Saturday, May 25, 2024
Home Search

కేంద్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Pernod Ricard India MoU with Maharashtra Govt

మహారాష్ట్ర ప్రభుత్వంతో పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఒప్పందం

వైన్, స్పిరిట్స్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన Pernod Ricard India, ఈ రోజు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాల్ట్ స్పిరిట్స్ డిస్టిలరీని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం...
Modi tweet on Farmers

రైతుల డిమాండ్‌ను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధం: మోడీ

ఢిల్లీ: రైతుల నిరసనల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని, ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు....

కేంద్రం గ్రాంట్ల కోసం ఎదురు చూపులు

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, బకాయిలను వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర భుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ‘ఎలాగై నా సరే’...
Stalemate in formation of new govt in Pakistan

పాక్ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’

పిపిపి చైర్మన్ బిలావల్ జోస్యం ఇతరులు తమ వైఖరి మార్చుకోక తప్పదు ఇస్లామాబాద్ : ‘ఎవరో ఒకరు తమ వైఖరి మార్పునకు సిద్ధంగా లేకపోతే’ పాకిస్తాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’ నెలకొనవచ్చని తాను భావిస్తున్నట్లు...
The Medaram fair should be recognized as a national festival by the Centre

మేడారం జాతరను కేంద్రం జాతీయ పండగగా గుర్తించాలి

జాతర నిర్వహణకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది ఆలయ అభివృద్దికి రూ. 110 కోట్లు కేటాయింపు: మంత్రి సీతక్క మన తెలంగాణ/హైదరాబాద్:  ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన అదివాసీ గిరిజన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని...
A mafia of coaching centers is behind the new Group-1 notification

కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ వెనుక కోచింగ్ కేంద్రాల మాఫియా ఉంది

కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి సిఎం రేవంత్‌ రెడ్డి లబ్ది పొందాలని చూస్తున్నారు బిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన...
Modi govt discuss with farmers

రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం రెడీ

ఢిల్లీ: తన డిమాండ్లను పరిష్కరించాలని రైతులు 'ఢిల్లీ చలో' కార్యక్రమం చేపట్టడంతో వారితో మాట్లాడేందకు కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అర్జున్ ముండా తెలిపారు. రైతులు పంజాబ్ నుంచి హర్యానాలోకి ప్రవేశించేటప్పుడు...
KRMB

కెఆర్‌ఎంబిని కేంద్రానికి అప్పగించం

గత ప్రభుత్వం కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు రాయలసీమ లిఫ్ట్ ఇరేగేషన్‌కు రోజుకు 3 టిఎంసిల తరలిపు 50 శాతం నీటి ఏపి అక్రమంగా తన్నుకు పోయింది తెలంగాణ నీటి పారుదలపై అసెంబ్లీలో పవర్ పాయింట్...
Foundation stone laying for 'South Indian Cultural Centre' today

నేడు ‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’కు శంకు స్థాపన

ముఖ్య అతిథిగా హాజరుకానున్న వెంకయ్య నాయుడు పద్మ అవార్డు గ్రహీతలకూ కేంద్ర ప్రభుత్వం తరఫున పౌర సన్మానం మన తెలంగాణ / హైదరాబాద్ : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న...
Kishan Reddy

మోడీ నాయకత్వంలో మూడోసారి కేంద్రంలో అధికారం

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీకి అనుకూల వాతావరణం విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రజలందరూ మోడీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి...
Farmers Delhi Chalo protest

మళ్లీ రైతుల చలో ఢిల్లీ… ఉలిక్కి పడుతున్న కేంద్రం

రైతులు మరోసారి చలో ఢిల్లీ ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఈనెల 13న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని 200 రైతు...

నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రకటించనున్న కేంద్రం

న్యూఢిల్లీ: నవతరం టెక్నాలజీ ప్రభావ శీలురు, రూపకర్తలను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రియేటర్స్ అవార్డులను త్వరలోనే ప్రకటించనుందని అధికార వర్గాలు శుక్రవారం తెలియజేశాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియాతో సంబంధాలు కలిగి...
Will Build As Many Schools As You Send Summons

కేంద్రానికి కేజ్రీవాల్ సవాలు

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు పంపితే అన్ని ప్రభుత్వ పాఠశాలలను తాను నగరంలో నిర్మిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. శుక్రవారం మయూర్ విహార్...
Rahul allegations false: Centre explanation on Modi's Caste

రాహుల్ ఆరోపణలు ఆవాస్తవం.. మోడీ కులంపై కేంద్రం వివరణ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇతర వెనుకబడిన కులానికి(ఓబిసి) చెందిన కుటుంబంలో జన్మించలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం గురువారం స్పందించింది. భారత్ జోడో న్యాయ యాత్రలో...

భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించిన కేంద్రం

హైదరాబాద్: బియ్యం ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయాలను ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని...
Kishan Reddy comments on Group-1 notification on February 1

గ్రూప్-1 నోటిఫికేషన్.. ప్రభుత్వంపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ యవతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 1న గ్రూప్-1...
Kishan Reddy

బిజెపి నాయకులు, కార్యకర్తలు కసితో పని చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్‌:  నాయకులు, కార్యకర్తలంతా తమ తమ బూత్‌లలో తాము గెలవాలి అనే కసితో పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో శనివారం మాజీ ఎంపీ కొండా...

కేంద్ర నిధులను పక్కదారి పట్టించిన గత సర్కార్: ఎంపి ధర్మపురి అరవింద్

బోధన్ ః రాష్ట్రంలోని గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని, అభివృద్ధి చేయలేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్...

బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు..

సిరిసిల్ల : బిజెపి కార్యకర్తల జోష్ చూసిన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నాయని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారంలో...
Declare holiday on 22nd of this month: Bandi Sanjay

ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరీంనగర్ పర్యటన

వేలాది మంది కార్యకర్తలతో జరిగే సమ్మేళనానికి హాజరు బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు: బండి సంజయ్ మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ పర్యటించి, బిజెపి...

Latest News