Home Search
ఆఫ్రికా - search results
If you're not happy with the results, please do another search
సియారా లియోన్లో దేశవ్యాప్త కర్ఫూ
ఫ్రీటౌన్( సియారా లియోన్): సాయుధ దుండగులు దేశ రాజధానిలోని సైన్యానికి చెందిన ప్రధాన బారక్స్పై దాడి చేయడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని, తిరుగుబాట్లు చోటు చేసుకోవచ్చన్న భయంతో ఆఫ్రికా దేశమైన సియారా...
‘కాప్28’ వాతావరణ వ్యాపారమా?
సుమారు అర్ధ శతాబ్ది కాలంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పుకు విఘాతం కలిగిస్తున్న కాలుష్య సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఏడాది సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఈ సదస్సులు వాతావరణ కాలుష్యం...
‘నిర్భయ’లకు రక్షణ కల్పించలేమా?
ప్రకృతిలో స్త్రీ, పురుషులు సర్వసమాన భాగాలే అయినప్పటికీ స్త్రీ ద్వితీయ శ్రేణి పౌరులుగా లింగ వివక్షతో అణచివేస్తూ, వారి పట్ల చులకన భావనలు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, బాలికలపై లైంగిక దాడులు, బాల్య...
మిలిటరీ స్టేడియంలో తొక్కిసలాట: 37 మంది మృతి
కిన్షాసా : ఆఫ్రికా దేశమైన రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మిలిటరీ స్టేడియంలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 37 మంది ప్రాణాలు కోల్పోగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. బ్రజ్జావిల్లేలో గత వారం రోజులుగా...
వీటోలతో ఇజ్రాయెల్కు అమెరికా దన్ను!
ప్రచ్ఛన్న యుద్ధం వలన ప్రపంచంలో శాంతి కొరవడిందని అనేక మంది చెబుతారు, దానికి సోవియట్ యూనియనే అని కూడా నిందించేవారు లేకపోలేదు. దాన్ని 1990 దశకంలో విచ్ఛిన్నం చేశారు. అప్పటికి వివిధ ప్రాంతాల్లో...
గాజాలో పౌరుల మరణాలపై ప్రధాని ఆందోళన
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజాలో వేలాది మంది అమాయక పౌరులు మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు బలవుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో సాధారణ...
పిల్లలు భూమికి భవిష్యత్తు
There is a brilliant child locked inside every student. - Marva Collins
The greatest legacy one can pass on to one’s children and grandchildren is...
శ్రీ సిటీలో డైకిన్ మూడో తయారీ కేంద్రం ప్రారంభం
న్యూఢిల్లీ: 2023 సంవత్సరం చివరి నాటికి, భారతదేశంలో తమ మూడవ అత్యాధునిక తయారీ కేంద్రం వద్ద కార్యకలాపాలను డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించనుంది. దాదాపు 75 ఎకరాల విస్తీర్ణంలో...
బిఆర్ఎస్ తరపున 100 మంది ఎన్నారైలు ప్రచారంలో పాల్గొంటారు
ప్రభుత్వ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా
ప్రజల్లోకి తీసుకెళతాం
కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఓటేయ్యాలి
గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభమైందని, ఈ ప్రచారంలో వివిధ దేశాలకు చెందిన...
పాలస్తీనా విముక్తే శాంతికి మార్గం!
ఆసియా, ఐరోపా, ఆఫ్రికా మూడు ఖండాలకు ముఖ ద్వారంగా వ్యూహాత్మక ప్రాంతాన వున్నది పాలస్తీనా! యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల జన్మస్థానం! మోజెస్ జీసస్ ముహమ్మద్ ప్రవక్తలను ‘టాల్ముజ్ బైబిల్ ఖురాన్ మత...
1901 నుంచి ఆరోసారి అతిస్వల్పంగా ఈశాన్య రుతుపవనాల వర్షాలు
న్యూఢిల్లీ : సాధారణంగా దక్షిణ భారతం లోని ముఖ్యమైన ప్రాంతాల్లో అక్టోబర్ నెలలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో భారీగా వర్షాలు కురియడం పరిపాటిగా వస్తోంది. కానీ ఈఏడాది అక్టోబర్లో ఈశాన్య రుతుపవనాల వర్షాలు...
నైజీరియా పడవ ప్రమాదం లో 17 మంది మృతి
అబూజా: ఆఫ్రికా లోని నైజీరియాలో బెన్యూ నదిలో పడవ బోల్తా పడి 17 మంది మృతి చెందగా, మరో 70 మంది గల్లంతయ్యారు. తారాబా రాష్ట్రం లోని అర్డోకోలా జిల్లాలో దేశం లోనే...
దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ మృతి
న్యూఢిల్లీ: భారత మాజీ స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేడీ సోమవారం మృతి చెందారు. భారత అలనాటి మేటి స్పిన్నర్లలో ఒకరిగా బిషన్...
మానవ హక్కుల రక్షణ మార్గం
ప్రతి దేశం శతాబ్దాల నుండి సొంత చరిత్రతో, సంస్థలతో, సంప్రదాయాలతో, జీవన మార్గాలతో, తాత్వికతలతో పరిణామం చెందింది. ప్రపంచ దేశాల మధ్యజ్ఞాన మార్పిడి వంటి నిరంతర పద్ధతుల ద్వారా ఈ పరిణామం సాధ్యపడింది....
పపంచ ఆహార సూచీలో మరింత దిగజారిన భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆకలి సూచీ2023లో భారత్ మరింత దిగజారింది. మొత్తం 125 దేశాలతో రూపొందించిన జాబితాలో మన దేశం 111వ స్థానంలో నిలిచింది. 2022లో మొత్తం 121 దేశాల్లో107వ స్థానంలో నిలవగా 2023లో...
స్త్రీలకు సమాన వేతనాలు ఎప్పుడు?
2023 సంవత్సరాని కి గాను ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మ క నోబెల్ బహు మతిని అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్కి వరించింది. స్త్రీ పురుషుల మధ్య వేతనాలు, లేబర్ మార్కెట్...
ప్రపంచ ఆర్థికవేత్తగా ఎదిగిన రవీందర్ రేనా
ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఎదురులేని శక్తిగా, స్వయంకృషితో అసామాన్య విద్యావేత్తగా, తెలంగాణ బిడ్డగా అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్గా, ఆసియా, -పసిఫిక్, ఆఫ్రికాలో 31 సంవత్సరాలకు పైగా...
పెరిగిన అప్పులు, తగ్గిన అభివృద్ధి
వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ‘శుభవార్తలు’ చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రూ. 6.43 లక్షల...
మహిళల కోటా బిల్లు సిగ్గుచేటు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనుగడ సాగిస్తూ, ప్రజాస్వామ్యంపై మాతృక భారత దేశం అని చెప్పుకుంటున్న సమయంలో, స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లకు, మరో 25 ఏళ్లలో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ‘అమృతకాలం’ లక్ష్యం...
కారికేచర్ల సిద్ధహస్తుడు
ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారుడు అజిత్ నైనన్ మాథ్యూ సెప్టెంబర్ 8న మైసూరులో మరణించారు. చిన్ననాటి నుండి ఆయనకు చిత్రకళపై ఎంతో ఆసక్తి ఉండేది. అయిదేళ్ల వయసులోనే స్కూల్లో మొదటి కార్టూన్ వేశారు. ఇంత...