Home Search
ఎయిర్పోర్ట్ - search results
If you're not happy with the results, please do another search
తిరుమలలో కొత్త నిబంధనలు..
హైదరాబాద్ : తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ అమల్లోకి వస్తోంది. తిరుమలలో ప్రధానంగా.. శ్రీవారి సర్వ దర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం...
నేడు కామారెడ్డికి సిఎం కెసిఆర్..
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కుర్ మండలం తిమ్మాపూర్లో తెలంగాణ తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని సీఎం కార్యాలయ అధికారులు కామారెడ్డి...
తుక్కుగూడ ఓఆర్ఆర్ వరకు మెట్రో విస్తరణ!
తుక్కుగూడ ఓఆర్ఆర్ వరకు మెట్రో విస్తరణ !
త్వరలో అధ్యయనం చేయనున్న మెట్రో అధికారులు
ఐటి రంగం విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్: రాయదుర్గం నుంచి మొదలై శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు (31 కిలోమీటర్ల) మేర...
తెలంగాణ శత్రు దేశమా?
తెలంగాణపై మోడీ ప్రభుత్వం శతృదేశంపై పగపట్టినట్లుగా వ్యవహరిస్తున్నదని.. మెట్రో రైల్ కొత్త పనులకు మోకాలడ్డుతోందని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం శాసనసభ లో...
ఎన్టీఆర్ ను కలిసిన టీమిండియా క్రికెటర్లు.. ఫోటోలు వైరల్
హైదరాబాద్: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టీమిండియా క్రికెటర్లు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేపు(బుధవారం) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య...
హైదరాబాద్ చేరుకున్న టీమిండియా
మన తెలంగాణ/హైదరాబాద్: న్యూజిలాండ్తో జరిగే తొలి వన్డే కోసం ఆతిథ్య టీమిండియా సోమవారం హైదరాబాద్ చేరుకుంది. తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో భారత జట్టు సభ్యులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కెప్టెన్ రోహిత్...
కరోనా హైరానా..
న్యూఢిల్లీ/బెంగళూరు/పాట్నా: దేశంలో విదేశీ కరోనా భయాలు ఎక్కువ అయ్యాయి. విదేశాలకు వెళ్లి తిరిగి దేశానికి వస్తున్న వారిలో ఎక్కువ మందికి కరోనా ఉన్నట్లు నిర్థారణ కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారి కలవరం...
హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్..
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్...
సర్వే షురూ
శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు మెట్రో రైల్ ఎండి ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా మెట్రో రైల్ నిర్మాణం అలైన్మెంట్...
మన మెట్రో వరల్డ్ క్లాస్
ప్లాట్ఫామ్స్కు స్క్రీన్ డోర్స్ మెట్రో రైలు వస్తేనే ఓపెన్
గంటకు 120 కి.మీ. స్పీడ్తో పరుగులు
రాయదుర్గం నుంచి నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్కు
27.5 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్..
ఒక కి.మీ. రోడ్ లెవల్లో...
ప్రయాణికులను ఆకట్టుకుంటున్న సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ కొత్త లోగో
మనతెలంగాణ/హైదరాబాద్ : రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ కొత్త లోగో ప్రయాణికులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. తొలి...
ప్రజా రవాణా పటిష్టం
నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం
రానున్న రోజుల్లో ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ కీలకం
నగర ప్రజల జీవితాల్లో ఇది భాగం కానుంది...
మెట్రో రైల్ రెండో దశ విస్తరణ నేపథ్యంలో నగర మంత్రులు,...
ఎయిర్పోర్టుకు మెట్రో
డిసెంబర్ 9న శంకుస్థాపన మైండ్స్పేస్ నుంచి శంషాబాద్ వరకు..
రూ.6,250 కోట్ల వ్యయం.. 31కి.మీ మేర నిర్మాణం ప్రతి 5కి.మీలకు
ఒక స్టేషన్ మెట్రో రాకతో తగ్గనున్న ప్రయాణ సమయం
మన తెలంగాణ/హైదరాబాద్:...
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. 15మంది అరెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఎంతగా ప్రయత్నించినా బంగారం స్మగ్లింగ్కు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా విదేశాల నుంచి అక్రమంగా బంగారం...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు
బేగంపేట ఎయిర్పోర్ట్ ద్వారా నగదు బదిలీ
తెరపైకి శరత్ చంద్రారెడ్డి భార్య పేరు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు...
ఒకే రోజు 61 కిలోల బంగారం స్వాధీనం..
ముంబై : ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ చరిత్రలో తొలిసారి ఒకే రోజు 32 కోట్ల విలువైన 61 కిలోల బంగారాన్ని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకోగలిగారు. ఈనెల...
ఎయిర్షోలో ఢీకొన్న యుద్ధ విమానాలు: ఆరుగురి మృతి (వీడియో)
యునైటెడ్ స్టేట్స్: అమెరికా టెక్సాస్లోని డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్లో శనివారం జరిగిన ఎయిర్ షోలో రెండు విమానాలు గాల్లో ఢీకొన్నాయి. వెంటనే నేలపై పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది...
హైదరాబాద్కు చేరుకున్న మోడీ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విశాఖపట్నంలో ముగిసింది. మోడీ విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి బిజెపి నేతలు స్వాగతం పలికారు. బేగంపేటలో ప్రధాని మోడీ...
కేరళ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ టేకోవర్ చేయడాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో, మీడియా నివేదికల ప్రకారం,...
జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మార్పు
న్యూఢిల్లీ : విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ రంగ దిగ్గజ కంపెనీ జిఎంఆర్ ఇన్ఫ్రాస్టక్చర్ పేరు మారింది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కంపెనీని వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి కొత్త పేరు అమలులోకి వచ్చిందని...