Saturday, May 4, 2024
Home Search

ఆఫ్రికా - search results

If you're not happy with the results, please do another search

యువతరంతోనే దేశ భవిత

మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా పునాది వంటిది. విజ్ఞానమే కేంద్రంగా ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రపంచ దేశాలు అగ్రగామిగా ఎదగడానికి ముందుకెళ్తున్న తరుణంలో యువత కీలకం కానుంది. కావున...

నైగర్‌లో తిరుగుబాటు అల్లర్లు..

న్యూఢిల్లీ : ఆఫ్రికా దేశం నైగర్‌లో హింసాకాండ పెరుగుతోంది. తిరుగుబాటుతో దేశమంతా సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు అక్కడ ఉండడం మంచిది కాదని, వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి వచ్చేయాలని భారత విదేశీ...

జైసల్మేర్‌లో అతి ప్రాచీన డైనోసార్ శిలాజం లభ్యం

హైదరాబాద్: ఐఐటి రూర్కే, జియోలాజికల్ సర్వేఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) శాస్త్రవేత్తలు దేశం లోని రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో చారిత్రాత్మకమైన పరిశోధనలు చేపట్టారు. పొడవాటి మెడ, మొక్కలు ఆహారం తీసుకునే అతి ప్రాచీన...
Delhi Ordinance Bill in Parliament

ప్రజాస్వామ్యానికి పరీక్ష ఢిల్లీ బిల్లు

భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని మన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మనమంతా గర్వంగా చెప్పుకొంటుంటాము. మనతో పాటు స్వాతంత్య్రం పొంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు...
New challenge for India with China Djibouti port

ఇండియాకు సరికొత్త సవాలు

న్యూఢిల్లీ : సముద్ర జలమార్గాల్లో ఆధిపత్య ధోరణులతో చైనా భారత్‌కు పలు సవాళ్లు విసురుతోంది. కాంబోడియాలో చైనానిర్మిత నూతన పోర్టు భారతదేశానికి తలపోటు అయింది. ఈ ప్రాంతీయ భద్రతకు చైనా చర్యలు విఘాతంగా...
Medical-tourism-Hub

మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్

క్రమంగా పెరుగుతున్న నగరానికి వచ్చే విదేశీ రోగులు తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు హైదరాబాద్ : మెడికల్ టూరిజం ప్రధాన హబ్‌గా హైదరాబాద్ నగరం మారింది. కొవిడ్ పరిస్థితుల తర్వాత నగరానికి వచ్చే...

నైగర్ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు.. బందీగా దేశాధ్యక్షుడు

నియామి : పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌లో దేశాధ్యక్షుడు మహ్మద్ బజౌమ్‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు చేసింది. అధ్యక్షుడి నివాసాన్ని బుధవారం చుట్టుముట్టి బజౌమ్, ఆయన కుటుంబాన్ని సైన్యం అదుపు లోకి తీసుకుంది....
Fast growing food industry sector

వేగంగా వృద్ధిచెందుతున్న ఆహార పరిశ్రమ రంగం

కేటరింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ హైదరాబాద్‌లో రూ.7100కోట్లు పెట్టుబడి హైదరాబాద్ : ఆహార పరిశ్రమ రంగం వేగంగా వృద్ధిచెందుతూ వస్తోందని పుడ్‌లింక్ సిఈవో సంజయ్ వజిరాణి వెల్లడించారు. తమ సంస్థను ఆహరోత్పత్తులకు పేరుమోసిన హైదరాబాద్ నగరానికి విస్తరించనున్నట్టు...

యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ.కోటి 64 లక్షలు

యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. మంగళవారం 21 రోజుల హుండీ లెక్కింపులో రూ.1,64,34,524 (1 కోటి 64 లక్షల, 34 వేల, 524) రూపాయలు ఆదాయం వచ్చినట్లు...

సరిహద్దులు దాటిన డ్రగ్స్ డబ్బులు

సిటిబ్యూరోః డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తులో మరింత లోతుకు వెళ్లడంతో షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. ఆఫ్రికాకు చెందిన నిందితుడి పేరుపై జరుగుతున్న డ్రగ్స్ దందాలో నిందితులు తీసుకున్న...
Director anil kanneganti interview on Hidimba Movie

షాకింగ్ ఎలిమెంట్స్ సర్ ప్రైజ్ చేస్తాయి: డైరెక్టర్ అనిల్ కన్నెగంటి

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్...
Poverty Statistics: The Facts

పేదరిక లెక్కలు: వాస్తవాలు

ప్రపంచ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపిఐ) 2023 ప్రకారం మన దేశం గడచిన పదిహేను సంవత్సరాలలో 41.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి విముక్తి కలిగించినట్లు ప్రకటించారు. ఎందరో ఈ వార్తను చదివి...
The youth should walk forward with the legacy of the revolution

విప్లవ వారసత్వంతో యువత ముందుకు నడవాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హైదరాబాద్ : వివేకానంద స్పూర్తితో- భగత్ సింగ్, చేగువేరా విప్లవ వారసత్వంతో యువత ముందుకు నడవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపు నిచ్చారు. అఖిల...
PM Modi Warning To Pakistan

ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణి వద్దు

న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్‌సిఓ దేశాలు వెనకాడకూడదని కూడా ఆయన స్పష్టం...
US Magazine Article on India's emergence in Middle East

మధ్యప్రాచంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్

మధ్యప్రాచంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్ గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న అత్యంత ఆసక్తికర పరిణామం ఇదే అమెరికా ప్రముఖ మ్యాగజైన్ విశ్లేషణ న్యూఢిల్లీ: భారత దేశం మధ్య ప్రాచ్యంలో ఓ ప్రముఖ శక్తిగా ఎదగడం...

స్మగ్లర్ పొట్టలో 43 హెరాయిన్ క్యాప్సూల్స్: వెలికితీసిన డిఆర్‌ఐ అధికారులు

న్యూస్ డెస్క్: దేశంలోకి స్మగ్లింగ్ చేసిన హెరాయిన్‌ను ఒక ఆఫ్రికా జాతీయుడి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్‌ఐ) అధికారులు కక్కించారు. దాదాపు రూ. 5 కోట్ల విలువైన 43 హెరాయిన్‌ను దాచిన...

వెల్‌డన్ యశ్వంత్.. మరిన్ని విజయాలు సాధించాలి

మరిపెడ: వెల్‌డన్ యశ్వంత్.. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ అన్నారు. ఇటివల మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపు పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ యువ పర్వతారోహుడు భూక్య యశ్వంత్...

యువతకు ఆదర్శం భూక్య యశ్వంత్ నాయక్

మరిపెడ: పర్వతారోహుడు భూక్య యశ్వంత్ నాయక్ యువతకు ఆదర్శంగా నిలిచాడని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించి దేశ, రాష్ట్ర ఖ్యాతిని నలుమూలలా చాటాలని తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ అన్నారు. వివిధ...
Modi from US to Egypt

అమెరికా నుంచి ఈజిప్టుకు మోడీ

ప్రధానికి ముస్తాఫా సాదరస్వాగతం నేడు పలువురు మేధావులతో ఇష్టాగోష్టి కైరో : భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఈజిప్టు రాజధాని కైరో చేరుకున్నారు. ఈజిప్టులో రెండు రోజుల పర్యటనలో ఉంటారు. అమెరికా పర్యటన...

ఎవరీ ప్రిగోజిన్?

మాస్కో: రష్యా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్ గ్రూపు ఒక ప్రైవేటు సైన్యం. దీని అధిపతి యేవ్‌జెని ప్రిగోజిన్ ఒకప్పుడు అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. 2014లో మొదటి సారి ఈ...

Latest News