Monday, June 17, 2024
Home Search

కేంద్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రకటించనున్న కేంద్రం

న్యూఢిల్లీ: నవతరం టెక్నాలజీ ప్రభావ శీలురు, రూపకర్తలను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రియేటర్స్ అవార్డులను త్వరలోనే ప్రకటించనుందని అధికార వర్గాలు శుక్రవారం తెలియజేశాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియాతో సంబంధాలు కలిగి...
Will Build As Many Schools As You Send Summons

కేంద్రానికి కేజ్రీవాల్ సవాలు

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు పంపితే అన్ని ప్రభుత్వ పాఠశాలలను తాను నగరంలో నిర్మిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. శుక్రవారం మయూర్ విహార్...
Rahul allegations false: Centre explanation on Modi's Caste

రాహుల్ ఆరోపణలు ఆవాస్తవం.. మోడీ కులంపై కేంద్రం వివరణ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇతర వెనుకబడిన కులానికి(ఓబిసి) చెందిన కుటుంబంలో జన్మించలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం గురువారం స్పందించింది. భారత్ జోడో న్యాయ యాత్రలో...

భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించిన కేంద్రం

హైదరాబాద్: బియ్యం ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయాలను ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని...
Kishan Reddy comments on Group-1 notification on February 1

గ్రూప్-1 నోటిఫికేషన్.. ప్రభుత్వంపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ యవతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 1న గ్రూప్-1...
Kishan Reddy

బిజెపి నాయకులు, కార్యకర్తలు కసితో పని చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్‌:  నాయకులు, కార్యకర్తలంతా తమ తమ బూత్‌లలో తాము గెలవాలి అనే కసితో పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో శనివారం మాజీ ఎంపీ కొండా...

కేంద్ర నిధులను పక్కదారి పట్టించిన గత సర్కార్: ఎంపి ధర్మపురి అరవింద్

బోధన్ ః రాష్ట్రంలోని గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని, అభివృద్ధి చేయలేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్...

బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు..

సిరిసిల్ల : బిజెపి కార్యకర్తల జోష్ చూసిన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నాయని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారంలో...
Declare holiday on 22nd of this month: Bandi Sanjay

ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరీంనగర్ పర్యటన

వేలాది మంది కార్యకర్తలతో జరిగే సమ్మేళనానికి హాజరు బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు: బండి సంజయ్ మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ పర్యటించి, బిజెపి...

రాష్ట్రాల హక్కులను హరించిన కేంద్ర బిజెపి పదేళ్ల పాలన : సిఎం స్టాలిన్

చెన్నై: కేంద్రం లోని బీజేపీ పదేళ్ల పాలన ...రాష్ట్రాలు తమ హక్కులు కోల్పోయేలా చేసిందని, విద్య, భాష, ఆర్థిక, న్యాయ రంగాల్లో రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తూనే ఉంటోందని, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె...

కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశం ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంట్...
supreme court

సిఇసి, ఇసిల నియామక చట్టంపై కేంద్రానికి నోటీసులు

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్( సిఇసి), ఎన్నికల కమిషనర్ల నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన చట్టంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే ఈ చట్టాన్ని...

సిఇసి, ఇసిల నియామక చట్టంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ:ప్రధాన ఎన్నికల కమిషనర్( సిఇసి), ఎన్నికల కమిషనర్ల నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన చట్టంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే ఈ చట్టాన్ని కొట్టి...
Special training centers should be established for skill development of disabled persons

వికలాంగుల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ఎన్‌పిఆర్‌డి డిమాండ్ మన తెలంగాణ / హైదరాబాద్ : వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల అధినేత పఠాన్ ఉమర్ ఖాన్ అన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ...
Parliament budget meetings from January 31

కేంద్ర బడ్జెట్‌లో మహిళా రైతులకు శుభవార్త !

పెట్టుబడి సాయం రూ. 12,000కి పెంపు జవవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు జరగనున్న జడ్జెట్ సమావేశాల ప్రారంభం...

కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్ ః రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఒత్తిడి పెంచుతామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం...
Union Minister Smriti Irani attends Haj Umrah conference in Saudi

సౌదీలో హజ్‌ఉమ్రాహ్ సదస్సుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

జెడ్డా : సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్న తృతీయ హజ్‌ఉమ్రాహ్ ప్రారంభ సదస్సుకు మంగళవారం కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ యాత్రికులకు సౌకర్యాలు, సేవలు విస్తృతంగా...
Number of Aadhaar centers should be increased immediately: Tammineni

ఆధార్ కేంద్రాల సంఖ్యను తక్షణమే పెంచాలి : తమ్మినేని

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు, ఇతరత్రా అవసరాలకు, ఇటీవల ‘అభయహస్తం’ పథకానికి అధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో 'మీసేవా కేంద్రాల' వద్ద విపరీతంగా రద్దీ పెరిగిందని, గడువులోగా తమ...
During the month-long rule... the government came closer to the people

నెల రోజుల పాలనలో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది

నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్ : నెల రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని నీటి పారుదల, పౌర సరఫరాల...
CM Revanth Reddy collusion with past rulers: BJP leader DK Aruna

కాళేశ్వరంపై విచారణకు ప్రభుత్వం ఎందుకు మౌనం

గత పాలకులతో సిఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కు: బిజెపి నేత డికె అరుణ మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిందని, గతంలో సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్ ఇప్పుడు...

Latest News

పవర్ పటాకా!