Wednesday, May 15, 2024
Home Search

కుంభకోణం - search results

If you're not happy with the results, please do another search
Kejriwal eat mangoes daily in Jail Says ED

బెయిల్ కోసం.. జైలులో రోజూ మామిడి పండ్లు తింటున్నారు: ఇడి

సుగర్ లెవల్స్ పెరిగేందుకు కేజ్రీవాల్ పాట్లు జైలులో రోజూ మామిడి పండ్లు తింటున్నారు అనారోగ్య కారణాలతో బెయిల్ కోసం ఎత్తుగడ కోర్టులో ఇడి వాదన న్యూఢిల్లీ: టైమ్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన...
9 days judicial custody for Kavitha

కవితకు 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను ఈడీ కస్టడీ నుంచి సిబిఐ ఆధీనంలోకి తీసుకుని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో మూడు రోజులు ఆమెను...
Female tycoon sentenced to death in Vietnam

లక్ష కోట్ల మోసం… మహిళా టైకూన్‌కు మరణశిక్ష

హనోయ్: వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన, వాన్ థిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ట్రూంగ్ మై లాన్ దాదాపు లక్ష కోట్లకు (12.5 బిలియన్ డాలర్లు) సంబంధించి...
Why arrest Kavitha in jail again?

జైల్లో ఉన్న కవితను మళ్లీ అరెస్టు చేయడమేంటి?

ఓ కేసులో జైలులో ఉన్నవారిని, మరో కేసులో అరెస్టు చేసేందుకు వీలు కల్పించేదే పిటి వారెంట్ రెండింట్లోనూ బెయిల్ వస్తేనే.. జైలు నుంచి బయటికి న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఇప్పటికే అరెస్టయి.....
Lalu two daughters among 22 RJD candidates from Bihar

లోక్‌సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు

22 మంది పేర్లను ప్రకటించిన ఆర్‌జెడి పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) బీహార్‌లో 23 లోక్‌సభ సీట్లలోకి 22 సీట్లకు తమ అభ్యర్థుల పేర్లను లాంఛనంగా ప్రకటించింది. ప్రతిపక్ష ‘మహాఘట్‌బంధన్’లో భాగస్వామ్య...
Supreme Court shock to Kejriwal

సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.తనను ఇడి అరెస్టు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇడి అరెస్టు చేయడంపై అత్యవసరంగా విచారణ చేప్టటాలని కేజ్రీవాల్ న్యాయవాది న్యాయస్థానంలో...
Adjournment of judgment on Kejriwal's interim bail

సిఎంకు ప్రత్యేక హక్కుల్లేవ్.. కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

ముఖ్యమంత్రికో న్యాయం..సామాన్యుడికో న్యాయం ఉండదు  విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదు  నిందితుడి వీలును బట్టి విచారణ సాగదు  ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం  కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధమే సబబే..రిమాండ్‌ను...

ఇక బిఆర్‌ఎస్ ఖేల్ ఖతం

మనతెలంగాణ/హైదరాబాద్ :తెలంగాణ లో బిఆర్‌ఎస్ పార్టీ ఖేల్ ఖతం అని, త్వరలోనే 25 మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రులు ఉత్త...
Parliament security breach

ఫోన్ ట్యాపింగ్‌కు నియంత్రణ ఎక్కడ!

రాజకీయాల్లో పార్టీల వ్యూహాలు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రత్యర్థులను, విపక్షాలను కట్టడి చేయడానికి అధికార పార్టీలు ఫోన్ ట్యాపింగ్‌ను బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటున్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఫోన్ ట్యాపింగ్‌కు కూలిపోయిన రాజ్యాలు, రాజ్యాధినేతలున్నారు....
Kalpana Soren meets Sunita Kejriwal

సునీత కేజ్రీవాల్‌తో కల్పన సోరెన్ భేటీ

న్యూఢిల్లీ : ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ శనివారం ఢిల్లీలో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం 6...
ED summoned AAP Transport Minister Kailash Gahlot for questioning

మరో ఆప్ మంత్రిని ప్రశ్నించిన ఇడి

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తాజా పరిణామం న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన మరో ఢిల్లీ మంత్రి శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి)...

న్యాయ వ్యవస్థపై కేంద్రం ఒత్తిడి

ప్రియాంక గాంధీ ఆరోపణ న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత న్యాయ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెడుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. స్వతంత్ర,...

విపక్షాలపై ‘ఐ’టీ

న్యూఢిల్లీ : పన్ను మదింపు ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటలకే రూ. 1800 కోట్లకు పైబడిన పన్ను బకాలయు చెల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీకి...

ఆదివారం ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో మెగా ర్యాలీ

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అర్వింద్ కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేసినందుకు నిరసన సూచకంగా రామ్‌లీలా మైదాన్‌లో ‘ఇండియా’ కూటమి మెగా ర్యాలీ నిర్వహణకుఢిల్లీ పోలీసులు అనుమతిఇచ్చారు. ప్రతిపక్ష కూటమిలో భాగమైన 13...

హిమాచల్ స్కాలర్‌షిప్ స్కామ్‌పై సిబిఐ చార్జిషీట్లు

హిమాచల్ ప్రదేశ్‌లో కోట్లాది రూపాయల స్కాలర్‌షిప్ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సిబిఐ 20 సంస్థలు, 105 మంది వ్యక్తులపై చార్జిషీట్లు దాఖలు చేసిందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కేటగరీల...
Sunita Kejriwal started the 'Kejriwal Ko Aashirwad' WhatsApp campaign

‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద్’ వాట్సాప్ ప్రచారాన్ని ఆరంభించిన కేజ్రీవాల్ భార్య

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని స్థానిక కోర్టు ఏప్రిల్ 1 వరకు పొడగించిన నేపథ్యంలో, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్  వాట్సాప్ ప్రచారం ‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద్’ను ఆరంభించారు. ‘...

కేజ్రీవాల్‌కు భారీ ఊరట

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి...

అవినీతిపరులంతా బిజెపిలోనే ఉన్నారు

భారతదేశంలోని అత్యంత అవినీతిపరులను బిజెపి చేర్చుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికల తరుణంలో గనుల దిగ్గజం గాలి జనార్దన రెడ్డిని తిరిగి బిజెపి చేర్చుకోవడంపై కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల బాణాన్ని...
Konda Surekha Slams Errabelli Dayakar Rao in Phone Tapping Case

‘ఫోన్ ట్యాపింగ్ లో ఎర్రబెల్లి హస్తం’!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన భర్త మురళి ఫోన్ ను కూడా గతంలో...
AAP Social Media DP Campaign Start

ఆప్ సోషల్ మీడియా డిపి ప్రచారం ప్రారంభం

రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలకు పిలుపు న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు తమను బలపరచాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సోమవారం సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆమ్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ...

Latest News