసభ...
ప్రియాంక గాంధీకి కరోనా వైరస్
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కరోనా వైరస్ సోకింది. తన కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్లో ప్రియాంక తెలిపారు. తాను ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని, తనని కలిసిన వారు...
బీహార్లో బిజెపి కుట్ర భగ్నం
సంపాదకీయం: బీహార్లో ఊహించినదే జరిగింది. వాస్తవానికి ఇది 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జరిగి ఉండాల్సింది. అప్పుడు బిజెపి చేతిలో నితీశ్ కుమార్ తిన్నది మామూలు దెబ్బ కాదు. ఒక...
కెసిఆర్ బాటలో నితీశ్
కేంద్రంలోని నియంతృత్వ బిజెపి ప్రభుత్వంపై రణన్నినాదం
పొత్తుకు మంగళం.. విపక్షంతో స్నేహ ప్రతిపక్షానికి అదనపు బలం
బీహార్లో గత రెండు రోజులగా శరవేగంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో...
ఐదు రూపాయలకే అద్భుతమైన భోజనం…
నల్లగొండ: ఐదు రూపాయలకే ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ పురపాలక సంఘం సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ ను...
అహింసాయుత ఉద్యమం అత్యంత కఠినమైనది: జగదీష్ రెడ్డి
నల్లగొండ: స్వాతంత్ర్య స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర...
కమలంతో నితీశ్ కటీఫ్
నేడు జెడియు ఎంపి,
ఎంఎల్ఎలతో భేటీ
ఆర్జెడి, కాంగ్రెస్, లెఫ్ట్తో
కలిసి ప్రత్యామ్నాయ ప్రభుత్వ
ఏర్పాటుకు సన్నాహాలు
పాట్నా/న్యూఢిల్లీ : బీహార్లో జెడి(యు)-బిజెపి బంధం బీటలు బారుతోంది. సుదీర్ఘ కాలం సాగిన రాజకీయ సత్సంబంధాలు ఎట్టకేలకు...
పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందే ముగిశాయి. సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం ప్రకటించారు. గత 16రోజులపాటు జరిగిన సమావేశాల్లో...
వెంకయ్యనాయుడు ఆదర్శనీయుడు: మోడీ
ఢిల్లీ: భారతదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి స్వాతంత్ర్య భారతంలో పుట్టినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణమని ప్రధాని మోడీ తెలిపారు....
ఎంపి సంతోష్ కుమార్కు లేఖ రాసిన సద్గురు
హైదరాబాద్ : దేశంలో 52% వ్యవసాయ భూములు నిస్సారమైనట్లు సద్గురు జగ్జీవాసుదేవ్ తెలిపారు. దేశంలో మట్టి క్షీణత తీవ్రమైన సమస్యగా మారిందని, ఈ విపత్కర పరిస్థితుల్లో మనం మన నేలను కాపాడుకోకపోతే దేశంలో...
కెటిఆర్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన పవన్ కళ్యాణ్
చంద్రబాబు, బాలినేని, కె.లక్ష్మణ్ లను నామినేట్ చేసిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను జనసేన అధ్యక్షులు పవన్...
పార్లమెంటు పనిచేస్తలేదు…ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరవుతోంది: చిదంబరం
న్యూఢిల్లీ: భారత్లో పార్లమెంటు సరిగ్గా పనిచేయడంలేదు, ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది, అన్ని రాజ్యాంగ సంస్థలను చెప్పుచేతుల్లోకి తీసేసుకున్నారన్న ముగింపుకు తానొస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. గత...
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
ఉప రాష్ట్రపతి ధన్కర్
భారీ మెజార్టీతో గెలిచిన జగదీప్ ధన్కర్
మార్గరేట్ అల్వాకు 182 ఓట్లు
528 ఓట్లతో 70 శాతం మద్దతుతో విజేత
షెకావత్ తరువాత ఈ పదవిలో రెండో జాట్నేత
న్యూఢిల్లీ : దేశ ఉపరాష్ట్రపతి...
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
న్యూఢిల్లీ: తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంటు ఉభయసభలు..లోక్ సభ, రాజ్యసభకు సంబంధించిన సభ్యులు నేడు(శనివారం) ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎన్ డిఏ తరఫున జగ్దీప్ ధన్కర్, ప్రతిపక్షం తరఫున మార్గరేట్ అల్వా పోటీపడుతున్నారన్నది...
ఎంపీలకు క్రిమినల్ కేసుల్లో అరెస్టు నుంచి మినహాయింపు లేదు: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు క్రిమినల్ కేసుల్లో అరెస్టు నుంచి ఎలాంటి మినహాయింపు పొందజాలరని, సభ జరుగుతున్నప్పుడు చట్టాన్ని అమలు చేసే సంస్థలు జారీ చేసే సమన్లను తప్పించుకోలేరని రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు...
వజీర్ఎక్స్ డైరెక్టర్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు
రూ.64.67 కోట్ల ఆస్తుల స్తంభన
ముంబై:ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆగస్టు 5న క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫారమ్ వజీర్ఎక్స్(WazirX)ని నిర్వహిస్తున్న జన్మై ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరి ప్రాంగణంలో సోదాలు నిర్వహించింది. రూ. 64.67 కోట్ల...
నేరాలు జీరో కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: న్యూయార్క్ తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్...
బిజెపిలోకి మాజీ కాంగ్రెస్ నేత..
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ తన భార్య రేణుక బిష్ణోయ్తో కలసి గురువారం బిజెపిలో చేరారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడైన కుల్దీప్ బిష్ణోయ్...
భారత న్యాయ వ్యవస్థ
బ్రిటీష్ కాలంలో న్యాయవ్యవస్థ..
బ్రిటీష్కు పూర్వం దివ్య పరీక్షలు ఉన్నాయి.
బ్రిటీష్ వారు దివ్య పరీక్షలు రద్దు చేసి అద్భుతమైన న్యాయవ్యవస్థను పరిచయం చేశారు.
బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటగా రెండు న్యాయస్థానాలు ఏర్పాటు చేసింది.
1. సదర్...